Speed News
-
Up chemical factory:యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు…12కి చేరిన మృతుల సంఖ్య..!!
యూపీలోని హాపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మరణించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్ర
Date : 05-06-2022 - 12:58 IST -
Mother Killed Childrens : తల్లి కాదు రాకాసి..ఏడుస్తున్నారని పసి ప్రాణాలను చిదిమేసింది..!!
పిల్లలు ఏడుస్తుంటే…తల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. చిన్నారులకు ఏమైందో అంటూ వేదన చెందుతుంది. తన పిల్లల ఏడుపు తగ్గే వరకు ఆందోళన చెందుతుంది అమ్మ. అలాంటి అమ్మతనానికి మచ్చ తెచ్చింది మహారాష్ట్రకు చెందిన ఓ కసాయి తల్లి. నెలలు కూడా నిండని పిల్లలు ఏడుస్తున్నారన్న కారణంతో వారిని బాగా చూసుకోవల్సింది…వారిఏడుపును భరించలేనంటూ…చంపేసింది. అంతేకాదు గొంతు నులిమి చంపేసింది. తర్
Date : 04-06-2022 - 8:44 IST -
The Warrior: రామ్ ‘ది వారియర్’లో రెండో పాట రిలీజ్!
సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి... వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా
Date : 04-06-2022 - 8:00 IST -
Chiru Back: బాస్ ఈజ్ బ్యాక్.. వీడియో వైరల్!
‘ఆచార్య’ విడుదల తర్వాత మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెకేషన్కు వెళ్లారు.
Date : 04-06-2022 - 7:30 IST -
Modi Tour : హైదరాబాద్ లో మోడీ మెగా రోడ్ షో!
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది.
Date : 04-06-2022 - 5:30 IST -
The Last 5: భారత్ లో ఉన్న 5 చివరి ప్రదేశాలు.. ఎక్కడున్నాయో తెలుసా?
భారత దేశం ఎంతో విశాలమైనది. మన ఈ భారతదేశంలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, కోటలు, చారిత్రక ప్రదేశాలు ఇలా ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. జీవితాంతం తిరిగినా కూడా ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప దేశం మన భారత దేశం. ఇటువంటి మన భారతదేశంలో ఇప్పుడు మనం చివరి 5 ప్రదేశాలు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకో పోయే ఆ చివరి ఐదు ప్రదేశాలు అత
Date : 04-06-2022 - 4:13 IST -
Chicken Church: చికెన్ చర్చి.. ఎక్కడ ఉంది.. దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఈ రంగు రంగుల ప్రపంచంలో ఎన్నో చిత్రవిచిత్రమైన భవనాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇండోనేషియాలోని భాషలో గెరెజా ఆయమ్ కూడా ఒకటి. గెరెజా ఆయమ్ అనగా ఇంగ్లీషులో చికెన్ చర్చి అని అర్థం. చికెన్ చర్చి అని పిలవడానికి గల కారణం కూడా లేకపోలేదు. ఈ చర్చి కూడా చూడటానికి అచ్చం కోడి ఆకారంలో ఉంటుంది. సెంట్రల్ జావాలోని… మాజెలాంగ్ ఏరియాలో ఈ చర్చి మనకు కనిపిస్తుంది. అయితే నిజానికి ఈ చర్చిని పావురం
Date : 04-06-2022 - 3:28 IST -
Prabhas: నీల్ బర్త్ డే.. ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్!
'బాహుబలి' సినిమాతో నేషనల్ హీరో అయిపోయిన ప్రభాస్ 'సాలార్' సినిమాలో కనిపించనున్నాడు.
Date : 04-06-2022 - 2:48 IST -
Girlfriend Kiss Flowers: అమ్మాయిల పెదవులులా ఉండే పూలు ఎక్కడ ఉంటాయో తెలుసా?
మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. ఈ కలల ప్రపంచంలో ఎన్నో రంగు రంగుల పూలను చూసి ప్రకృతి ప్రేమికులు మైమరచిపోతూ ఉంటారు. అలాంటి పూల పై తేనెటీగలు తేనె కోసం వచ్చి వాలుతూ ఉంటాయి. అయితే ఈ భూమిపై మన చుట్టూ కనిపించే పూలు కాకుండా ఇంకా ఎన్నో రకాల పూలు ఉన్నాయి. కొన్ని రకాల పూలను చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతు ఉంటుంది. అలాంటి […]
Date : 04-06-2022 - 2:40 IST -
Gang-Rape Case: మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు అరెస్ట్!
గత వారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో టీనేజీ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో తెలంగాణ పోలీసులు
Date : 04-06-2022 - 1:29 IST -
AP SSC: పదో తరగతి ఫలితాలు వాయిదా!
ఆంధప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది.
Date : 04-06-2022 - 12:05 IST -
Hanuma Vihari: విహారి సెంచరీలు చేయకుంటే చోటు కష్టమే
ఐపీఎల్ 15వ సీజన్ ముగిసిపోవడంతో భారత క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్, ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Date : 04-06-2022 - 11:57 IST -
Kashmir: కశ్మీర్లో హిందువుల వరుస హత్యలు.. భయంతో వలసలు పోతున్న పండిట్లు!
ప్రస్తుతం కశ్మీర్ లో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ను మూడు ముక్కలు చేసి అక్కడ శాంతి నెలకొల్పుతునట్లు చెప్పుకొచ్చిన కేంద్రం ఇప్పుడు హిందువుల హత్యలను అడ్డుకోలేకపోతోంది. వరుస హత్యలతో భయపడిపోయిన పండిట్లు అక్కడినుంచి వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కశ్మీరీ పండిట్ల పునరావాస డిమాండ్ ను కేంద్రం తిరస్కరించ
Date : 04-06-2022 - 11:19 IST -
Prakasam: ఇకపై ప్రతి శనివారం ఆ స్టాఫ్ అంత సైకిల్ పై రావాల్సిందే.. కలెక్టర్ అదేశం!
రోజు రోజుకి వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతోంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ఈ కాలుష్య రహిత వాతావరణం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఒక కలెక్టర్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై టూ వీలర్ ఫోర్ వీలర్ లో కాకుండా కార్యాలయానికి సైకిళ్లపై రావాలి అని ఆదేశించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా
Date : 04-06-2022 - 11:10 IST -
TTD Marriages : ఆగస్టు 7న టీటీడీ సామూహిక వివాహాలు
ఆగస్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు పధకం కింద ఉచిత సామూహిక వివాహాలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ మస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారని
Date : 04-06-2022 - 10:43 IST -
Hyd Minor Rape : గ్యాంగ్ రేప్ పై ఆనంద్ మహేంద్ర ట్వీట్
హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ పై ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు. పలుకుపడి ఉన్న కుటుంబాల పిల్లలు అంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.అమ్నీషియా పబ్ బాలిక అత్యాచార ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్ మహీంద్రా.ప్రతిపక్ష పార్టీలు సంచలన ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్
Date : 04-06-2022 - 10:34 IST -
Janasena: నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం.. కీలక అంశాలు చర్చించనున్న నేతలు
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు (శనివారం) మంగళగిరిలో జరగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీఎసీ సభ్యులు, జిల్లా ఇన్చార్జులు పాల్గొంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ మంగళగిరిలోనే ఉన్నారు. శుక్రవారం ముఖ్యనాయకులతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమ
Date : 04-06-2022 - 10:30 IST -
Road Accident : మధ్యప్రదేశ్లో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా, సింగ్రౌలీ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
Date : 04-06-2022 - 10:28 IST -
Hyderabad: గ్యాంగ్ రేప్ ఘటనలో హోమంత్రి మనవడు లేడు – వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్ పబ్లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని.. 354 ఐపీసీ 9 అండ్ 10 పోస్కో ఆక్ట్ కింద కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసాకే విచారణ ప్రారంభించామని.. బాలిక కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయని.. ఘటన జరిగి 4 నాలుగు రోజులు గడిచ
Date : 04-06-2022 - 10:27 IST -
Amaravati: నేటితో అమరావతి ఉద్యమానికి 900 రోజులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటిచింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరింది. 900 రోజుల పాటు రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2019 డిసెంబరు 17న రాజధాని ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్ర
Date : 04-06-2022 - 10:21 IST