Bengaluru
-
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమానంలో సుదీర్ఘ శబ్దం వినిపించడంతో ప్రయాణికులందరూ ఉలిక్కిపడ్డారు.
Published Date - 01:53 PM, Thu - 4 September 25 -
#India
Al Qaeda : బెంగళూరులో అల్ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్మైన్డ్ అరెస్ట్
ఇదొక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నవారిని గుర్తించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్లో షామా కీలకంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆమె కర్ణాటక ప్రాంతంలో ఉగ్ర ముఠాలకు సమాచార మద్దతు, మానవ వనరుల మద్దతు, ఆర్థిక సహాయం వంటి పలు కార్యకలాపాలు నిర్వహించినట్లు విచారణలో తెలిసింది.
Published Date - 02:34 PM, Wed - 30 July 25 -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్లు బంద్?!
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ DNA ఎంటర్టైన్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది.
Published Date - 06:06 PM, Sat - 26 July 25 -
#Telangana
Bomb Threat : హైదరాబాద్ అత్యాచార కేసు.. బెంగళూరు పాఠశాలకు బాంబు బెదిరింపు
Bomb Threat : బెంగళూరు నగరంలో బాంబ్ బెదిరింపులతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమ్బలగొడు, కలాసిపాళ్య, రాజరాజేశ్వరి నగర ప్రాంతాల్లో ఉన్న కొన్ని స్కూళ్లకు అనామకుడి నుండి ఈ-మెయిల్ ద్వారా బాంబ్ బెదిరింపు సందేశాలు వచ్చాయి.
Published Date - 02:50 PM, Mon - 16 June 25 -
#India
Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన.. డీకే శివకుమార్ కీలక ప్రకటన
Caste Census: కర్ణాటకలో మళ్లీ కులగణన (కాస్ట్ సెన్సస్) చేపట్టనున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
Published Date - 05:31 PM, Tue - 10 June 25 -
#India
Murder: వీడిన బెంగళూరులో వివాహిత హత్య మిస్టరీ..
Murder: ప్రేమ పేరుతో ఆటలాడిన యువకుడు ఓ ఇంటి దీపాన్ని గాలి తీశాడు. బెంగళూరులో ఓ వివాహిత యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రాణం కోల్పోయిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Date - 11:28 AM, Tue - 10 June 25 -
#Sports
Bengaluru Stampede: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. పోలీసులు ఏం చెప్పారంటే?
అయితే స్టేడియం సామర్థ్యం 35 వేల వరకు మాత్రమే. ఈ పరిస్థితిలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 30 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 10:16 PM, Fri - 6 June 25 -
#India
Bengaluru Stampede Case: బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్టు
Bengaluru Stampede Case: ఈ కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే(Nikhil Sosale)ను శుక్రవారం బెంగళూరు విమానాశ్రయం(Bengaluru Airport)లో అరెస్ట్ చేశారు
Published Date - 09:01 AM, Fri - 6 June 25 -
#Speed News
Bengaluru Stampede: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశాలు!
ఆర్సీబీ విజయ పరేడ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక చర్య తీసుకున్నారు.
Published Date - 10:47 PM, Thu - 5 June 25 -
#South
Bangalore : తొక్కిసలాట ఘటన.. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టులో విచారణ
‘‘ఒక్క ట్రోఫీ కోసం 11 ప్రాణాలా?’’ అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభిమానుల సంఖ్యను అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది.
Published Date - 11:58 AM, Thu - 5 June 25 -
#India
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
Published Date - 02:41 PM, Wed - 4 June 25 -
#Sports
RCB Victory Parade: ఆర్సీబీ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కోసం విక్టరీ పరేడ్!
బెంగళూరులో జరిగే ఈ విక్టరీ పరేడ్లో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా విజయ రథంపై ఉంటాడు.
Published Date - 12:04 PM, Wed - 4 June 25 -
#Sports
RCB: ఆర్సీబీ విజయంపై విజయ్ మాల్యా ఎమోషనల్ పోస్ట్
RCB: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన 18 ఏళ్ల కలను నెరవేర్చింది. 2008లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ తొలిసారి ట్రోఫీని గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
Published Date - 10:52 AM, Wed - 4 June 25 -
#Trending
Samsung : హైదరాబాద్, బెంగళూరులో శామ్సంగ్ ‘సాల్వ్ ఫర్ టుమారో’ కార్యక్రమం
శామ్సంగ్ ‘సాల్వ్ ఫర్ టుమారో 2025' అనేది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సమాజంలోని అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను ప్రేరేపించడానికి రూపొందించిన దేశవ్యాప్త పోటీ.
Published Date - 03:48 PM, Fri - 30 May 25 -
#India
Kannada Language : ‘కన్నడ’ భయం.. బెంగళూరును వీడనున్న కంపెనీ
Kannada Language : ఈక్వల్ లైఫ్ (Equal Life) అనే ప్రైవేట్ సంస్థ బెంగళూరును వీడి మహారాష్ట్రలోని పుణే నగరానికి తరలిపోవాలని నిర్ణయం తీసుకుంది
Published Date - 11:49 AM, Fri - 23 May 25