Speed News
-
Makara Jyothi: మకర జ్యోతి దర్శనం.. శరణు ఘోషతో మార్మోగిన శబరిమల సన్నిధానం
శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో గురువారం సాయంత్రం.. మకర జ్యోతి కనిపించింది.
Published Date - 06:28 AM, Sat - 15 January 22 -
Rajinikanth:సూపర్ స్టార్ పొంగల్ గిఫ్ట్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.
Published Date - 11:20 PM, Fri - 14 January 22 -
Covid: కర్ణాటకలో ఒక్కరోజే 28,723 కేసులు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు.
Published Date - 10:57 PM, Fri - 14 January 22 -
Kohli: బ్యాటింగ్ వైఫల్యం పై కోహ్లీ అసహనం
సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు ఈ సారి టీమ్ ఇండియా ఖచ్చితంగా సీరీస్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ సీరీస్ లో ఆధిక్యం సాధించింది. అయితే రెండో టెస్ట్ నుండి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
Published Date - 08:44 PM, Fri - 14 January 22 -
CDS Chopper Crash:’బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక
గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి దారితీసిన ఛాపర్ ప్రమాదం జరిగిందని దర్యాప్తు చేసిన విచారణ బృందం ప్రాథమికంగా తేల్చింది. ఆ నివేదిక ప్రకారం.
Published Date - 08:11 PM, Fri - 14 January 22 -
Mask:ఆ మాస్క్ ని క్లీన్ చేసి 25 సార్లు వాడుకోవచ్చు – అమెరికా సైంటిస్టులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీనితో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది.
Published Date - 07:26 PM, Fri - 14 January 22 -
Crime: తోట చంద్రయ్య హత్య కేసులో 8మంది అరెస్ట్
గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎనిమిది మంది నిందితులు చింతా శివరామయ్య, ఎలమండ కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింతా శ్రీన
Published Date - 04:41 PM, Fri - 14 January 22 -
AP CM: తాడేపల్లిలో సీఎం జగన్ సంక్రాంతి సంబురాలు!
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా చిన్నా
Published Date - 04:07 PM, Fri - 14 January 22 -
IIT Hyderabad:విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు
కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థల్లో మాస్ గ్యాదరింగ్ అయ్యే కారణంగా పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకేసారి వందలాది కేసులు బయటపడుతున్నాయి.
Published Date - 04:00 PM, Fri - 14 January 22 -
RRR Update: ఆర్ఆర్ఆర్ క్రేజీ అప్డేట్.. పండుగ జోష్ నింపేలా!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.
Published Date - 03:06 PM, Fri - 14 January 22 -
KTR: కేసుల సంఖ్యను బట్టి ‘లాక్ డౌన్ నిర్ణయం’ ఉంటుంది!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం ‘ఆస్క్ కేటీఆర్’ ట్విట్టర్ సెషన్లో తన అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే. ఆ సెషనల్ లో లాక్డౌన్, స్టాండప్ కమెడియన్స్ షో, క్రికెటర్ రిషబ్ పంత్ సెంచరీ వరకు వివిధ అంశాలపై మంత్రి కేటీఆర్ ఓపెన్ అయ్యారు. కోవిడ్ కేసుల పెరుగుతుండటంతో లాక్డౌన్, ఇతర చర్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ప్రణాళికల గురించి విక్రాంత
Published Date - 02:33 PM, Fri - 14 January 22 -
Sankranti: డూడూ బసవన్నా.. ‘‘పేటీఎం’’ డూయింగ్ అన్నా!
సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి.
Published Date - 01:55 PM, Fri - 14 January 22 -
Pavan Kalyan: ఈ పండుగ రైతుల్లో ఆనందం నింపాలి!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే పట్టణాల్లో నివసించేవాళ్లు, సొంతూళ్లకు చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ భోగిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. కాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ రైతుల్లో ఆనందం నింపా
Published Date - 12:38 PM, Fri - 14 January 22 -
TTD: తిరుమల ఘాట్ రోడ్డు చిరుత సంచారం
గత కొద్దిరోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు, పెద్ద పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత పదిహేను రోజుల క్రితం స్థానిక ఉద్యోగి తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా ఓ పులి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా చిరుత సంచారం భక్తులను భయపెడుతోంది. రెండో ఘాట్ రోడ్డులోని తొమ్మిదో కిలోమీటర్ వద్ద చిరుతపులి డివైడర్ పై కూర్చుని ఉంది. తిరుమల కొండకు వెళ్లే భక్త
Published Date - 12:09 PM, Fri - 14 January 22 -
NTR: ఇది ఎన్టీఆర్ కే సాధ్యమైన రికార్డు!
ఎన్టీఆర్ అంటేనే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఆయన రాముడి పాత్ర వేసినా.. రావణాసురుడి గెటప్ పోషించినా.. ఎన్టీఆర్ కే చెల్లుతుంది. ముఖ్యంగా దేవతామూర్తుల పాత్రలు ఎన్టీఆర్ కు అతికినట్టుగా సరిపోతాయి. అందుకే ఆయన నుంచే ఏదైనా సినిమా వస్తుందంటే.. చినపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన టైటిల్ రోల్ పోషించినా ‘దానవీరశూర కర్ణ’కు నేడు 45 ఏళ్ళు. 1977 జనవరి 14న సంక్ర
Published Date - 11:54 AM, Fri - 14 January 22 -
Balakrishna: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు
నందమూరి, నారా కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చంద్రబాబు అమరావతిలో ఉండగా.
Published Date - 09:50 AM, Fri - 14 January 22 -
Bengal Train Accident: రైలు ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
Published Date - 09:44 AM, Fri - 14 January 22 -
VP : భోగి వేడుకల్లో వెంకయ్య నాయుడు
భోగి పండుగ సందర్భంగా చెన్నైలోని కొట్టూరుపురంలోని తమ ఇంటిలో భోగి మంటలు వేస్తున్న ముప్పై ఏళ్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ.
Published Date - 09:37 AM, Fri - 14 January 22 -
Farmers Woes: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల క్రితం కురిసి వడగళ్ల వానకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Published Date - 09:30 AM, Fri - 14 January 22 -
Chandrababu Naidu: టీడీపీ నాయకుడి పాడె మోసిన చంద్రబాబు
మాచర్ల పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం నేత తోట చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని పాడె మోశారు.
Published Date - 10:37 PM, Thu - 13 January 22