Speed News
-
Bandi: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Published Date - 04:11 PM, Wed - 16 March 22 -
Vijayawada: రోడ్డుపై మందుబాబుల అడ్డా.. రాకపోకలు సాగేదెలా!
ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులు, బాటసారులతో రద్దీగా ఉంటుంది. అంతే కాదు.. ఇతర ప్రధాన మార్గాలకు కేంద్రం బిందువు కూడా.
Published Date - 03:28 PM, Wed - 16 March 22 -
Seethakka Demands: ‘జీయర్’ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి!
ప్రముఖ సమ్మక్క సారలమ్మ జాతరపై చిన జీయర్ స్వామి వ్యాఖ్యలను కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఖండిస్తూ గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Published Date - 12:46 PM, Wed - 16 March 22 -
AP Half day schools: వచ్చే నెల నుంచి ‘హాఫ్ డే’ స్కూల్స్
ఆంధ్రప్రదేశ్లో హాఫ్ డే స్కూల్స్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Published Date - 12:21 PM, Wed - 16 March 22 -
Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ పదవికి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!
పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో, అక్కడి సిట్టింగ్ సీఎం చరణ్ జిత్ చన్నీతో పాటు, పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సిద్ధూ
Published Date - 12:02 PM, Wed - 16 March 22 -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 98 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను వి
Published Date - 11:39 AM, Wed - 16 March 22 -
AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న క్రమంలో వరుసగా రెండో రోజు కూడా పది మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం స్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభను తప్పు దారి పట్టించారంటు టీడీపీ సభ్యులు
Published Date - 11:28 AM, Wed - 16 March 22 -
Ukraine Russia War: కీవ్కు దగ్గరగా రష్యా సేనలు..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యా సైనిక బలగాలు వేగంగా కీవ్ వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు నుంచి ఉక్రెయిన్తో భీకర యుద్దం జరుగుతున్నా, రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రష్య
Published Date - 10:12 AM, Wed - 16 March 22 -
LB Nagar Underpass: ఎల్బీనగర్ అండర్ పాస్ ప్రారంభంనున్న మంత్రి కేటీఆర్..!
హైదరాబాద్లోని ఎల్పీనగర్ అండర్ పాస్ను ఈరోజు తెలంగాణ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎల్పీనగర్ అండర్ పాస్ను నిర్మించారు. దీనితో పాటు 29కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్ గూడ ఫ్లైఓవర్ను కూడా ఈరోజు మంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒకేసారి ఈ రెండు అండర్ పాస్లు అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్
Published Date - 09:50 AM, Wed - 16 March 22 -
Covid Vaccine: నేటి నుంచి తెలంగాణలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 17, 23, 000 మంది లబ్ధిదారులు గుర్తించబడ్డారు మరియు నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడిన కార్బెవాక్స్ వ్యాక్సిన్తో నిర్వహించబడుతుంది. మార్చి 15, 2010న మరియు అంతకు ముందు జన్మించిన పిల్లలందరూ కోవిడ
Published Date - 09:13 AM, Wed - 16 March 22 -
Digvijaya Singh: దిగ్విజయ్కు హెర్నియా ఆపరేషన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హెర్నియా ఆపరేషన్ కోసం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.మంగళవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో రాజ్యసభ ఎంపీకి హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సింగ్ను రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. డాక్టర్ ప్రదీప్ చౌబే మ్యాక్స్ హాస్పిటల్లో సింగ్కు ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత సింగ్ పార్లమెంటర
Published Date - 09:06 AM, Wed - 16 March 22 -
IPL 2022: ఢిల్లీ జట్టుతో చేరిన వాట్సన్
ఐపీఎల్ సందడి షురూ అయింది. నెలాఖరున ప్రారంభమయ్యే లీగ్ కోసం ఇప్పటికే ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నాయి.
Published Date - 08:59 AM, Wed - 16 March 22 -
SKY: ముంబైకి బిగ్ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL-2022 ప్రారంభానికి ముందు ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది.
Published Date - 08:52 AM, Wed - 16 March 22 -
PK Politics: బీజేపీ రోడ్ మ్యాప్ లో పవన్ కల్యాణ్ ట్విస్ట్? టీడీపీకి లాభమా, నష్టమా?
పవన్ కల్యాణ్ స్పీచ్ తో జనసేనలో ఊపొచ్చింది. వైసీపీలో కలవరం మొదలైంది. బీజేపీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
Published Date - 08:47 AM, Wed - 16 March 22 -
IPL 2022: ఐపీఎల్ లో ఈసారి కొత్త రూల్స్ ఇవే
ఐపీఎల్ 2022 సీజన్కు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసారి పూర్తి సీజన్ను భారత్లో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ అందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇటీవలే విడుదల చేసింది.
Published Date - 11:58 PM, Tue - 15 March 22 -
Bhadrachalam: భక్తుల సమక్షంలో భద్రాద్రి రాములోరి కళ్యాణం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Published Date - 11:52 PM, Tue - 15 March 22 -
CM KCR: ‘దళిత బంధు’తో రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి!
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏటా దళిత బంధు పథకం ద్వారా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.
Published Date - 11:02 PM, Tue - 15 March 22 -
Sonia Gandhi: పీసీసీ చీఫ్ లకు ‘సోనియా’ షాక్.. ప్రక్షాళన షురూ!
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం కావడం పట్ల కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ
Published Date - 09:11 PM, Tue - 15 March 22 -
TS High Court: ఆర్ఆర్ఆర్ కు ‘హైకోర్టు’ గ్రీన్ సిగ్నల్!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్
Published Date - 08:49 PM, Tue - 15 March 22 -
IPL 2022: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ వార్నింగ్
ఐపీఎల్ 2022 సీజన్కి ముందు ఆటగాళ్ల ఫిట్నెస్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.
Published Date - 05:52 PM, Tue - 15 March 22