Speed News
-
Russia Ukraine War: ఉక్రెయిన్ రాజధాని.. కీవ్ నగరాన్ని వీడుతున్న ప్రజలు..!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ వైపు అమె
Date : 24-02-2022 - 3:29 IST -
Russia Ukraine War: రష్యా దాడిలో 300 మంది పౌరులు మృతి
ఉక్రెయిన్పై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. బెలారస్ మీదుగా ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్లోకి వరుస బాంబు దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ సహా అన్ని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్లోని కీవ్ ఎయిర్పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ర
Date : 24-02-2022 - 3:01 IST -
Ukrain Russia Crisis: వైపర్ మాల్వేర్తో.. ఉక్రెయిన్ పై సైబర్ దాడి
ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించిన రష్యా ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని మెయిన్ సిటీస్ను రష్యా టార్గెట్ చేసింది. ఇక గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్ను మూడు వైపులా నుంచి చుట్టుముట్ట
Date : 24-02-2022 - 1:55 IST -
Corona Cases Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్
ఇంయాలో గత 24 గంటల్లో 14,148 కరోనా కేసులు నమోదయ్యాయని, నిన్న కరోనా కారణంగా 302 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా బారిన పడిన వారిలో 30,009 మంది కోలుకున్నారని, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వకు 4,28,81,179 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా 5,12,924 మంది మరణించారు. ఇండియాలో ఇప్పటి వరకు 4,22,19,896 మంది క
Date : 24-02-2022 - 1:10 IST -
Russia War : యుద్ధాన్ని ప్రకటించిన పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించారు. రష్యా మరియు ఉక్రెయిన్ దళాల మధ్య ఘర్షణలు "అనివార్యమైనవి" అని ఆయన అన్నారు. పుతిన్ ఉక్రేనియన్ సర్వీస్ సభ్యులను "ఆయుధాలు వదలి ఇంటికి వెళ్లండి" అని కూడా పిలుపునిచ్చారు.
Date : 24-02-2022 - 1:00 IST -
Trivikram: మౌనమేలనోయి.. మాటల మాంత్రికుడా!
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ తో ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే. వాళిద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటిదారేదీ లాంటి హిట్స్ ఉన్నాయి.
Date : 24-02-2022 - 12:16 IST -
AP Assembly Budget Session మార్చి7నుంచి.. ఏపీ బడ్జెట్ సమావేశాలు!
ఆంధ్ర ప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఈ బడ్జెట్ సమావేశాలుమార్చి నెలాఖరు వరకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు దాదాపు 15 నుంచి 20 రోజులు ఉండేలా నిర్వహించే అవకాశం ఉంటంటున్నారు. మార్చి 7న తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజ
Date : 24-02-2022 - 9:56 IST -
Russia Ukraine Crisis: వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్ రాజధాని పై బాంబుల వర్షం
ఉక్రెయిన్, రష్యా మధ్య వార్ మొదలైంది. ప్రపంచ దేశాల ప్రయత్నాలు విఫలమైన నేపధ్యంలో తాజాగా ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై మొదట ఫోకస్ పెట్టిన రష్యా, ఉక్రెయిన్లో మూడువైపుల నుంచి దాడి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇప్పటికే మిలటరీ ఆపరేషన్ మొదలైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో
Date : 24-02-2022 - 9:34 IST -
Andhra Pradesh: మదనపల్లె-పీలేరు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్లో తెలిపారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71 మొదటి దశగా 55.9 కి.మీ మేర మదనపల్లె-పీలేరు రహదారిని నిర్మించనున్నారు. తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్
Date : 24-02-2022 - 9:11 IST -
India vs SL: లంకతో తొలి టీ ట్వంటీకి భారత్ రెడీ
సొంతగడ్డపై వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంకతో సిరీస్కు రెడీ అయింది. గురువారం లక్నో వేదికగా తొలి టీ ట్వంటీ జరగబోతోంది.
Date : 24-02-2022 - 8:36 IST -
IPL 2022: ఐపీఎల్ లో వాట్సన్ సెకెండ్ ఇన్నింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ ఐపీఎల్లోకి మళ్ళీ పునరాగమనం చేయనున్నాడు.
Date : 24-02-2022 - 8:33 IST -
T20 Ranking: టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో భారత్ క్రికెటర్ల జోరు
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో టీమిండియాస్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్లు దుమ్మురేపారు.
Date : 24-02-2022 - 8:29 IST -
UP Polls: యూపీలో పార్టీలు చేస్తున్నదిదే – ఉచితాలతో ఓట్ల వేట కోసం..
ఊరుమ్మడి పనులు, సమాజం మొత్తానికి పనికొచ్చే పథకాలకన్నా వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే స్కీములకే ఓట్లు పడుతాయని గ్రహించిన రాజకీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నాయి.
Date : 24-02-2022 - 8:27 IST -
AP Congress: త్త జిల్లాల ఏర్పాటు అనవసరం – ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నరెడ్డి తులసి రెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటు అనవసర, అసందర్భ ప్రక్రియ అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఇది కందిరీగల తుట్టెను లేపి కుట్టించుకోవడమే అని వ్యాఖ్యానించారు.
Date : 24-02-2022 - 8:16 IST -
TDP Srikalahasti: శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్కి బాబు క్లాస్..
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. దీనికి ఇప్పటి నుంచే ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
Date : 24-02-2022 - 8:08 IST -
Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ ప్రిరిలీజ్ బ్లాస్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా పవన్, రానా!
పవన్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడలో జరిగింది. పవన్ తో పాటు కో స్టార్ రానా దగ్గుబాటి ప్రత్యేకార్షణగా నిలిచారు.
Date : 23-02-2022 - 11:17 IST -
Nani: `హ్యాపీ బర్త్డే సుందర్.. బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు’
ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ బ్యానర్పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన నేచురల్ స్టార్ నాని రామ్-కామ్ ఎంటర్టైనర్ `అంటే సుందరానికి` ప్రొడక్షన్ పనులు
Date : 23-02-2022 - 10:53 IST -
KCR : చివరి రక్తపుబొట్టు ధారపోసైనా సరే.. దేశాన్ని చక్కదిద్దుతా
‘‘ఆరునూరైనా సరే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే, ఈ దేశాన్ని చక్కదిద్దుతాను, ముందుకు పోతాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Date : 23-02-2022 - 5:32 IST -
CM KCR : గోదావరి జలాలు తెచ్చి.. కొమురవెల్లి మల్లన్న పాదాలు కడిగాం – ‘కేసీఆర్
గోదావరి జలాలు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. చెప్పినట్లుగానే..
Date : 23-02-2022 - 5:30 IST -
Viveka Murder Case: జగన్ రాజీనామా చేయాల్సిందే.. దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య క
Date : 23-02-2022 - 4:51 IST