Speed News
-
AP Secretariat: ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేసిన ఏపీ సర్కార్..
Date : 18-02-2022 - 9:57 IST -
Donkey Theft: ’డాంకీ‘ పాలిటిక్స్.. కాంగ్రెస్ యువనేత అరెస్టు!
గాడిద దొంగతనం ఆరోపణలపై తెలంగాణ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు వెంకట్ బల్మూర్ను అరెస్టు చేశారు.
Date : 18-02-2022 - 9:44 IST -
Bheemla Nayak: భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక మిగిలింది రికార్డులే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా..
Date : 18-02-2022 - 9:39 IST -
IPL 2022: RCBకి ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ .
Date : 18-02-2022 - 7:52 IST -
KTR: హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న ‘కేటీఆర్’..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై ప్రసంగించబోతున్నారు.
Date : 18-02-2022 - 7:48 IST -
Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం
వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..
Date : 18-02-2022 - 5:43 IST -
Raina: రైనాపై ధోనీకి నమ్మకం లేదు
బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Date : 18-02-2022 - 3:26 IST -
Dhanashree: ‘పుష్ఫ’ పాటలకు ఆ క్రికెటర్ ‘అర్ధాంగి’ అదిరే స్టెప్పులు..!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చి, పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన తాజా చిత్రం 'పుష్ఫ'. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Date : 18-02-2022 - 2:20 IST -
Covid: ఇండియాలో కరోనా లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో నిన్న ఒక్కరోజు కొత్తగా 25,920 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుండి 66,254 మంది కోలుకోగా, 492మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,80,235 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా. 4,19,77,238 మంది కోలుకున్నారు. ఇక కరోనాతో దేశంలోఇప్పటి వరకు 5,10,905 మంది మరణించారు. ఇండియాలో డైలీ కరోనా పాజిటీవ్ రేటు 2.07 శ
Date : 18-02-2022 - 1:46 IST -
Yoga Secrets:శిల్పాశెట్టి యోగా సీక్రెట్స్…ఈ ఆసనంతో ఏకగ్రాత సాధ్యమంటున్న బ్యూటీ…!
శిల్పాశెట్టి....ఈ పేరులోనే ఉన్నట్లుగా శిల్పి ఉలి పట్టుకుని చెక్కినట్లు ఉంటుంది ఆమె శరీర సౌష్టవం. 45ఏళ్ల ఈ భామ చెక్కుచెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది.
Date : 18-02-2022 - 1:19 IST -
Bomb Blast Case: అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసు.. 38 మందికి మరణ శిక్ష..!
గుజరాత్లో 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణ శిక్ష విధించింది ప్రత్యేకకోర్టు. అహ్మదాబాద్లో 18 చోట్ల ఈ సీరియల్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. ఈ వరుస బాంబు బ్లాస్ట్ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా ప్రకటించిన ప
Date : 18-02-2022 - 1:08 IST -
శ్రీకాళహస్తిలో కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపుతోంది. కాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్
Date : 18-02-2022 - 12:14 IST -
Sunrisers Hyderabad: సన్రైజర్స్ షాక్.. కోచ్ పదవికి కటిచ్ గుడ్బై
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలో కలకలం రేగింది. వేలంలో జట్టు కూర్పుకు సంబంధించి విభేదాలు తలెత్తడంతో ఆ ఫ్రాంచైజీ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ పదవి నుండి తప్పుకున్నాడు
Date : 18-02-2022 - 11:37 IST -
AP Assembly Meetings : మార్చి ఫస్ట్ వీక్లో.. ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు మార్చి 4వ తేదీ నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయిస్తారని సమాచారం. అయితే ఈసారి కనీసం ఎనిమిది నుండి పది రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఏపీ ప్రభుత్వం భ
Date : 18-02-2022 - 10:36 IST -
MLC Kavitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు అనిల్ దంపతులు నేడు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం స్వామివారికి జరిగే నిజపాదసేవలో, శ్రీవారిని దర్శించికొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గురువారం కవిత దంప
Date : 18-02-2022 - 10:05 IST -
CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ ఆత్మకథను రిలీజ్ చేయనున్న రాహుల్ గాంధీ
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆత్మకథ 'ఉంగళిల్ ఒరువన్' తొలి భాగాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి 28న చెన్నైలో విడుదల చేయనున్నారు.
Date : 18-02-2022 - 8:43 IST -
Karnataka: కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యలపై వివాదం.. రాత్రి వేళ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసనలు
కర్ణాటకలో వివాదాల సమయం నడుస్తోంది. హిజాబ్ వివాదమే ఇంకా చల్లారలేదనుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మరొక అంశం టెన్షన్ పెడుతోంది. రాష్ట్ర మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప..
Date : 18-02-2022 - 8:40 IST -
Guntur: సూపర్ రాండన్నూర్’ టైటిల్ను కైవసం చేసుకున్నఎస్ఆర్ఎమ్ విద్యార్థి
సైక్లింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి కోనేరు సాయిప్రసాద్ 'సూపర్ రండోన్యూర్' టైటిల్ గెలుచుకున్నాడు.
Date : 18-02-2022 - 8:17 IST -
T20: సిరీస్ పట్టేస్తారా ?
సొంత గడ్డ పై మరో సీరీస్ విజయంపై టీమ్ ఇండియా కన్నేసింది.
Date : 18-02-2022 - 8:12 IST -
Punjab Elections: పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ని అందుకే తొలిగించాం – రాహుల్ గాంధీ
పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ని తొలిగించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మౌనం వీడారు. పంజాబ్ విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు.
Date : 18-02-2022 - 8:08 IST