HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Woman Stabs Daughter Over Neglecting Studies

Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి

కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.

  • Author : Gopichand Date : 30-04-2024 - 3:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

Woman Stabs Daughter: ఇంట‌ర్ ఫ‌లితాల్లో వ‌చ్చిన మార్కులు ఒక యువ‌తి ప్రాణాలు తీశాయి. మార్కులు త‌క్కువ ఎందుకు వ‌చ్చాయ‌ని త‌ల్లి త‌న కుమార్తెను ప్ర‌శ్నించ‌గా ఇద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. ఈ వివాదం ఎంత‌వ‌ర‌కు వెళ్లిందంటే.. త‌ల్లీకూతుళ్లు ఇద్ద‌రు క‌త్తుల‌తో పొడుచుకుని (Woman Stabs Daughter) ఒక‌రి ప్రాణాలు పోయే ప‌రిస్థితి వ‌ర‌కు వ‌చ్చింది. తాజాగా త‌ల్లీకూతుళ్లు క‌త్తుల‌తో పొడుచుకున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనికి కార‌ణం త‌ల్లి త‌న కుమార్తెను మార్కులు ఎందుకు త‌క్కువ వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించ‌టంతో ఘ‌ర్ష‌ణ మొద‌లై చివ‌ర‌కు ఇంట‌ర్ యువ‌తి మృతిచెందింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూరులో చోటుచేసుకుంది.

Also Read: Keerthi Suresh : అక్కడ టాలెంట్ చూపిస్తున్న కీర్తి సురేష్.. మరి ఇంతలా రెచ్చిపోతుంది ఏంటో..?

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది. త‌ల్లి మార్కుల గురించి ప‌దే ప‌దే అడ‌గ‌టంతో క్ష‌ణికావేశంలో సాహితీ త‌ల్లిని క‌త్తితో నాలుగుసార్లు పొడిచింది. దీంతో కూతురు చేసిన పనికి షాకైన త‌ల్లి ప‌ద్మ‌జ అదే క‌త్తితో కూతురిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్ర‌గాయాలైన సాహితీ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఇరువురిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే సాహితీ మృతిచెంద‌గా.. తల్లి ప‌ద్మ‌జ‌ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విష‌యం స్థానికుల ద్వారా తెలుసుకున్న‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి

కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.

ఈ వాగ్వాదం ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు… pic.twitter.com/OOH4oN61tB

— Telugu Scribe (@TeluguScribe) April 30, 2024

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, సాహితీ మృతి చెందినట్లు ప్రకటించారు. తల్లి చికిత్స పొందుతోందని ఓ స్థానిక వ్య‌క్తి తెలిపారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణ ప్రకారం ఇద్దరు మాత్రమే ఇంట్లో నివసిస్తున్నారు. తల్లి కోలుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాతే ఘటనకు గల కారణాలు తెలుస్తాయి అని పోలీసులు తెలిపారు. బనశంకరి పోలీసులు హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • crime
  • crime news
  • karnataka
  • national news
  • Neglecting Studies
  • Woman Stabs Daughter

Related News

Kabaddi

పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్‌ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.

  • Maharashtra

    మహారాష్ట్రలో మ‌రోసారి ఎన్నిక‌ల న‌గ‌రా.. షెడ్యూల్ ఇదే!

  • Karnataka Mid Day Meal Wor

    కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!

  • Ex-MLA

    Ex-MLA: విమానంలో ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే!

Latest News

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

  • తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి!

  • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd