Special
-
NASA : నాసా అవార్డులను గెలుచుకున్న భారతీయ విదార్థులు
NASA: అహ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అ
Date : 23-04-2024 - 11:56 IST -
Credit Card Myths : క్రెడిట్ కార్డులపై షాకింగ్ అపోహలు ఇక పటాపంచలు !
Credit Card Myths : క్రెడిట్ కార్డుల విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి.
Date : 21-04-2024 - 12:30 IST -
Prisoners Voting Rights : ఖైదీలకు ఓటుహక్కు ఉంటుందా ? ఉండదా ?
Prisoners Voting Rights : జైలులోని ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా ? పోలింగ్లో పాల్గొనేందుకు వారిని అనుమతిస్తారా ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది.
Date : 20-04-2024 - 7:41 IST -
Vijayawada : సమ్మర్లో సింపుల్ ట్రిప్ దగ్గర్లో ప్లాన్ చేస్తున్నారా? అయితే విజయవాడ చుట్టు పక్కల అన్నీ చూశారా?
విజయవాడని ఇప్పటివరకు చూడలేదంటే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.
Date : 19-04-2024 - 9:00 IST -
Everest Masala : ఎవరెస్ట్ ఫిష్ మసాలాకు భారీ షాక్
Everest Fish Curry Masala: భారత్(India)లో చాలా పాప్యులరిటి మసాలలో ఒకటైన ఎవరెస్ట్కు సింగపూర్లో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేస్తున్న ఫిష్ మసాలాలో పురుగుల మందులు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలను వెనక్కి తీసుకోవాలంటూ సింగపూర్ ఫఉడ్ ఎజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఓ ప్రకటన విడుదల […]
Date : 19-04-2024 - 3:54 IST -
Doordarshan : కాషాయరంగులోకి డీడీ లోగో..విపక్షాల మండిపాటు
Doordarshan: లోక్సభ ఎన్నికల వేళ నేషనల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఇండియా దూరదర్శన్(Doordarshan) కొత్త లోగో(New logo)ను ఆవిష్కరించింది. అయితే దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. దూరదర్శన్ లోగోను ఎరుపు నుండి కుంకుమ రంగులోకి మార్చింది. లోగో మునుపటి ఎరుపు స్థానంలో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. దాని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా, వాటి విలువలు అలాగే ఉన్నాయని మరియు అవి ఇప్పుడ
Date : 19-04-2024 - 2:54 IST -
Indonesia: మూడు రోజుల్లో ఐదుసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం.. నిరాశ్రయులైన 11వేల మంది
Indonesia: మరోసారి ఇండోనేషియాలో ఓ అగ్ని పర్వతం(Volcano Erupts) బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు. ఒ
Date : 18-04-2024 - 10:37 IST -
EVM Malfunction : ఈవీఎంలో తప్పుడు బటన్ నొక్కితే.. ? అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే.. ఎలా ?
EVM Malfunction : ఓట్ల పండుగ మరెంతో దూరంలో లేదు. శుక్రవారం (ఏప్రిల్ 19న) జరగనున్న తొలివిడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 18-04-2024 - 9:58 IST -
Ballot Voting : బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏమి జరిగిందో మనందరికి తెలుసుః సుప్రీంకోర్టు
Ballot Voting : వీవీప్యాట్ విధానంలో రూపొందించిన పేపర్ స్లిప్లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో నెలకొన్న సమస్యలను కోర్టు ఎత్తిచూపింది. We’re now on WhatsApp. Click to Join. “మేము 60 ఏళ్ల వయస్సులో ఉన్నాము. బ్యాలెట్ పేపర్లు ఉన్నప
Date : 16-04-2024 - 8:15 IST -
ADR: లోక్సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక
ADR Report On Candidates Criminal Cases: అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసుల భయంకరమైన ప్రాబల్యం ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం, లోక్సభ ఎన్నికల్లో ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థులలో 21% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 167 మంది (14%) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొం
Date : 16-04-2024 - 4:16 IST -
Sleep : నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం..రాత్రంతా ప్రశ్నించడం సరికాదుః బాంబే హైకోర్టు
Right To Sleep: మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఒక సీనియర్ సిటిజన్ను విచారణ పేరుతో రాత్రంతా ప్రశ్నించడం సరికాదంటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులను బాంబే హైకోర్టు(Bombay High Court)మందలించింది. ఈ మేరకు నిలదీస్తూ.. నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం, దానిని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు సోమవారం తెలిపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పిటిషన్ న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే మరియు మంజు
Date : 16-04-2024 - 3:07 IST -
Gujarat : 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చి..సన్యాసం స్వీకరించిన గుజరాత్ దంపతులు
Gujarat couple: గుజరాత్కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు.. భవేష్ భండారీ మరియు అతని భార్య దాదాపు ₹200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వారు సన్యాసం కూడా స్వీకరించారు. హిమ్మత్నగర్కు చెందిన ఈ జంట ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో తమ మొత్తం సంపదను విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో త్యజించే జీవితానికి కట్టుబడి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమార్తె మరియు 16 ఏళ్ల కుమారుడు 2022లో […]
Date : 16-04-2024 - 12:22 IST -
Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..
1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది
Date : 16-04-2024 - 11:18 IST -
Charlie Chaplin Birthday Today : మాట్లాడకుండా ..పొట్టచెక్కలు చేస్తాడు
చాలామంది వారి మాటలతో నువ్వుల్లో ముంచేస్తే..చార్లీ చాప్లిన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొట్ట చెక్కలు చేయడం ఈయన ప్రత్యేకత
Date : 16-04-2024 - 9:48 IST -
Israel Vs Iran : యుద్ధానికి సై.. ఇజ్రాయెల్ ఆర్మీ వర్సెస్ ఇరాన్ ఆర్మీ .. ఎవరి బలం ఎంత?
Israel Vs Iran : సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ దాడిచేసింది.
Date : 16-04-2024 - 7:47 IST -
Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ
Bhadradri Sitaram ramula kalyanam: ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి(Sri Ramanavami) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కల్యాణం(Sitaram ramula kalyanam) ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్(Election Commission) (ఈసీ) అనుమతి నిరాకరించింది(Permission denied). దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మం
Date : 15-04-2024 - 5:20 IST -
CJI : సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు.. సీజేఐ లేఖ
Retired Judges Letter to CJI : తీవ్రమైన ఒత్తిడి, తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని 21మంది సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు(Former Judges) సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Justice DY Chandrachud)కు లేఖ(letter) రాశారు. సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇల
Date : 15-04-2024 - 1:18 IST -
Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!
Ram Navami:రామజన్మభూమి అయోధ్య శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. అదే
Date : 15-04-2024 - 12:26 IST -
Seized Ship : 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి
Seized Ship: ఇజ్రాయెల్(Israel)పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్(Iran) స్వాధీనం చేసుకున్న కార్గో షిప్(Cargo ship)లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(17 Indian personnel)ని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకక
Date : 15-04-2024 - 12:00 IST -
Ramcharan : హీరో రామ్ చరణ్కు ‘గౌరవ డాక్టరేట్’ ప్రదానం
Ramcharan: RRRమూవీతో గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) మరో ఖ్యాతిని అందుకున్నారు. తమిళనాడు(Tamil Nadu)లోని వేల్స్ విశ్వవిద్యాలయం(University of Wales) గౌరవ డాక్టరేట్(Honorary Doctorate) ప్రధానం చేసింది. రామ్చరణ్కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్కు గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. డాక్టరే
Date : 13-04-2024 - 4:57 IST