Speed News
-
NBK107 1st Look: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం మొదటి రోజు షూటింగ్ నుంచి లీక్ అయిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 21-02-2022 - 5:14 IST -
Wriddhiman Saha:ఆ జర్నలిస్టుపై చర్యలు తీసుకోండి
భారత క్రికెట్లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. లంకతో సిరీస్కు ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తికి గురైన సాహా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
Date : 21-02-2022 - 4:59 IST -
Incredible video: సాహసమే ఊపిరిగా.. లేటు వయసులో అరుదైన రికార్డు
సాధారణంగా సీనియర్ సిటీజన్స్ ఏం చేస్తుంటారు. ఇంట్లో నచ్చిన పుస్తకాలు చదవుకుంటూనో, ఏ ఆధ్యాత్మిక సేవలోనో గడుపుతుంటారు. కానీ కొందరు మాత్రమే తమకు నచ్చిన పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు.
Date : 21-02-2022 - 4:17 IST -
Goutham Reddy Death: మేకపాటి భౌతికకాయానికి.. కన్నీటితో నివాళులు అర్పించిన జగన్ దంపతులు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించడంతో, రాష్ట్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. గౌతంరెడ్డి స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో ఆయన మరణవార్త విన్న అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు మేకపాటి గౌతంరెడ్డి భౌతికకాయానికి నివాళ్ళులు అర్పించేందుకు, హైదరాబాద్
Date : 21-02-2022 - 3:45 IST -
Superstar: కృష్ణ చేతుల మీదుగా `మిస్టర్ కింగ్`ఫస్ట్ లుక్
విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా
Date : 21-02-2022 - 3:27 IST -
Goutham Reddy: మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి.. మంత్రి కేటీఆర్ నివాళి
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శోకతప్త హృదయంతో మునిగిపోయింది. గౌతమ్ రెడ్డి మృతి పట్ల అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు గౌతమ్రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఇక గౌతమ్రెడ్డి హఠాన్మరణం పట్ల పలువురు రాజ
Date : 21-02-2022 - 2:38 IST -
Mekapati Goutham Reddy: ప్రభుత్వ లాంఛనాలతో మేకపాటి అంత్యక్రియలు.. రెండు రోజులు సంతాప దినాలు
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని ఇప్పటికే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు. రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కోసం, ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ నివాసంలోనే ఉంచుతారు. ఆ తర్వాత గౌతమ్ పార్థివ దేహాన్నినెల
Date : 21-02-2022 - 1:26 IST -
AP Minister Goutham Reddy: మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గౌతంరెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గౌతంరెడ్డి అకాల మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రగాఢం సంతాపాన్ని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి మొదటి నుంచి తనకు చాలా సుపరిచితుడేనని అని తె
Date : 21-02-2022 - 12:53 IST -
Bheemla Nayak: భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా!
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తీవ్ర గుండెపాటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ, టీడీపీ, ఇతర నాయకులు మేకపాటి గౌతంరెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. గౌతంరెడ్డి మరణవార్త కారణంగా ఇవాళ జరుగబోయే భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్టు మూవీ టీం ట
Date : 21-02-2022 - 12:20 IST -
Telangana: అర్హులైన లబ్ధిదారులకు అందని ద్రాక్షగా ఆసరా పథకం…?
తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాల్లో ఆసరా పథకం ఒకటి. అయితే ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు మాత్రం అందడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆసరా పింఛన్లు పొందడం కోసం ఎంతో మంది లబ్థిదారులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.57 ఏళ్లు నిండిన వారు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, ఫైలేరియా వ్యాధిగ్
Date : 21-02-2022 - 10:15 IST -
AP Minister Passes Away: ఏపీ మంత్రి హఠణ్మారణం.. గుండెపోటుతో మృతి
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కొద్దిసేపటి క్రితం మరణించారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Date : 21-02-2022 - 9:36 IST -
PK: తగ్గేదే లే! రాజకీయ చదరంగంలో ఆరితేరిన పవన్.. జనసేనాని పోరాటం స్టైల్ మార్చారా?
రాజకీయాల్లోనూ హీరోయిజం చూపాలన్నదే జనసైనికాధిపతి పవన్ కల్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే తప్ప, వంగి వంగి సలాములు చేసేది లేదన్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Date : 21-02-2022 - 9:00 IST -
Beach Time: నువ్వులేని జీవితం ఊహించలేను…ఫోటో షేర్ చేసిన సమంత..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత...డైవర్స్ తర్వాత పుల్ ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్..ఆ వుడ్...ఈ వుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.
Date : 21-02-2022 - 8:16 IST -
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ లోగో ఆవిష్కరణ
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. పాత జట్లతో పాటు ఈసారి రెండు కొత్త జట్లు ఈ టోర్నీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Date : 21-02-2022 - 8:09 IST -
KCR Tour: నేడు సంగారెడ్డి జిల్లాలో ‘కేసీఆర్’ పర్యటన..!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కరువు పీడిత ప్రాంతానికి గోదావరి జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
Date : 21-02-2022 - 7:59 IST -
Fishermen Arrested: భారత మత్స్యకారులను అరెస్ట్ చేసిన పాకిస్థాన్
పాకిస్థాన్ సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై 31 మంది భారతీయ మత్స్యకారులను పాక్ సముద్ర అధికారులు అరెస్ట్ చేశారు.
Date : 21-02-2022 - 7:56 IST -
IPL TV Rights: జాక్ పాట్ ఖాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్...ప్రపంచ క్రికెట్ లోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్. కేవలం క్రేజ్ లోనే కాదు బీసీసీఐ నుండి ఆటగాళ్ళ వరకూ..
Date : 21-02-2022 - 7:50 IST -
Heart Attack: మొదటిసారి వచ్చే హార్ట్ ఎటాక్ అంత తీవ్రత ఎందుకంటే…?
హార్ట్ ఎటాక్...ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న సమస్య ఇది. అప్పటివరకు సరదాగా తిరిగే వ్యక్తులు...గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు.
Date : 21-02-2022 - 6:30 IST -
Poaching: కొడగులో పులులను వేటాడిన కేసులో నలుగురు అరెస్ట్
కొడగులో పులులను వేటాడిన కేసులో మరికొంత మంది ఆచూకీ కోసం అటవీ శాఖ నిఘా పెట్టింది. ఈ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది. పాతిపెట్టిన పులి మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 20-02-2022 - 11:13 IST -
Harvard Conference: ‘హార్వర్డ్ ఇండియా సదస్సు’లో ‘కేటీఆర్’ అద్భుత ప్రసంగం..!
భారతదేశంలో ఉన్న వనరులు, అవకాశాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే భారతదేశ పురోగతి ఆపడం ఎవరి తరం కాదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Date : 20-02-2022 - 8:51 IST