Karnataka: కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్, రోజురోజుకు పెరుగుతున్న కేసులు
Karnataka: కర్ణాటకలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ -19 కేసులు, మూడు కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 436కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో, 30 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 3,155 పరీక్షలు నిర్వహించబడ్డాయి. 2,072 RT-PCR, 1,083 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరిగాయని సంబంధిత అధిక�
-
20000 Stranded : వరద వలయంలోనే 20వేల మంది.. రంగంలోకి ఆర్మీ
20000 Stranded : తమిళనాడులోని దక్షిణ జిల్లాలలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో దారుణ పరిస్థితి నెలకొంది.
Published Date - 09:58 AM, Wed - 20 December 23 -
Apple Company: యాపిల్ కు మరో షాక్.. కీలక ఉద్యోగి రాజీనామా
యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చేశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో పనిచేసే సీనియర్ డిజైన్లలో ఒకరు.
Published Date - 09:11 PM, Tue - 19 December 23 -
Drugs : ఒడిశాలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు భారీగా డ్రగ్స్ని పట్టుకున్నారు. కియోంజర్ జిల్లాలో జరిగిన రైడ్లో డ్రగ్స్ పెడ్లర్ను అరెస్టు
Published Date - 04:30 PM, Tue - 19 December 23 -
Karnataka Farmers: కరువు కోరల్లో కర్ణాటక, 456 మంది రైతులు ఆత్మహత్య!
Karnataka Farmers: కర్నాటక ఈ సంవత్సరం తీవ్రమైన కరువుతో సతమతమవుతోంది. పంటలు సాగు చేయలేని పరిస్థితిని మిగిల్చింది. ఇప్పటికే ఉన్న దిగుబడి నాశనమైంది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఈ సంవత్సరం ఇప్పటివరకు 456 మంది రైతులు అప్పుల భారంతో తమ జ�
Published Date - 01:03 PM, Tue - 19 December 23 -
Mysuru: న్యూయర్ వేడుకలకు సిద్ధమవుతున్న మైసూర్ ప్యాలెస్
మైసూరు 2024కి గ్రాండ్ వెల్కమ్ కోసం సిద్ధమవుతోంది.
Published Date - 04:58 PM, Mon - 18 December 23 -
Tamilnadu: పొంగిపొర్లుతున్న కుట్రాలం జలపాతం, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు
Tamilnadu: వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. జలపాతాలతో పాటు ఆధ్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా
Published Date - 12:09 PM, Mon - 18 December 23 -
Kerala To Dubai : కేరళ టు దుబాయ్ క్రూయిజ్ సర్వీసు.. విమానయానం కంటే చౌక!
Kerala To Dubai : కేరళ టూరిజం రెక్కలు తొడగనుంది.
Published Date - 10:51 AM, Mon - 18 December 23 -
Unemployment Benefits : నిరుద్యోగులకు జనవరి 1 నుంచి నెలకు రూ.3వేలు
Unemployment Benefits : ఉద్యోగం లేని యువతకు ఆర్థికసాయం లభించబోతోంది.
Published Date - 07:06 AM, Mon - 18 December 23 -
Covid Sub- Strain JN.1: అలర్ట్.. కేరళలో కొత్త కోవిడ్ వేరియంట్ కలకలం..!
కేరళలో కోవిడ్ కొత్త వేరియంట్ (Covid Sub- Strain JN.1) మరోసారి కలకలం సృష్టించింది. ఇది దేశంలో మరోసారి కరోనావైరస్ భయాన్ని పెంచుతుంది.
Published Date - 10:09 AM, Sun - 17 December 23 -
Kerala: కేరళలో విజృంభిస్తున్న విష జ్వరాలు, 2 వారాల్లోనే 1,50,369 కేసులు
Kerala: డిసెంబర్ మొదటి రెండు వారాల్లో 1,50,369 కేసులు నమోదవడంతో కేరళలో జ్వరపీడితులు కొనసాగుతున్నాయి. ఈ కాలంలో రాష్ట్రంలో రెండు మరణాలు కూడా నమోదయ్యాయి. గత మూడు నెలల్లో జ్వర సంబంధిత మరణాల సంఖ్య ఐదుకు చేరుకుందని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డేటా చూ
Published Date - 01:08 PM, Sat - 16 December 23 -
Sabarimala – 300 Cases : శబరిమలలో రద్దీపై 300 కేసులు.. కేరళ హైకోర్టు ఆదేశాలు
Sabarimala - 300 Cases : శబరిమలలో భారీ రద్దీకి తగిన విధంగా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై కేరళ హైకోర్టు రిజిస్ట్రీకి దాదాపు 300కుపైగా ఫిర్యాదులు అందాయి.
Published Date - 08:11 AM, Fri - 15 December 23 -
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ, తొక్కిసలాటలో ఒకరు మృతి
శబరిమల ఆలయంలో నిర్వహణ లోపంపై కేరళలో నిరసనలు చెలరేగాయి.
Published Date - 04:49 PM, Wed - 13 December 23 -
Sabarimala – Special Trains : జనవరి 31 దాకా శబరిమల ప్రత్యేక రైళ్లు ఇవే..
Sabarimala - Special Trains : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
Published Date - 11:07 AM, Wed - 13 December 23 -
Raj Bhavan : రాజ్భవన్కు బాంబు బెదిరింపు కాల్.. బెంగళూరులో కలకలం
Raj Bhavan : కర్ణాటక రాజ్భవన్కు సోమవారం అర్ధరాత్రి తర్వాత బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
Published Date - 11:20 AM, Tue - 12 December 23 -
Governor Vs CM : నాపై దాడికి సీఎం విజయన్ కుట్ర.. గవర్నర్ ఆరిఫ్ సంచలన ఆరోపణలు
Governor Vs CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
Published Date - 09:53 AM, Tue - 12 December 23