HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Template (90) Copy

    India: లీటర్​ పెట్రోల్​పై రూ.25 డిస్కౌంట్

    పెట్రోల్ ధరల భారంతో విలవిల్లాడుతున్న ద్విచక్ర వాహనదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది కాంగ్రెస్ కూటమిలోని ఝార్ఖండ్ ప్రభుత్వం. మోటార్​సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్​ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరి 26 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెపింది. Jharkhand government has decided to give a concession of Rs 25 per litre petrol to motorcycles and scooter riders. This will be implemented from […]

    Published Date - 04:23 PM, Wed - 29 December 21
  • Srikanth

    AP CM: సీఎం జగన్ ను కలిసిన కిదాంబి శ్రీకాంత్

    భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ (Kidambi Srikanth) సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (BWF World Championships) 2021 పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దాంతో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీకాంత్ ప్రదర్శన పట్ల ప్రతిఒక్కరూ గర్వించారు. తాజాగా ఈ భార

    Published Date - 03:19 PM, Wed - 29 December 21
  • Template (88) Copy

    TTD: ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు..

    నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా సాధారణ భక్తులు తీసుకొచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కానీ ఆయా రోజులలో వచ్చే వీఐపీలకు మాత్రం దర్శనం ఉంటుందన్నారు. కనుక జనవరి 1, 13-22 తేదీల మధ్య భక్తులు సిఫారసు లేఖలతో దర్శనాలకు రాకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేవలం వీఐపీలను అనుమతిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో

    Published Date - 03:14 PM, Wed - 29 December 21
  • Template (87) Copy

    Hyderabad: వార్నర్ ను అభినందిస్తూ సన్ రైజర్స్ ట్వీట్

    ఆస్ట్రేలియా ఆటగాడు, మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే, ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై మూడో టెస్టులో నెగ్గి యాషెస్ ను నిలబెట్టుకున్న నేపథ్యంలో స

    Published Date - 03:02 PM, Wed - 29 December 21
  • Template (86) Copy

    Telangana: న్యూ ఇయర్ వేడుకలపై హై కోర్టు లో పిటిషన్

    న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు సూచనలకు విరుధంగా ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాకుండా, తెలంగాణ ప్రభుత్వం పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌లను ఉల్లంఘించి

    Published Date - 02:37 PM, Wed - 29 December 21
  • Template (85) Copy

    Politics: సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా సెటైర్లు..

    ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వ‌స్తే ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్క‌హాల్ అందుతుంద‌ని ప్రకటించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ రాజకీయ నాయకులు సెటైర్లు

    Published Date - 02:24 PM, Wed - 29 December 21
  • Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’

    పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు

    Published Date - 12:39 PM, Wed - 29 December 21
  • cm jagan

    New Scheme : ‘జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ’ ప‌థ‌కం ప్రారంభం

    రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకెళ్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ ప‌థ‌కాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వహించ‌నున్న కార్యక్రమంలో వ‌ర్చువ‌ల్‌గా ఈ ప‌థ‌కాన్ని ఆయ‌న ప్రారం

    Published Date - 11:42 AM, Wed - 29 December 21
  • Appsc

    Amaravati: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విధానం రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసి స్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం కమిషన్‌ నోటిఫి కేషన్‌ జారీ చేసింది. డి

    Published Date - 11:31 AM, Wed - 29 December 21
  • Template (82) Copy

    Uttar Pradesh: బీజేపీకి బిగ్ షాక్

    ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత‌, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరారు. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ వ్యవ‌స్థాప‌క దినోత్సవం సంద‌ర్భంగా ప్రియాంక గాంధీ సమక్షంలో సునీల్ శాస్త్రి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శాస్త్రికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించ

    Published Date - 11:24 AM, Wed - 29 December 21
  • Template (81) Copy

    Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు

    వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా టీడిపి నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు గుండా

    Published Date - 10:55 AM, Wed - 29 December 21
  • Template (80) Copy

    Politics: ప్రజలు విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలి- రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడిన రాహుల్.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటే ఆయన రాజీనామా చేసి ఉండేవారని రాహుల్ అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వీ

    Published Date - 10:21 AM, Wed - 29 December 21
  • Income Tax Imresizer

    IT Deadline:ట్విట్ట‌ర్ ట్రెండ్ : ఐటీ రిట‌ర్న్ దాఖ‌లు గ‌డువు పొడిగించాల‌ని డిమాండ్‌

    2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువు మూడు రోజుల్లో ముగియనుండడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఫైలింగ్ తేదీని పొడిగించే అభ్యర్థనలను పరిశీలిస్తోంది.

    Published Date - 10:08 AM, Wed - 29 December 21
  • jail

    AP Jails:ఏపీలో పెరిగిన జైలు మ‌ర‌ణాలు.. !

    ఏపీలో జైలు మరణాలు 84 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా (పిఎస్‌ఐ) నివేదిక ప్రకారం 2020లో ఇలాంటి సంఘటనలు 46 నమోదయ్యాయి. 2019లో 25 జరిగాయి.

    Published Date - 10:01 AM, Wed - 29 December 21
  • TBJP:కొత్త నినాదమెత్తుకున్న తెలంగాణ బీజేపీ

    2019 ఎన్నికల్లో మిషన్ 70 అని బరిలోకి దిగిన బీజేపీ అట్టర్ ప్లాప్ అయింది. ఇక రాబోయే ఎన్నికల్లో తమ లక్ష్యం మిషన్ 19 అని బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుంది.

    Published Date - 07:00 AM, Wed - 29 December 21
  • pm modi

    Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే

    ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.

    Published Date - 11:49 PM, Tue - 28 December 21
  • Somu Veerraju

    AP BJP: ఓటు కు లిక్కర్..

    ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు చేసిన ప్రకటన విదాస్పదంగా ఉంది. అధికారంలోకి బీజేపీ వస్తే చిప్ లిక్కర్ కేవలం 75 రూపాయలకు ఇస్తామని హామీ ఇచ్చాడు.

    Published Date - 10:59 PM, Tue - 28 December 21
  • Congress list

    Revanth Reddy:పైసలే ముఖ్యం ప్రాణాలు కాదు

    తెలంగాణ ప్రభుత్వం న్యూ ఈయర్ వేడుకలకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఆరోజు రాత్రి 12 గంటలవరకు వైన్స్ ఓపెన్ ఉంటాయని, బార్లు ఒంటిగంట వరకు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

    Published Date - 10:53 PM, Tue - 28 December 21
  • Vangaveeti Radha

    Vangaveeti: అభిమానులు, అనుచరులే తనకు రక్షణ

    ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే గత రెండురోజులుగా వంగవీటి రాధా చుట్టే తిరుగుతున్నాయి.

    Published Date - 08:56 PM, Tue - 28 December 21
  • liquor

    Hyd:మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు వైన్స్ షాపులు!

    న్యూఇయర్ వేల మందుబాబులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది.

    Published Date - 08:49 PM, Tue - 28 December 21
← 1 … 1,207 1,208 1,209 1,210 1,211 … 1,222 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd