Special
-
Sam Pitroda : శ్యాం పిట్రోడా ఎవరు ? ‘వారసత్వ పన్ను’పై వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
Sam Pitroda : శ్యాం పిట్రోడా.. ఈయన పేరు ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది.
Date : 25-04-2024 - 2:29 IST -
jaishankar : విదేశీ మీడియాలో భారత లోక్సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ కౌంటర్
jaishankar: మా అత్యల్ప ఓటింగ్ శాతం మీ కంటే ఎక్కువ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (jaishankar)అన్నారు. విదేశీ మీడియాలో భారత లోక్సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ ఎదురుదాడికి దిగారు. వారి విమర్శలు “మా ఎన్నికలలో రాజకీయ ఆటగాళ్ళు” అనే తప్పుడు భావన నుండి వస్తున్నాయని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. వేసవిలో ఎండలు మండిపోతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న భారత్ నిర్ణయాన్ని ప్రశ్నించిన
Date : 24-04-2024 - 1:44 IST -
Sachin Tendulkar: నేడు సచిన్ టెండూల్కర్ బర్త్ డే.. మాస్టర్ బ్లాస్టర్ గురించి ఈ విషయాలు తెలుసా..?
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరైన భారత జట్టు మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
Date : 24-04-2024 - 8:52 IST -
What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!
What is Bha : మన దేశంలో నేటికీ అమెరికా, బ్రిటన్ కాళ్ల సైజుల ఆధారంగానే చెప్పులు, షూస్ను తయారు చేస్తున్నారు.
Date : 24-04-2024 - 8:02 IST -
Papala Bhairavadu : రాజకీయ విమర్శనాస్త్రంగా ‘పాపాల భైరవుడు’.. పురాణాల్లో ఏముంది ?
Papala Bhairavadu : అవినీతికి పాల్పడుతున్న నేతలను, ప్రతిపక్షాన్ని వేధిస్తున్న నేతలను రాజకీయ నాయకులు విమర్శించేటప్పుడు ఇటీవల కాలంలో ‘పాపాల భైరవుడు’ అనే పదాన్ని తరుచుగా ప్రయోగిస్తున్నారు.
Date : 24-04-2024 - 7:06 IST -
India Post : ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్
India Post: ఇండియా పోస్టు డ్రైవర్ పోస్టుల(Driver Posts) భర్తీ కోసం నోటీఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్తో మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయనునాన్నరు. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ కుడా ప్రారభంమైంది. ఆఫ్లైన్ మోడ్లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఖాళీలన్నీ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేస
Date : 23-04-2024 - 4:49 IST -
NASA : నాసా అవార్డులను గెలుచుకున్న భారతీయ విదార్థులు
NASA: అహ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ కోసం ఢిల్లీ మరియు ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల(Indian students) బృందాలు నాసా(NASA)నుండి అవార్డులను గెలుచుకున్నాయి. అలబామా రాష్ట్రంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష రాకెట్ కేంద్రంలో ఈ నెల 19, 20 తేదీల్లో ఈ పోటీలు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. ఢిల్లీకి చెందిన కేఐఈటీ గ్రూప్ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్ క్రాష్ అండ్ బర్న్ విభాగంలో అ
Date : 23-04-2024 - 11:56 IST -
Credit Card Myths : క్రెడిట్ కార్డులపై షాకింగ్ అపోహలు ఇక పటాపంచలు !
Credit Card Myths : క్రెడిట్ కార్డుల విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయి.
Date : 21-04-2024 - 12:30 IST -
Prisoners Voting Rights : ఖైదీలకు ఓటుహక్కు ఉంటుందా ? ఉండదా ?
Prisoners Voting Rights : జైలులోని ఖైదీలకు ఓటు హక్కు ఉంటుందా ? పోలింగ్లో పాల్గొనేందుకు వారిని అనుమతిస్తారా ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది.
Date : 20-04-2024 - 7:41 IST -
Vijayawada : సమ్మర్లో సింపుల్ ట్రిప్ దగ్గర్లో ప్లాన్ చేస్తున్నారా? అయితే విజయవాడ చుట్టు పక్కల అన్నీ చూశారా?
విజయవాడని ఇప్పటివరకు చూడలేదంటే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.
Date : 19-04-2024 - 9:00 IST -
Everest Masala : ఎవరెస్ట్ ఫిష్ మసాలాకు భారీ షాక్
Everest Fish Curry Masala: భారత్(India)లో చాలా పాప్యులరిటి మసాలలో ఒకటైన ఎవరెస్ట్కు సింగపూర్లో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేస్తున్న ఫిష్ మసాలాలో పురుగుల మందులు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలను వెనక్కి తీసుకోవాలంటూ సింగపూర్ ఫఉడ్ ఎజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఓ ప్రకటన విడుదల […]
Date : 19-04-2024 - 3:54 IST -
Doordarshan : కాషాయరంగులోకి డీడీ లోగో..విపక్షాల మండిపాటు
Doordarshan: లోక్సభ ఎన్నికల వేళ నేషనల్ బ్రాడ్కాస్టర్ ఆఫ్ ఇండియా దూరదర్శన్(Doordarshan) కొత్త లోగో(New logo)ను ఆవిష్కరించింది. అయితే దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. దూరదర్శన్ లోగోను ఎరుపు నుండి కుంకుమ రంగులోకి మార్చింది. లోగో మునుపటి ఎరుపు స్థానంలో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. దాని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా, వాటి విలువలు అలాగే ఉన్నాయని మరియు అవి ఇప్పుడ
Date : 19-04-2024 - 2:54 IST -
Indonesia: మూడు రోజుల్లో ఐదుసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం.. నిరాశ్రయులైన 11వేల మంది
Indonesia: మరోసారి ఇండోనేషియాలో ఓ అగ్ని పర్వతం(Volcano Erupts) బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు. ఒ
Date : 18-04-2024 - 10:37 IST -
EVM Malfunction : ఈవీఎంలో తప్పుడు బటన్ నొక్కితే.. ? అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే.. ఎలా ?
EVM Malfunction : ఓట్ల పండుగ మరెంతో దూరంలో లేదు. శుక్రవారం (ఏప్రిల్ 19న) జరగనున్న తొలివిడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 18-04-2024 - 9:58 IST -
Ballot Voting : బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏమి జరిగిందో మనందరికి తెలుసుః సుప్రీంకోర్టు
Ballot Voting : వీవీప్యాట్ విధానంలో రూపొందించిన పేపర్ స్లిప్లతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానంలో నెలకొన్న సమస్యలను కోర్టు ఎత్తిచూపింది. We’re now on WhatsApp. Click to Join. “మేము 60 ఏళ్ల వయస్సులో ఉన్నాము. బ్యాలెట్ పేపర్లు ఉన్నప
Date : 16-04-2024 - 8:15 IST -
ADR: లోక్సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక
ADR Report On Candidates Criminal Cases: అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసుల భయంకరమైన ప్రాబల్యం ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం, లోక్సభ ఎన్నికల్లో ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థులలో 21% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 167 మంది (14%) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొం
Date : 16-04-2024 - 4:16 IST -
Sleep : నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం..రాత్రంతా ప్రశ్నించడం సరికాదుః బాంబే హైకోర్టు
Right To Sleep: మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఒక సీనియర్ సిటిజన్ను విచారణ పేరుతో రాత్రంతా ప్రశ్నించడం సరికాదంటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులను బాంబే హైకోర్టు(Bombay High Court)మందలించింది. ఈ మేరకు నిలదీస్తూ.. నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం, దానిని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు సోమవారం తెలిపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పిటిషన్ న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే మరియు మంజు
Date : 16-04-2024 - 3:07 IST -
Gujarat : 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చి..సన్యాసం స్వీకరించిన గుజరాత్ దంపతులు
Gujarat couple: గుజరాత్కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు.. భవేష్ భండారీ మరియు అతని భార్య దాదాపు ₹200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వారు సన్యాసం కూడా స్వీకరించారు. హిమ్మత్నగర్కు చెందిన ఈ జంట ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో తమ మొత్తం సంపదను విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో త్యజించే జీవితానికి కట్టుబడి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమార్తె మరియు 16 ఏళ్ల కుమారుడు 2022లో […]
Date : 16-04-2024 - 12:22 IST -
Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..
1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది
Date : 16-04-2024 - 11:18 IST -
Charlie Chaplin Birthday Today : మాట్లాడకుండా ..పొట్టచెక్కలు చేస్తాడు
చాలామంది వారి మాటలతో నువ్వుల్లో ముంచేస్తే..చార్లీ చాప్లిన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొట్ట చెక్కలు చేయడం ఈయన ప్రత్యేకత
Date : 16-04-2024 - 9:48 IST