Speed News
-
Bonnie Kapoor: ‘వలిమై’ ఓ కొత్త ఎక్స్పీరియెన్స్నిస్తుంది!
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన చిత్రం ‘వలిమై’. ఐవీవై ప్రొడక్షన్స్ ద్వారా వలిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు గోపీచంద్ ఇనుమూరి అందిస్తున్నారు.
Date : 23-02-2022 - 2:36 IST -
Mekapati Goutham Reddy Funeral: గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల కన్నీటి వీడ్కోలు..!
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఉదయగిరిలోని మెరిట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మేకపాటి గౌతంరెడ్డి భౌతిక కాయానికి, ఆయన కుమారుడు కృష్ణార్జునరెడ్డి పట్టరాని దుఃఖంతో దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం పోలీసులు మూడుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలుకుతూ వందనం చేశారు. ఏపీ ముఖ్య
Date : 23-02-2022 - 1:23 IST -
Kacha Badam Video: ఎవరీ ‘కచ్చా బాదం’.. ఎందుకంత ఫేమస్!
సోషల్ మీడియా రాకతో సామాన్యులు సైతం సెలబ్రిటీగా మారిపోతున్నారు. రాత్రికి రాత్రే స్టార్స్ హోదాను దక్కించుకుంటున్నారు. ఏదైనా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తే..
Date : 23-02-2022 - 1:22 IST -
Ukraine Crisis: ఉక్రెయిన్లో టెన్షన్.. స్వదేశానికి 242 మంది భారతీయులు
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల రాక మొదలయింది. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేకవిమానం, తాజాగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుందని విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు. ఉక
Date : 23-02-2022 - 12:46 IST -
Corona Virus: ఇండియాలో కరోనా కేసులు.. లేటెస్ట్ రిపోర్ట్ ఇదే..!
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు సంఖ్య భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే భారత్లో మంగళవారం మాత్రం కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజు దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో కరోనా కారణంగా
Date : 23-02-2022 - 11:59 IST -
Team India: భారత్ కు మరో బిగ్ షాక్
శ్రీలంకతో టీ20 సిరీస్కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు.
Date : 23-02-2022 - 11:24 IST -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు జోష్ పెంచే వార్త. ఆ జట్టులోని ఆస్ట్రేలియా ఆటగాళ్ళు సీజన్ తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉండనున్నారు.
Date : 23-02-2022 - 11:18 IST -
Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సమ్మర్ హీట్..!
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పగిటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం మొదలైంది. సహజంగా మార్చిమొదటి వారం నుంచి వేసవి కాలంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవికాలం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా, ఆదివారం నాడు ఒక
Date : 23-02-2022 - 10:34 IST -
MK Stalin: అన్నా డీఎంకే కంచుకోటల్లో స్టాలిన్ పాగా మద్దతిచ్చిన మిడిల్ క్లాస్
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ రాజకీయంగా మరింత బలపడ్డారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించడం దీనికి కారణం.
Date : 23-02-2022 - 8:10 IST -
Post Pregnancy: డెలివరీ తర్వాత బరువు పెరిగిరా..?ఇలా తగ్గించుకోండి..!!
డెలివరీ తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందున్న ఉన్న బరువు లేదా ఆరోగ్యకరమైన బరువుకు అంత సులభం కాదు.
Date : 23-02-2022 - 8:04 IST -
YouTube Live Ring:యూట్యూబ్ నుంచి లేటెస్ట్ అప్ డేట్..టిక్ టాక్ మాదిరిగానే..!!!
గూగుల్ కు చెందిన యూట్యూబ్ మరోసరికొత్త ఫీచర్ ను యూజర్స్ కు అందుబాటులోకి తీసుకురానుంది.
Date : 23-02-2022 - 7:58 IST -
RTC Employees: వద్దమ్మా వద్దు.. సమ్మెకు దిగొద్దు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్లో ఏదో రూపంలో ఉద్యోగులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పోరుబాట పడుతున్నారు.
Date : 23-02-2022 - 7:48 IST -
KL Rahul: కె ఎల్ రాహుల్ పెద్ద మనసు
భారత స్టార్ క్రికెటర్ కే ఎల్ రాహుల్ మైదానంలోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. అరుదైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 11 ఏళ్ల బాబు వరద్ బోన్ మ్యారో సర్జరీకి కావాల్సిన డబ్బును అందించాడు.
Date : 23-02-2022 - 7:38 IST -
Mekapati Gautam Reddy: ప్రారంభమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మేకపాటి గౌతమ్ రెడ్డి
Date : 23-02-2022 - 7:21 IST -
Pre Event: ‘భీమ్లా నాయక్’ ఫ్రీ రిలీజ్ వేడుకకు వెళ్లాలనుకుంటే.. ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది ఈ చిత్రం.
Date : 22-02-2022 - 10:35 IST -
Transfers: ఏపీలో ‘ఐఏఎస్’ అధికారులకు బదిలీలు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త డీజీపీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా..
Date : 22-02-2022 - 10:11 IST -
Traffic: భీమ్లా నాయక్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు!
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
Date : 22-02-2022 - 9:34 IST -
Viveka: వివేకా కేసు పులివెందుల నుంచి కడప కోర్టుకు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మేజిస్ట్రేట్ బదిలీ చేశారు.
Date : 22-02-2022 - 5:46 IST -
Telangana: తెలంగాణలో ‘కేసీఆర్’ పనైపోయింది.. దేశ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు షురూ చేసిండు – ‘బండి సంజయ్’!
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం కేసీఆర్ కు అర్ధమైంది. ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా విష ప్రచారం చేస్తుండు. ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదు. ప్రజలు బీజేపీ
Date : 22-02-2022 - 5:04 IST -
TTD: శ్రీవారి భక్తలకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..!
తిరుమల శ్రీవారి భక్తలకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో ఇటీవల కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆఫ్లైన్లో భక్తులకు రోజుకు 20 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఇక పై ప్రతి రోజూ ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను జారీ చేయనుంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి 300కే ప్రత్
Date : 22-02-2022 - 4:53 IST