Speed News
-
Parliament: నేటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
Date : 31-01-2022 - 10:08 IST -
Baby Milk: తల్లి తన బిడ్డకు రోజుకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి..?
మొదటి కాన్పు తర్వాత తల్లులు ఎప్పుడూ గందరగోళంగా ఉంటారు. పాపకు తాను ఇస్తున్న పాలు సరిపోతున్నాయా..పాప కడుపు నిండిందా...రోజుకు నేను సార్లు పాలు ఇవ్వాలి. ఇలాంటి ప్రశ్నలు పాలిచ్చే తల్లలు మదిలో మెదులుతూనే ఉంటాయి.
Date : 31-01-2022 - 7:00 IST -
Vijayawada: విజయవాడకు “కాకాని వెంకటరత్నం” పేరు పెట్టాలి
విజయవాడ జిల్లాకు కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట రత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
Date : 31-01-2022 - 6:43 IST -
Camera Phone: హైక్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా..?రియల్ మీ బెస్ట్ ఆప్షన్…!
రియల్ మీ తన యూజర్లకు భారీ డిస్కౌంట్స్ తో స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. మంచి క్వాలిటీ కెమెరాలు, అత్యధిక సమార్ధ్యం కలిగిన బ్యాటరీతో ఈ కొత్త ఫోన్లు ప్రతిరోజూ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ అందించింది. కంపెనీ తన యూజర్ల కోసం అనేక రకాల ఆఫర్స్ ను ఇస్తోంది. మొబైల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ గురించి చర్చించినట్లయితే రియల్ మ
Date : 31-01-2022 - 6:30 IST -
Suicide: మహిళలను వేధించేది టీడీపీ నాయకులే – మంత్రి వెల్లంపల్లి
విజయవాడలో విద్యార్థిని ఆత్మహత్య రాజకీయ రంగు పులుముకుంది. ఆత్మహత్యకు టీడీపీ నాయకుడు వినోద్ కుమార్ జైన్ కారణమంటూ బాలిక సూసైడ్ నోట్ లో రాయడంతో టీడీపీ నుంచి వినోద్ కుమార్ జైన్ ని సస్పెండ్ చేసింది.అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో ఎమ్మెల్యే
Date : 31-01-2022 - 6:30 IST -
Pegasus: టీఆర్ఎస్ కు పెగాసిస్ సెగ
పెగాసిస్ ఇష్యూ పై పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ నిలతీస్తోంది.
Date : 30-01-2022 - 10:42 IST -
PM Kisan Scheme: ఏపీలో రైతులకు అందని పీఎం కిసాన్ పథకం
ఏపీలో చాలా మంది రైతులు పీఎం కిసాన్ పథకం అందడంలేదని సర్వే వెల్లడించింది.
Date : 30-01-2022 - 8:25 IST -
Donations: బీజేపీ సూక్ష్మ విరాళాలు
మైక్రో డోనేషన్స్ తీసుకోవడానికి బీజేపీ శ్రీకారం చుట్టింది.
Date : 30-01-2022 - 8:22 IST -
Pegasus:’ఐటీ’మంత్రిపై కాంగ్రెస్ ‘ప్రివిలేజ్’
పెగాసస్ పై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగా సభను సమాచార సాంకేతిక మంత్రి తప్పుదోవ పెట్టించాడని కాంగ్రెస్ భావిస్తుంది. ఆయనపై చర్య తీసుకోవాలి అని ప్రివిలేజ్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసాడు.
Date : 30-01-2022 - 8:20 IST -
Nandipet: బీజేపీకి షాక్.. టీఆర్ఎస్ లోకి నందిపేట బీజేపీ నాయకులు!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ లకు భారీ షాక్ తగిలింది. వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసి
Date : 30-01-2022 - 5:19 IST -
Blocks Bus: ఈ రైతు నిరసన న్యాయమైంది!
నాగర్ కర్నూలు జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలం, మారేడు మాన్ దిన్నె గ్రామం... నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం...
Date : 30-01-2022 - 5:02 IST -
Student Suicide: టీడీపీ లో కలకలం
విజయవాడ విద్యాధరపురం బాలిక ఆత్మహత్య తెలుగుదేశం పార్టీ కి చుట్టుకుంటోంది.
Date : 30-01-2022 - 4:50 IST -
Chiru: నేచర్ తో చిరు మమేకం.. ఇన్ స్టాలో వీడియో షేర్!
మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆయన డాక్టర్ల సూచన మేరకు హోంక్వారంటైన్ అయ్యారు.
Date : 30-01-2022 - 4:45 IST -
AP PRC: ఉద్యోగులకు బంపరాఫర్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెబుతూ హెచ్ఆర్ఎ పెంచినా ఉద్యోగుల్లో కొందరు సమ్మెకే మొగ్గుచూపుతున్నారు. అయితే మరికొందరు మాత్రం జగన్ ఇచ్చిన బంపరాఫర్ కు అనుకూలంగా ఉన్నారు.
Date : 30-01-2022 - 4:44 IST -
Encroachment: ‘సంతానం’ ఇచ్చే దేవుడు..!
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజం పల్లి గ్రామం దగ్గర్లో వెలసిన గొడ్రాలికొండ తిరుమలనాథ స్వామి దేవాలయం ఈ ప్రాంతం హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశం. అనేక వేలమంది స్వామిని పూజిస్తూ ఉంటారు.
Date : 30-01-2022 - 4:37 IST -
TRS Meet: కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.
Date : 30-01-2022 - 4:29 IST -
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధా
Date : 30-01-2022 - 2:29 IST -
Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తారా?
కొత్త వేతనాలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామంటూ ప్రభుత్వానికి ముందస్తు నోటీస్ కూడా ఇచ్చారు.
Date : 30-01-2022 - 1:11 IST -
iPhone: ఐఫోన్ కొత్త ఫీచర్స్ లీక్…అవేంటో తెలుసా..?
చాలామంది ఫేస్ ఐడీని ఉపయోగించి మొబైల్ ను అన్ లాక్ చేస్తుంటారు. అయితే కోవిడ్ కారణంగా బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అయ్యింది. ఇలాంటి సమయాల్లో ఫోన్ను అన్ లాక్ చేయడం అంటే కాస్తంత ఇబ్బంది పడాల్సిందే.
Date : 30-01-2022 - 11:00 IST -
Vaccination: ఏ వేరియంట్ ఎదుర్కోవాలన్నా టీకానే ముఖ్యం – డాక్టర్లు
కోవిడ్-19 వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్ వస్తూ జనాభాలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ మన మధ్య ఎంతకాలం ఉంటుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియనప్పటికీ..
Date : 30-01-2022 - 10:30 IST