CM KCR: చిరుకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా!
- By Balu J Published Date - 01:23 PM, Thu - 27 January 22
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. చిరంజీవి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకొని, త్వరగా రికవరీ కావాలని కోరారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ కరోనా బారిన పడుతోంది. దీంతో ఆ ప్రభావం చిరంజీవిపై పడింది. మూడు రోజుల క్రితం చిరంజీవి కరోనా టెస్టు చేసుకోవడంతో కొవిడ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Related News
Health: జీడిపప్పు తినడం వల్ల మగవాళ్లకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. అవేంటో తెలుసా
Health: పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల పురుషులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది .టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్