Speed News
-
Hyd Minor Rape : గ్యాంగ్ రేప్ పై ఆనంద్ మహేంద్ర ట్వీట్
హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ పై ఆనంద్ మహీంద్రా రియాక్ట్ అయ్యారు. పలుకుపడి ఉన్న కుటుంబాల పిల్లలు అంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.అమ్నీషియా పబ్ బాలిక అత్యాచార ఘటనపై ఘాటుగా స్పందించిన ఆనంద్ మహీంద్రా.ప్రతిపక్ష పార్టీలు సంచలన ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈ రేప్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్
Date : 04-06-2022 - 10:34 IST -
Janasena: నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం.. కీలక అంశాలు చర్చించనున్న నేతలు
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నేడు (శనివారం) మంగళగిరిలో జరగనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీఎసీ సభ్యులు, జిల్లా ఇన్చార్జులు పాల్గొంటారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పార్టీ మంగళగిరిలోనే ఉన్నారు. శుక్రవారం ముఖ్యనాయకులతో పవన్ అంతర్గత సమావేశాలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమ
Date : 04-06-2022 - 10:30 IST -
Road Accident : మధ్యప్రదేశ్లో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా, సింగ్రౌలీ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
Date : 04-06-2022 - 10:28 IST -
Hyderabad: గ్యాంగ్ రేప్ ఘటనలో హోమంత్రి మనవడు లేడు – వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్ పబ్లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమని.. 354 ఐపీసీ 9 అండ్ 10 పోస్కో ఆక్ట్ కింద కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసాకే విచారణ ప్రారంభించామని.. బాలిక కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయని.. ఘటన జరిగి 4 నాలుగు రోజులు గడిచ
Date : 04-06-2022 - 10:27 IST -
Amaravati: నేటితో అమరావతి ఉద్యమానికి 900 రోజులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటిచింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరింది. 900 రోజుల పాటు రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2019 డిసెంబరు 17న రాజధాని ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్ర
Date : 04-06-2022 - 10:21 IST -
Vastu And Money: వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలో తెలుసా..?
ఇంట్లో డబ్బును బీరువాలో కానీ...పెట్టెలో కానీ దాచుకుంటాం. అయితే వాస్తు ప్రకారం డబ్బును ఏ ది శలో దాచుకోవాలో తెలుసా.
Date : 04-06-2022 - 9:00 IST -
Asana For Men: ఈ ఆసనం వల్ల పురుషులకు ఎన్ని లాభాలో తెలుసా..?
యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయన్నసంగతి తెలిసిందే. ఒక్కో ఆసనం వేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Date : 04-06-2022 - 7:00 IST -
Goddess Parvati: నేనే పార్వతీ…శివుడ్ని పెళ్లాడబోతున్న..భారత్-చైనా సరిహద్దులో సంచరిస్తున్న మహిళ..!!
యూపీకి చెందిన ఓ మహిళ భారత్-చైనా సరిహద్దుల్లో అక్రమంగా నివసిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని…కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నట్లు ఆమె చెబుతోంది. ఉత్తరఖాండ్లోని నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని పితోరాగఢ్ పోలీసులు గుర్తించారు. ఆమెను అక్కడినుంచి ఖాళీ చేయించేం
Date : 04-06-2022 - 6:45 IST -
KTR: ప్రజా పోరాటాల చరిత్ర బీజేపీకి లేదు : కేటీఆర్
బీజేపీ పై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజా పోరాటాలు చేసిన చరిత్రే ఆ పార్టీకి లేదని మండిపడ్డారు.
Date : 04-06-2022 - 6:10 IST -
Devotional: శనివారం రావిచెట్టుకు ఇలా చేయండి…అప్పులు, కష్టాలన్నీ తొలగిపోతాయి..!!
శనివారం అంటే శనిదేవుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. శనిదేవుడ్ని ఈరోజు ఆరాధించడం వల్ల జీవితంలో బాధలు తొలగిపోయి స్వేచ్చ లభిస్తుంది.
Date : 04-06-2022 - 6:00 IST -
Singh KK And Myocardial Infarction: మయోకార్డియల్ అంటే ఏమిటి?..లక్షణాలు ఎలా ఉంటాయి..?
