Speed News
-
Bridge School: మురికవాడ పిల్లల్లో విద్యా వెలుగులు!
పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని నమ్మాడు యువకుడు. తనకొచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు.
Date : 20-02-2022 - 9:00 IST -
WI T20: క్లీన్ స్వీప్ టార్గెట్ గా భారత్
వన్డే సిరీస్ వైట్ వాష్... టీ ట్వంటీ 20 సిరీస్ కూడా కైవసం.. మిగిలింది క్లీన్ స్వైప్... దీంతో చివరి టీ ట్వంటీలో గెలిచి ఆదివారం క్లీవ్ స్వీప్ రికార్డును సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
Date : 20-02-2022 - 6:30 IST -
Sonia Gandhi: జగ్గారెడ్డికి సోనియా వార్నింగ్.. మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరమేంటి!
కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.
Date : 19-02-2022 - 11:05 IST -
KCR Uddhav Meet: కేసీఆర్ ‘మహా’ భేటీ.. నేడు ముంబైకి!!
కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా, బీజేపీయేతర వర్గాలను ఏకం చేసేందుకు మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి
Date : 19-02-2022 - 9:44 IST -
Jagga Reddy: త్వరలో పార్టీ పదవులకు జగ్గారెడ్డి రాజీనామా.. అధిష్ఠానానికి లేఖ!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Date : 19-02-2022 - 6:12 IST -
Rohit Sharma: పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ పుజారా, రహానేలపై వేటు
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్గా రోహిత్శర్మ ఎంపికయ్యాడు. దీంతో అన్ని ఫార్మేట్లలోనూ హిట్ మ్యాన్ సారథిగా కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్ట్ ఫార్మేట్ కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు.
Date : 19-02-2022 - 5:54 IST -
RSWS 2022: మే చివరి వారంలో దిగ్గజ క్రికెటర్ల రీఎంట్రీ
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నారు.మాజీ క్రికెటర్లు బరిలో దిగే ' రోడ్ సేఫ్టీ సిరీస్' టోర్నీ రెండో సీజన్ తోనే వీరంతా బరిలోకి దిగబోతున్నారు.
Date : 19-02-2022 - 4:19 IST -
Bheemla Nayak: భీమ్లా నాయక్ కోసం కేటీఆర్.. ఊగిపోతున్న పీకే ఫ్యాన్స్
టాలీవుడ్ పవర్స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ సాగర్ కె చంద్ర కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయ
Date : 19-02-2022 - 3:59 IST -
AP DGP: నయా డీజీపీ.. ఫస్ట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఈరోజు కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి స్వీకరించిన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు పోలీసులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనేలా చర్చలు తీసుకుంటామన్నారు. ఇక ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా పో
Date : 19-02-2022 - 3:21 IST -
మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీహెచ్ హల్చల్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, తనని, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి ఉన్నఫొటోలు పోస్ట్ చేయడం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు చర్యలు తీసుకోవాల
Date : 19-02-2022 - 1:20 IST -
Weight Loss: బరువు తగ్గించే బంగాళదుంపలు…!
టైటిల్ చదవగానే ఏదో తేడాగా అనిపిస్తుంది కదూ..!ఎందుకంటే పొటాటో బరువు తగ్గిస్తుందా...?
Date : 19-02-2022 - 1:04 IST -
Cricket Record: అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్లో బీహార్కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు.
Date : 19-02-2022 - 12:56 IST -
T20: బయో బబూల్ నుండి వెళ్ళిపోయిన కోహ్లీ, పంత్
వెస్టిండీస్ తో జరగనున్న మూడో టీ ట్వంటీకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ దూరమయ్యారు. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో వీరిద్దరికీ బీసీసీఐ విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కోహ్లీ, పంత్ బయోబబూల్ వదిలి ఇంటికెళ్ళారు.
Date : 19-02-2022 - 12:50 IST -
Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:47 IST -
Andhra Pradesh: ఏపీలో కలకలం.. కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య..!
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:43 IST -
Hijab: బెలగావిలో హిజాబ్ వివాదం.. పారామెడికల్ కాలేజీకి సెలవులు
బెలగావిలోని విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్లో హిజాబ్పై వివాదం కొనసాగుతుంది. పోలీసులు ఎంతా ప్రయత్నించిన ఈ వివాదం సద్దుమణగలేదు.
Date : 19-02-2022 - 12:41 IST -
Actor Rajesh : ప్రముఖ కన్నడ నటుడు ‘కళా తపస్వి’ రాజేష్ కన్నమూత
ప్రముఖ కన్నడ నటుడు 'కళా తపస్వి' రాజేష్ (89) శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.
Date : 19-02-2022 - 12:37 IST -
Indian Navy: వైజాగ్ లో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (PFR)-2022కి విశాఖపట్నం తీరంలో తూర్పు నావికాదళం ఈ సోమవారం ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజులుగా రిహార్సల్ చేస్తున్న నేవీ సిబ్బంది.
Date : 19-02-2022 - 12:31 IST -
Periods: భరించలేని నెలసరి సమస్యలా.? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి…!
అమ్మాయిలకు ప్రతి నెలసరి అగ్నిపరీక్ష లాంటిది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, నడుం నొప్పి,నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం..
Date : 19-02-2022 - 11:58 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు ఎన్నంటే..?
ఇండియాలో నిన్న ఒక్కరోజు 22,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా నుండి 60,298 మంది కోలుకున్నారని, 325మంది కరోనా కరాణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. ఇక భారత్లో ఇప్పటి వరకు 4,28,02,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 4,20,37,536 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 5,11,230 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్ర
Date : 19-02-2022 - 11:37 IST