HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Know This Toddy Is Very Costly

ఈ కల్లు ఒక సీసా ధర రూ. 500.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

  • Author : Anshu Date : 08-06-2022 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dcmnr226
Dcmnr226

సాధారణంగా మనం తాగే కల్లు ధర వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉంటుంది. ఇంకా కొన్ని విదేశాలలో అయితే తక్కువ ధరకు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కల్లు మాత్రం చాలా ఖరీదైనది. ఆ కల్లు ఒక సీసా ఖరీదు దాదాపుగా 500 రూపాయలు. అది కూడా ముందు రోజే బుక్ చేసుకుంటేనే దొరుకుతుందట. మరి ఆ కల్లు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలోని సూర్యాపేటకు సమీపంలోని కాసరబాదలో ఈ కల్లు లభిస్తుంది. అయితే ఈ ప్రదేశంలో దొరికే కల్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోవడంతో పాటు షుగర్ కూడా తగ్గిపోతుందట. కాసరబాద కు చెందిన సైదులు అనే వ్యక్తి సుమారు 15 ఏళ్ళ కిందట జీలుగ చెట్ల కల్లు తీయడం కోసం చత్తీస్గడ్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో వాటి విత్తనాలు తీసుకొని వచ్చి అక్కడ నాటడట. అలా ఆ గ్రామంలో ఆ చెట్లకు మూడేళ్ల నుంచి కల్లు కారుతోందట. దీంతో జనం ఆ కల్లు తాగడం కోసం ఎగబడుతున్నారు. ఒక బాటిల్ దాదాపుగా 500 కాగా అది కూడా ముందు రోజు ఆర్డర్ ఇస్తే లభిస్తుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • costly toddy
  • sadulu
  • telangana
  • toddy

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Kalvakuntla Kavitha

    Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

Latest News

  • బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

Trending News

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd