HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Actor Akshay Kumar Meets Cm Dhami Becomes Brand Ambassador Of State

Akshay Kumar: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌ గా అక్షయ్!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్ ధామిని మర్యాదపూర్వకంగా కలిశారు.

  • Author : Balu J Date : 07-02-2022 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Akshay
Akshay

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్ ధామిని మర్యాదపూర్వకంగా కలిశారు. యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్ని అక్షయ్‌ ప్రశంసించారని పేర్కొంటూ ధామి తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. అక్షయ్ కుమార్ గత కొన్ని రోజులుగా ముస్సోరిలో తన తదుపరి సినిమా షూటింగ్ జరుపుకుంటున్నాడు. షూటింగ్ మధ్యలో సీఎం ధామి ఇంటికి వెళ్లి ఈ ఉదయం ఆయనను కలిశారు.

మేము అతనికి (అక్షయ్ కుమార్) ఒక ప్రతిపాదన ఇచ్చాం. అతను దానిని అంగీకరించాడు. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పని చేస్తాడు” అని సిఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14, 2022న జరుగుతాయి మరియు ఫలితాలు మార్చి 10న ప్రకటించబడతాయి.

Actor Akshay Kumar met Uttarakhand CM Pushkar Singh Dhami at the CM residence in Dehradun this morning. pic.twitter.com/eUttdJNBGk

— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 7, 2022

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akshay Kumar
  • cm
  • india
  • uttarakhand

Related News

IMF Chief Kristalina Georgieva

Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, మందగిస్తున్న ప్రపంచ వృద్ధిరేటు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ప్రశంసించారు. బలమైన పునాదులు, విధానాల కారణంగా చాలా దేశాల కన్నా భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్

    Latest News

    • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

    • MP Salary Hike : ఎంపీలకు గుడ్ న్యూస్..భారీగా పెరగనున్న జీతాలు !!

    • Rain Alert : తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. రేపటి నుంచి 4 రోజులు వర్షాలు!

    • Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?

    • IPL Tickets : IPL టికెట్ల అమ్మకాల్లో దందా..ఒక్క టికెట్ రూ. 19 వేలకు అమ్మకం !

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd