Speed News
-
Night Curfew in AP : సంక్రాంతి తరువాతే ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూను సంక్రాంతి తరువాత పెట్టాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 11-01-2022 - 4:32 IST -
Hero Siddharth : హీరో సిద్ధార్థ నోటిదూల
హీరో సిద్ధార్థ మహిళలపై నోరుపారేసుకోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా సిద్ధార్థ గతంలో మహిళలపై చేసిన కామెంట్లను రివ్యూ చేసింది. అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అతనికి కొత్తేమీ కాదని గుర్తించింది. https://twitter.com/Actor_Siddharth/stat
Date : 11-01-2022 - 4:11 IST -
US Corona : అమెరికాలో సెకనుకు 9 కరోనా కేసులు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Date : 11-01-2022 - 4:02 IST -
Medaram: నేటి నుంచే మేడారం స్పెషల్ బస్సులు షురూ..!
మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు
Date : 11-01-2022 - 2:57 IST -
BJP: వైసీపీ ఉగ్రవాదపార్టీ.. ఏపీని తాలిబన్లు పాలిస్తున్నారు!
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారని ఆయన ఆరోపించారు.ఏపీని తాలిబాన్లు పాలిస్తున్నారని.. వైసీపీ ఓ ఉగ్రవాద పార్టీ అని విమర్శించారు. వైసీపీ లో శిక్షణ పొందిన తాలిబన్లు తయారయ్యారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదని.. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన స
Date : 11-01-2022 - 2:28 IST -
Krishna River: కృష్ణాజిల్లాలో విషాదం..ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సోమవారం కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైయ్యారు.
Date : 11-01-2022 - 12:46 IST -
Modi: కార్మికులకు 100 జతల జూట్ చెప్పులు!
కాశీ విశ్వనాథ్ ధామ్ వద్ద పని చేస్తున్న కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ 100జతల జూట్ చెప్పులను అందజేశారు. ఇటీవల కాశీ వచ్చిన ఆయన ఆలయ పరిసరాల్లో కార్మికులు చెప్పులు లేకుండా తిరగడం గమనించారు. రబ్బర్, లెదర్తో చేసిన చెప్పులు ఇక్కడ నిషిద్ధం. ఇది శీతాకాలం సైతం కావడంతో పాదాలకు రక్షణ నిమిత్తం అక్కడి సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి 100 జతల జనపనార చె
Date : 11-01-2022 - 12:40 IST -
AP CM: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాధ్యమవుతోంది!
రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జగనన్న స్మార్ట్ టౌన్షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని జగన్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారం
Date : 11-01-2022 - 12:21 IST -
Chandrababu Naidu: వైసీపీ దాడిని ఖండించిన చంద్రబాబు
కుప్పం దాడి ఘటనపై స్థానిక టీడీపీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు.. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన సోదరులు లోకేష్, శరవన్ లకు మెరుగైన వైద్య సాయం అందించాలని స్థానిక నాయకులకు సూచించారు. స్థానిక క్వారీ లలో అక్రమాలను ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారన్న టీడీపీ నేతలపై దాడుల చేశారని ఆరోపించారు. దాడిలో గాయపడిన బాధితుల ఆరోగ్య స్థితి పై తన
Date : 11-01-2022 - 12:11 IST -
హు కిల్డ్ కట్టప్ప.. ఆర్జీవి మరో ఆసక్తికర ట్వీట్!
నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే రాంగోపాల్ వర్మ సినిమా టికెట్ల విషయపై ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలనేది పూర్తిగా నిర్మాతల, యజమాన్యాలకు సంబంధించినదనీ, మధ్యలో ప్రభుత్వం పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రి పేర్నినాని తో భేటీ అయిన సమస్య కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో వర్మ మరో ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ఆర్ఆర్
Date : 11-01-2022 - 11:52 IST -
Kovuru MLA: సినీ హీరోలు తీరు మార్చుకోవాలి!
సినీ హీరోలు తీరు మార్చుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. సినిమా టికెట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిందని, ఇది పేద ప్రజలకు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. పేద వాడికి కాసేపు వినోదాన్ని అందించేది సినిమా. అలాంటి సినిమా విషయంలో భారీగా ఉన్న టికెట్ ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేశామని అన్నారు. సినిమాలు హీరోలు కూడా తమవంతుగా రెమ్యూనరేషన్ త
Date : 11-01-2022 - 11:21 IST -
AP Police: దిశ యాప్ తో కర్ణాటక కు చెందిన మహిళ కు ఏపీ పోలీసుల సహాయం
10 నిమిషాల్లో పోలీసులు వారి వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరించారు.
Date : 11-01-2022 - 12:26 IST -
Devineni:ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి – మాజీ మంత్రి దేవినేని
ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.‘‘ధరలు దిగిరావాలి..
Date : 10-01-2022 - 11:42 IST -
APSRTC:ఆర్టీసీ బస్సుల్లో ఫైన్ పై వస్తున్న వార్తలపై ఏపీఎస్ ఆర్టీసీ వివరణ
మాస్క్ లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి రూ.50 ఫైన్ విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది.
Date : 10-01-2022 - 11:17 IST -
Jeevan Arrest: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందని, దీనికి మూల్యం తప్పక చెల్లించుకుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ హెచ్చరించారు.
Date : 10-01-2022 - 11:13 IST -
AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్
కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.
Date : 10-01-2022 - 9:20 IST -
TSRTC: ప్రయాణికులకు ఎండి సజ్జనార్ కీలక ప్రకటన
ట్విట్టర్ వేదికగా ఆర్.టీ.సి ఎండి సజ్జనార్ ప్రయాణికులకు కీలక ప్రకటనలు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్ లోని రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబంధులు ఎదురుకుంటున్నారు.
Date : 10-01-2022 - 4:03 IST -
KTR : మరో సారి గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్..
సొంత రాష్ట్రం కాదు. పొరుగు రాష్ట్రమూ కాదు. ఎక్కడో పంజాబ్. ప్రతిభ కావాల్సినంత ఉంది. అయినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోతే మన ఐటీ శాఖ మంత్రి ఆమెను గుర్తించారు. ఎవరూ చేయని సాయం చేశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
Date : 10-01-2022 - 3:29 IST -
Twitter : ట్విట్టర్లో కేసీఆర్ రైతుబంధు ట్రెండింగ్
“రైతుబంధు కేసీఆర్” #RythubandhuKCR అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాళ సోషల్ మీడియాలో హోరెత్తింది. ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది!తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీ ఈ రోజు రు.50 వేల కోట్లకు చేరుకుంది. దీనిత
Date : 10-01-2022 - 2:57 IST -
AP Lockdown: ఏపీ లో పాక్షిక లాక్ డౌన్
ఏపి లో పాక్షిక లాక్ డౌన్ పెట్టబోతున్నారని రెండు రోజుల క్రితమే హాష్ ట్యాగ్ యూ చెపింది. పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్ ఆ మేరకు ధ్రువీకరించారు
Date : 10-01-2022 - 2:55 IST