Speed News
-
Oscars 2022: ఆస్కార్ బరిలో ‘‘జైభీమ్, మరక్కర్’’ సినిమాలు!
గురువారం ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’’ 94వ ఆస్కార్స్ పరిశీలనకు అర్హత పొందిన 276 చిత్రాల జాబితాను వెల్లడించింది. అందులో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా కూడా ఉంది.
Published Date - 12:45 PM, Fri - 21 January 22 -
AP: ఏపీలో రోజువారి కేసుల సంఖ్య 12 వేలు!
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపనప్పటికీ.. ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి ఎక్కువైంది. సాధారణ ప్రజలతో పాటు వైద్యులపైనా వైరస్ ప్రభావం అధికంగానే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య 12 వేలు దాటింది. కరోనా చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికీ వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ,
Published Date - 10:39 AM, Fri - 21 January 22 -
Kohli vs Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీస్… తగ్గేదేలే అంటున్న గంగూలీ
గత కొన్ని నెలలుగా టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ బ్యాటింగ్లోనే కాకుండా ఇతర కారణాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట టీ20 సారధ్య బాధ్యతలనుంచి తప్పుకున్న కోహ్లీ, ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.
Published Date - 08:51 AM, Fri - 21 January 22 -
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Published Date - 08:40 AM, Fri - 21 January 22 -
Bravery: సాహస పోలీస్.. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
కుంచనపల్లి హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి కెనాల్ లో దూకిన వ్యక్తిని కానిస్టేబుల్ కాపాడారు. విజయవాడ ప్రసాదంపాడు కు చెందిన 70 సంవత్సరాల వెంకటేశ్వర్లు కెనాల్ లో దూకడాన్ని అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ సురేష్ కుమార్ చూశారు.
Published Date - 08:37 AM, Fri - 21 January 22 -
Dulquer Salmaan: ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది .
Published Date - 10:27 PM, Thu - 20 January 22 -
Kerala Lockdown: కేరళలో ఆ రెండు రోజులు లాక్ డౌన్..!
కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు ఆదివారాల్లో లాక్డౌన్ లాంటి ఆంక్షలను విధించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. లాక్ డౌన్ లో అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Published Date - 10:23 PM, Thu - 20 January 22 -
Hyderabad: రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ ఫస్ట్
ఈ ఏడాది తెలంగాణ రియల్ ఎస్టేట్ పంట పండింది. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 5,120 కోట్లను రాబట్టింది. సీఎం కేసీఆర్ మ్యాజిక్ తో దేశ వ్యాప్తంగా క్షిణించినా తెలంగాణలో మాత్రం రియల్ ఎస్టేట్ కాసులు కురిపించింది.
Published Date - 09:04 PM, Thu - 20 January 22 -
ఎదురు కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రిలో పరామర్శించిన హోం మంత్రి
సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహేశ్ను తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ,శ్రీ ఎం మహేందర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ శ్రీ కె.శ్రీనివాస్ రెడ్డి, ఓఎస్ డి శ్రీ దయానంద్ కలిసి గురువారం పరామర్శించారు.
Published Date - 08:25 PM, Thu - 20 January 22 -
AP Schools: పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు : మంత్రి ఆదిమూలపు సురేష్
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.
Published Date - 08:03 PM, Thu - 20 January 22 -
TTD: విరాళాలు అందించండి.. వేంకటేశ్వరుడిని దర్శించుకోండి!
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులు వెంకటేశ్వర ఆలయ నిర్మాణ (శ్రీవాణి) ట్రస్ట్ కు తక్షణమే విరాళం ఇవ్వడం ద్వారా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Published Date - 04:20 PM, Thu - 20 January 22 -
Kishan Reddy: కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్!
రాజకీయనాయకులపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్స్ అన్నింటినీ తాను పాటిస్తున్నానని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన
Published Date - 03:05 PM, Thu - 20 January 22 -
Kaikala: సీఎం జగన్ కు నటుడు కైకాల సత్యనారాయణ లేఖ!
ముఖ్యమంత్రి జగన్కు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ లేఖ రాశారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సాయం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే మీ అధికారులను మా వద్దకు పంపించి సాయం చేశారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల కోసం ఆర్థి
Published Date - 01:07 PM, Thu - 20 January 22 -
PRC Issue: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని రోడెక్కిన సంఘాలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. “పే రివర్సల్” అని పేర్కొంటూ వేతన సవరణపై ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా తిరస్కరించారు. తమ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు త్వరలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్ర
Published Date - 12:56 PM, Thu - 20 January 22 -
Vijayawada: రూ. కోటి పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి కన్నాకు కోర్టు ఆదేశం
గృహహింస కేసులో కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి , ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు విజయవాడ కోర్టు ఆదేశించింది.
Published Date - 12:39 PM, Thu - 20 January 22 -
3 Lakhs Cases: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3 లక్షల కేసులు!
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి.
Published Date - 11:45 AM, Thu - 20 January 22 -
Casino Probe: గుడివాడ క్యాసినో పై పోలీసుల విచారణ
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో విచ్చలవిడిగా కోడిపందల నిర్వహాణ, గుండాట లాంటి జూదక్రీడలు జరిగాయి. ఇవి ప్రతిఏటా పోలీసుల నిఘా ఉన్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
Published Date - 11:30 AM, Thu - 20 January 22 -
Chandrababu Naidu: క్వారంటైన్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు
కరోనా పాజిటివ్ తో హోం క్వారంటైన్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వ్యవహారలపై ఆన్ లైన్ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్ లతో చంద్రబాబు సమీక్ష జరిపారు.
Published Date - 11:26 AM, Thu - 20 January 22 -
Andhra Pradesh: అనంతపురంలో నకీలీ బంగారు నాణేలు.. రైతుకు 10 లక్షలు టోకరా
బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కర్నాటకకు చెందిన దొంగల ముఠా రైతును మోసం చేసి రూ.10 లక్షకు పైగా మోసం చేసిందని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
Published Date - 11:20 AM, Thu - 20 January 22 -
R Day: రిపబ్లిక్ డే పరేడ్కు విజయనగరం బాలిక
జనవరి 26న న్యూఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్కు విజయనగరం బాలిక ఎంపికైయ్యారు.
Published Date - 11:13 AM, Thu - 20 January 22