మయోకార్డియల్ ఇన్ఫార్ క్షన్ అంటే హార్ట్ ఎటాక్ అని అర్ధం.
Date : 04-06-2022 - 5:30 IST -
Revanth Reddy@USA: డల్లాస్ లో రేవంత్ రెడ్డి…6వేల ఎకరాల వ్యవసాయ క్షేత్రం పరిశీలన..!!
టీపీసీపీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ NRIశాఖ ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు.
Date : 04-06-2022 - 12:13 IST -
CM KCR : కర్ణాటక మృతుల కుటుంబాలకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా!
హైదరాబాద్కు చెందిన ఏడుగురి ప్రాణాలను బలిగొన్న ఘోర రోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Date : 03-06-2022 - 9:51 IST -
Viral: డాక్టరు లేకుండా సముద్రంలోకి దిగి ప్రసవించిన మహిళ.. వైరల్ వీడియో
పసిఫిక్ మహాసముద్రంలోకి దిగి ఆ నీటిలోనే ఓ నిండు గర్భిణి ఎలాంటి డాక్టర్ సహాయం లేకుండా సహజ పద్ధతిలో ప్రసవించిన వీడియో
Date : 03-06-2022 - 6:00 IST -
Bhagyalakshmi Temple: మేం వ్యతిరేకం కాదు!
మేము భాగ్యలక్ష్మి దేవాలయానికి, నిత్యం పూజలు జరగడానికి వ్యతిరేకం కాదు అని కాంగ్రెసు నాయకులు
Date : 03-06-2022 - 5:44 IST -
Shah Rukh Khan: హై ఇంటెన్స్ క్యారెక్టర్ లో షారుఖ్.. ‘జవాన్’ ఫస్ట్ లుక్ ఇదే!
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్ సినిమా తెరకెక్కుతోంది.
Date : 03-06-2022 - 5:11 IST -
Atchutapuram: అచ్యుతాపురంలోని సెజ్లో గ్యాస్ లీక్.. అస్పత్రిపాలైన ప్రజలు!
తాజాగా అచ్యుతారపురంలో గ్యాస్ లీకేజి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. సెజ్లోని పోరస్ అనే కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్ లీక్ అయినట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో చుట్టూ పక్కన ప్రాంతాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడంతో తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీనితో వెంటనే బాధితులను యలమంచిలి, అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించార
Date : 03-06-2022 - 4:25 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఈడీ తాజా సమన్లు.. 13న విచారణకు హాజరు కావాలంటూ పిలుపు!
తాజాగా ఈడీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ తాజాగా గురువారం రోజున ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో తిరిగి జూన్ 13వ తేదీన హాజరు కావాలి అని నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశం వెలుపల ఉన్న విషయం తెలిసిందే. దేశం వెలుపల ఉన్నందువల్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కి హాజరు కావడానికి మరింత సమయం కావాలని కోరారు రాహుల్ గాంధీ. తాజాగా ఈ
Date : 03-06-2022 - 3:04 IST -
Telangana : తెలంగాణ ఆర్థిక కష్టాలకు ఉపశమనం
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలిగేలా ఆదాయం కనిపించింది. ఎక్సైజ్, స్టాంపులు ,రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల ద్వారా మేలో వచ్చిన ఆదాయాలు నగదు కొరతతో ఉన్న కేసీఆర్ సర్కార్ ను ఊపిరి పీల్చుకునేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రుణాలను నిలిపివేసిన తరువాత నిధుల కొరతతో తెలంగాణ పోరాడుతోంది. ఆర్థి
Date : 03-06-2022 - 3:03 IST -
Rape in Hyderabad : బెంజ్ కారులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
మెర్సిడస్ బెంజ్ కారులో ఓ మైనర్ బాలికను నలుగురు వ్యక్తులు కలిసి సామూహికంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన వాళ్లలో ఒక ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. సామూహిక అత్యాచారం చేసిన నలుగురు యువకులు కూడా మైనర్ లుగా గుర్తించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కుమారుడి ప
Date : 03-06-2022 - 2:52 IST