Speed News
-
Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:47 IST -
Andhra Pradesh: ఏపీలో కలకలం.. కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య..!
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:43 IST -
Hijab: బెలగావిలో హిజాబ్ వివాదం.. పారామెడికల్ కాలేజీకి సెలవులు
బెలగావిలోని విజయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్లో హిజాబ్పై వివాదం కొనసాగుతుంది. పోలీసులు ఎంతా ప్రయత్నించిన ఈ వివాదం సద్దుమణగలేదు.
Date : 19-02-2022 - 12:41 IST -
Actor Rajesh : ప్రముఖ కన్నడ నటుడు ‘కళా తపస్వి’ రాజేష్ కన్నమూత
ప్రముఖ కన్నడ నటుడు 'కళా తపస్వి' రాజేష్ (89) శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. వారం రోజుల క్రితం ఆయన ఆసుపత్రిలో చేరారు.
Date : 19-02-2022 - 12:37 IST -
Indian Navy: వైజాగ్ లో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (PFR)-2022కి విశాఖపట్నం తీరంలో తూర్పు నావికాదళం ఈ సోమవారం ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజులుగా రిహార్సల్ చేస్తున్న నేవీ సిబ్బంది.
Date : 19-02-2022 - 12:31 IST -
Periods: భరించలేని నెలసరి సమస్యలా.? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి…!
అమ్మాయిలకు ప్రతి నెలసరి అగ్నిపరీక్ష లాంటిది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, నడుం నొప్పి,నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం..
Date : 19-02-2022 - 11:58 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు ఎన్నంటే..?
ఇండియాలో నిన్న ఒక్కరోజు 22,270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా నుండి 60,298 మంది కోలుకున్నారని, 325మంది కరోనా కరాణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది. ఇక భారత్లో ఇప్పటి వరకు 4,28,02,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 4,20,37,536 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 5,11,230 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్ర
Date : 19-02-2022 - 11:37 IST -
Jharkhand: ఝార్ఖండ్ను షేక్ చేస్తున్న భాషా వివాదం.. అసలు ఏమైంది?
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయల్ చేయకుండానే..
Date : 19-02-2022 - 11:33 IST -
Ilayaraja: ఇళయ రాజా విజయగీతం.. మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజాకు మద్రాసు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. తన పాటలకు సంబంధించిన ఒప్పందాన్ని రెన్యుయల్ చేయకుండానే...
Date : 19-02-2022 - 11:28 IST -
Mulugu: ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం!
ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Date : 19-02-2022 - 11:28 IST -
Siraj: రూ. 60తో డొక్కు బైక్ పై ప్రాక్టీస్ కు…
టాలెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురయినా తట్టుకుని నిలబడినప్పుడే విజయాన్ని అందుకుంటారు. ఈ విషయాన్ని నిరూపించాడు హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్...
Date : 19-02-2022 - 11:15 IST -
Green Fund: హరితహరం కోసం ‘హరితనిధి’.. వేతనాల్లో కోత!
రాష్ట్రంలో హరిత ఉద్యమానికి నిధులు సమకూర్చేందుకు రూపొందించిన మొట్టమొదటి హరిత నిధి తెలంగాణ గ్రీన్ ఫండ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రజా ప్రతినిధుల జీతాలు, గౌరవ వేతనం మరియు వేతనాల నుండి వన్ టైం వార్షిక కంట్రిబ్యూషన్ తీసివేయడం ప్రారంభించనుందని అధికారులు తెలిపారు.
Date : 19-02-2022 - 11:09 IST -
Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్.!
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గౌతమ్ సవాంగ్, 2019, మే 30న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంకా ఏడాది పాటు పదవీకాలం ఉండగానే, తాజాగా మూడు రోజుల క్రితం జగన్ సర్కార్ ఆయనను బదిలీ చేసింది. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. ప్రభుత్వ ఉద్యోగుల చలో వ
Date : 19-02-2022 - 11:08 IST -
Rajendranath Reddy: ఏపీ డీజీపీగా నేడు బాధ్యతల స్వీకరణ
ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ను ఇటీవల బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్కు ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారు.
Date : 19-02-2022 - 9:44 IST -
Telangana Budget: తెలంగాణ ప్రజలకు తీపి కబురు.. ఆదాయం పెరగడంతో భారీ బడ్జెట్ కు కసరత్తు.. దళితబంధుకు..
2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సొంత ఆర్థిక వనరులు సంతృప్తికరంగా ఉంటాయన్న నమ్మకంతో భారీ బడ్జెట్నే రూపొందించనుంది.
Date : 19-02-2022 - 9:06 IST -
Pushpa Dialogue Rift: విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన పుష్ప సినిమా డైలాగ్.. ఓ అమ్మాయికి మెసేజ్ చేయడంతో..
దేనికి పాపా నవ్వుతా ఉండావు... నచ్చినానా నీకు... పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ కుర్రకారు గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎక్కడ చూసినా ఈ డైలాగే వినపడింది.
Date : 19-02-2022 - 8:57 IST -
Electricity Staff: వేతనాల పెంపుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు షాక్
ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం ఏడాదిపాటు వేతన సవరణను వాయిదా వేసుకోవాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి.
Date : 19-02-2022 - 8:52 IST -
Galaxy S22: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-బుకింగ్ ఆఫర్…వీటిపై భారీ డిస్కౌంట్…!
దక్షిణకొరియా స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ ఆర్డర్ లు వచ్చే వారం మనదేశంలో ప్రారంభించనుంది. గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసే కస్టమర్ల కోసం శాంసంగ్ కొత్త ఆఫర్లను వెల్లడించింది.
Date : 19-02-2022 - 6:00 IST -
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Date : 18-02-2022 - 10:07 IST -
Telangana DGP: సెలవుపై ‘డీజీపీ మహేందర్ రెడ్డి’… ‘అంజనీ కుమార్’ కు అదనపు బాధ్యతలు !
తెలంగాణ పోలీస్ బాస్(DGP) సెలవుపై వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో లీవ్ అప్లై చేసుకున్నారు.
Date : 18-02-2022 - 10:00 IST