Speed News
-
Minister Ambati : టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ .. వచ్చే ఎన్నికల్లో…?
ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న మంచి పనులను నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నెలలో 20 రోజుల పాటు ప్రజల వద్దే ఉండి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాద
Date : 08-06-2022 - 4:40 IST -
Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై!
భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది.
Date : 08-06-2022 - 4:14 IST -
Samantha Shoots: సామ్ సో సెక్సీ.. ఫొటోషూట్ వైరల్!
ఫొటోషూట్స్ సమంత సెగలు రేపుతోంది. డిఫరెంట్స్ భంగిమలతో ఫొజులిస్తూ అందాలను ఒలకబోస్తోంది.
Date : 08-06-2022 - 3:56 IST -
ఈ కల్లు ఒక సీసా ధర రూ. 500.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
సాధారణంగా మనం తాగే కల్లు ధర వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉంటుంది. ఇంకా కొన్ని విదేశాలలో అయితే తక్కువ ధరకు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కల్లు మాత్రం చాలా ఖరీదైనది. ఆ కల్లు ఒక సీసా ఖరీదు దాదాపుగా 500 రూపాయలు. అది కూడా ముందు రోజే బుక్ చేసుకుంటేనే దొరుకుతుందట. మరి ఆ కల్లు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని సూర్యాపేటకు సమీపంలోని కాసర
Date : 08-06-2022 - 3:36 IST -
Renu Khatoon: చేతిని నరికేసినా తగ్గేదేలే!
ఆ భర్త అనుమానం పెనుభూతంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యకు నర్సు ఉద్యోగం రావడంతో అనుమానం మరింత పెరిగింది. మరో వ్యక్తి కి దగ్గరై.. తనను వదిలిపెడుతుందేమోనని లేనిపోని భయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఇద్దరు స్నేహితులతో కలిసి భార్య చేయి నరికాడు. ఆమె చేతులను దిండుతో అదిమి పట్టుకుని.. పదునైన కత్తితో చేయి నరికేశాడు. ఈ అమానుష ఘటన పశ్చిమ బెంగాల్ లో పశ్చిమ బు
Date : 08-06-2022 - 3:09 IST -
కేఏ పాల్ దేశాలు ముంచి వచ్చిండు.. వాడో వసూలురాజా: శ్రీకాంతాచారి తల్లి
తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు అయినా శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తాజాగా కేఏ పాల్ పై మండిపడ్డారు. ఇక తన భర్త వెంకటాచారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ కాలి గోటికి వెంకటాచారి, కేఏ పాల్ చాలడు అంటూ విమర్శించారు. ఇక కేఏ పాల్ దేశాలను ముంచి వచ్చిండని.. వసూలు రాజా అని విమర్శించారు. ఆమె మరికొన్ని విషయాలు బయట పెట్టగా ఆ విషయాలన్నీ కింద వీడియోలో చూడండి.
Date : 08-06-2022 - 2:56 IST -
Karan Johar Says: ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి!
నటి సాయిపల్లవిపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసల జల్లు కురిపించారు.
Date : 08-06-2022 - 1:43 IST -
Raghunandan Rao :హోం మినిస్టర్ మనవడి ఫొటోలు బయటపెడతా..!!
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జోయల్ డేవిస్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదనీ...జోయల్ డేవిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 08-06-2022 - 1:11 IST -
COVID-19 Cases: కరోనా కేసులు మళ్లీ పైపైకి!
దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. గత నెలలో రెండు వేల లోపు కేసులు నమోదు కాగా..
Date : 08-06-2022 - 1:06 IST -
Fixed Deposits : ఫిక్స్ డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్ చెప్పి…రుణగ్రహీతలకు షాకిచ్చిన ఆర్బీఐ..!!
భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపోరేటును అరశాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న మరింత భారం పడనుంది. ఇప్పటికే రుణాలుతీసుకున్నవారిపై EMIలు పెరిగేందుకు దారితీయనుంది.
Date : 08-06-2022 - 12:51 IST -
Nazriya Nazim Interview: అన్నీ ఎమోషన్స్ ఉన్న అరుదైన కథ ఇది!
