Modi Blessed: మోడీతో రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు.
- By Balu J Published Date - 12:40 PM, Wed - 6 April 22
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు కూతురుని ఆశీర్వదించారు. ఆ తర్వాత చిన్నారికి మోదీ చాక్లెట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీ రామ్మోహన్ నాయుడు టీడీపీ పార్టీ నేతలతోనే కాకుండా, ఇతర పార్టీల నాయకులతోనూ సౌమ్యంగా ఉంటారనేందుకు ఈ ఫొటో నిదర్శనం.
Pleased to have met Hon'ble PM @narendramodi ji for a courtesy visit. pic.twitter.com/bcyMQ4HUXr
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) April 5, 2022
Related News
Modi : మోడీ ఏపీ టూర్ డేట్స్ ప్రకటించిన బిజెపి..
ప్రధాని మోడీ మరోసారి ఏపీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు బిజెపి అధిష్టానం మోడీ పర్యటనకు సంబదించిన తేదీలను ప్రకటించింది