నేచురల్ స్టార్ నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ 'అంటే సుందరానికీ' పై అంచనాలు నెలకొన్నాయి.
Date : 08-06-2022 - 12:32 IST -
RGV:ఎంఐఎం నేతలకు టీఆరెస్ భయపడుతోంది..రఘునందన్ రావు చెప్పిందే నిజం.!!
జూబ్లీహిల్స్ అత్యాచారఘటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నాడు. నాయకుల ప్రభావం వల్లే పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్నాడు.
Date : 08-06-2022 - 12:19 IST -
NCW React: రేప్ ఘటనలపై ‘ఎన్సీడబ్ల్యూ’ సీరియస్!
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Date : 08-06-2022 - 12:10 IST -
మొబైల్ గేమ్ ఆడనివ్వలేదని కన్నతల్లిని కాల్చి చంపిన యువకుడు.. ఎక్కడంటే?
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులే పిల్లలకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతతో ఒక మాట అంటే పిల్లలు ఎక్కడ అపార్ధం చేసుకుని ఏదైనా చేసుకుంటా రేమో అన్న భయంతో తల్లిదండ్రులు ఒక మాట అనాలి అన్న కూడా భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులు మందలించారని ఏకంగా పిల్లలే తల్లిదండ్రులను చంపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా
Date : 08-06-2022 - 11:38 IST -
Modi Strategy: తెలంగాణపై ‘మోడీ’ ఫోకస్!
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేయనుందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మోడీ, షా ద్వయం పావులు కదుపనున్నారా?
Date : 08-06-2022 - 11:11 IST -
ఆ గ్రామంలో పేదలకు ఒక్క రూపాయికే వైద్యం అందిస్తున్న డాక్టర్..!
సాధారణంగా డాక్టర్లను దేవుళ్లు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతో క్లిష్ట పరిస్థితులలో ధైర్యం చేసి చికిత్సను అందించి ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు. మామూలుగా ఏదైనా ఆపరేషన్ కానీ వైద్యసేవలు కోసం డాక్టర్ దగ్గరికి వెళితే వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి. కానీ ఈ డాక్టర్ మాత్రం కేవలంఒక్క రూపాయికే వైద్య సేవలను అందిస్తున్నారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాకు చెందిన శంకర
Date : 08-06-2022 - 11:02 IST -
రైలు ఇంజన్ కింద కూర్చొని 190 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి అలా..?
తాజాగా ఒక వ్యక్తి రైలు ఇంజిన్ చక్రాలపై కూర్చొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 190 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. వినడానికి షాకింగ్ గా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజమే. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ ప్రెస్ లో ఈ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ ప్రెస్ జర్నీ లో ఉండగా ఇంజన్ వద్ద కూర్చున్న డ్ర
Date : 08-06-2022 - 9:20 IST -
YSRCP : వైసీపీ కి కొత్త వ్యూహకర్త .. ఈ రోజే బాధ్యతలు స్వీకరణ
ఏపీలో అధికార పార్టీకి మరో కొత్త వ్యూహకర్త రాబోతున్నారు. ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ టీమ్ నుంచి మరో వ్యక్తిని వైసీపీ వ్యూహకర్తను నియమించుకుంది. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్లో పని చేస్తున్నా రిషి రాజ్ సింగ్ తో మరోసారి వైసీపీ చేతులు కలపనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం) తాడేపల్లిలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో వైసీపీ అధినేత సీఎం జగన్ అధికారికం
Date : 08-06-2022 - 8:40 IST -
Anemia : బీరకాయతో రక్తహీనత సమస్యకు చెక్..!!
ఆడవారిలో రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లోగానీ, ఆడవాళ్లలో రక్తహీనత అనేది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది.
Date : 08-06-2022 - 8:35 IST -
Ganesh idols : హైదరాబాద్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలపై జీహెచ్ఎంసీ ప్రచారం
ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం కళాకారులు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూలమైన విగ్రహాలను ప్రోత్సహించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్ రంగులతో తయారు చేసిన వాటిని నిరోధించడానికి నగర పాలక సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. నిమజ్జనం సమయంలో నీటి కాలుష్యానికి కారణం కాని విగ్రహాలను ప్రో
Date : 08-06-2022 - 8:28 IST