South
-
Prakash Raj : ప్రకాష్ రాజ్కు ఈడీ షాక్..
రూ. 100 కోట్ల పోంజీ స్కామ్లో భాగంగా ఈడీ విచారణకు హాజరుకావాలని ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేసింది
Published Date - 08:00 PM, Thu - 23 November 23 -
Netanyahu Vs Unnithan : నెతన్యాహును కాల్చి చంపేయాలి.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Netanyahu Vs Unnithan : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ జరుపుతున్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 12వేల మందికిపైగా సామాన్య పాలస్తీనా పౌరులు చనిపోయారు.
Published Date - 03:08 PM, Sat - 18 November 23 -
Sabarimala: అయ్యప్ప మహా దర్శనానికి ఏర్పాట్లు, రేపు తెరుచుకోనున్న ఆలయం
Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ ఇది. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం వార్షిక వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మండల మకరవిళక్కు వేడుకలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. రెండు నెలలపాటు కొనసాగే ఈ అయ్యప్ప మహా దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో నిర్వహిం
Published Date - 05:32 PM, Thu - 16 November 23 -
Karnataka: మాజీ సీఎం కుమార స్వామి పై విద్యుత్ చౌర్యం కేసు
Karnataka: కర్ణాటకలో కరెంటు కోతలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామిపై విద్యుత్ చౌర్యం కేసును నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా బెంగుళూరులోని తన నివాసానికి విద్యుత్ దీపాలను అలంకరించేందుకు ఓ కరెంట్ స్తంభం నుంచి విద్యుత్ను అక్రమంగా తీసుకున్నారంటూ బెంగుళూరు విద
Published Date - 03:05 PM, Wed - 15 November 23 -
581 Cases : ఆ టైంలో పటాకులు కాల్చారని 581 మందిపై కేసులు
581 Cases : దీపావళి వేళ బాణసంచా కాల్చడానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను ధిక్కరించిన వారిపై చెన్నై నగరంలో 581 కేసులు నమోదయ్యాయి.
Published Date - 01:16 PM, Mon - 13 November 23 -
Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘ
Published Date - 05:29 PM, Fri - 10 November 23 -
Karnataka Minister: బూట్లు తొడిగించుకున్న కర్ణాటక మంత్రి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
కర్ణాటక మంత్రి హెచ్సి మహదేవప్ప బూట్లు ధరించడంలో ఓ వ్యక్తి సహాయం పొందుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Published Date - 11:48 AM, Thu - 9 November 23 -
Tamil Nadu : దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గిఫ్ట్ ..
దీపావళి కానుకగా తన ఉద్యోగులకు బైక్స్ ను దీపావళి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అంతే ఏమాత్రం ఖర్చు కు ఆలోచించకుండా బైక్ లను గిప్ట్ లుగా ఇచ్చేసాడు
Published Date - 07:26 PM, Sun - 5 November 23 -
Copter Crash: కొచ్చిలో కూలిన హెలికాప్టర్, ఇద్దరికి తీవ్ర గాయాలు
కొచ్చిలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ గరుడ వద్ద శనివారం నేవీ హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు నేవీ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 04:24 PM, Sat - 4 November 23 -
Tamil Nadu : పేదవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కన్న కూతురినే కడతేర్చిన కసాయి తండ్రి
పేదవాడిని యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దాంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న సెల్వం, కార్తిక.. మూడు రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
Published Date - 12:00 PM, Fri - 3 November 23 -
7 Killed : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై జిల్లాలోని చెంగాం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ బస్సును ఎదురుగా
Published Date - 04:06 PM, Tue - 24 October 23 -
Train Derails At Avadi: తప్పిన పెను ప్రమాదం.. చెన్నైలో పట్టాలు తప్పిన రైలు
చెన్నైలోని అవడి రైల్వే స్టేషన్లో పెను రైలు ప్రమాదం తప్పింది. అవడి రైల్వే స్టేషన్ సమీపంలో ఈఎంయూ రైలు మూడు కోచ్లు పట్టాలు (Train Derails At Avadi) తప్పాయి.
Published Date - 11:08 AM, Tue - 24 October 23 -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో రూ.14 కోట్ల నగదు, రూ.2 కోట్ల నగలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న ఛత్తీస్గఢ్లో నగదు, నగలు, మద్యంతో పాటు ఇతర సామాగ్రితో సహా అనేక చోట్ల సీజ్లు జరిగాయి.
Published Date - 07:17 AM, Mon - 23 October 23 -
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల కోసం 5675 కొత్త బస్సులు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5675 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published Date - 05:09 PM, Sat - 21 October 23 -
Peafowls: కోయంబత్తూరులో దారుణం.. విషప్రయోగంతో 31 నెమళ్లు మృతి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31 నెమళ్లు విషప్రయోగంతో చనిపోయిన సంఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
Published Date - 01:17 PM, Sat - 21 October 23 -
Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి
బాణాసంచా యూనిట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.
Published Date - 01:38 PM, Tue - 10 October 23 -
13 Killed : క్రాకర్ షాప్ అగ్నిప్రమాద ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య.. మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్గ్రేషియా
బెంగళూరు శివార్లలోని బాణాసంచా దుకాణం-కమ్-గోడౌన్లో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది.
Published Date - 06:21 AM, Sun - 8 October 23 -
6 Killed : బెంగళూరులో ఓ క్రాకర్ షాప్లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
బెంగుళూరులో ఓ క్రాకర్ షాప్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనేకల్ తాలూకాలోని అత్తిబెలెలో శనివారం పటాకుల
Published Date - 09:55 PM, Sat - 7 October 23 -
Tamil Nadu: తమిళనాడులో పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్ పై ఎంతంటే
Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) త్వరలో తమ అవుట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను బాటిల్కు రూ.5 నుండి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్స్ నిర్వాహకులు ప్రస్తుతం ఈ ప్రతిపాదన కోసం ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్లెట్లు మూతపడడం వల్ల ఆదాయం తగ్గడంతో దాన్ని భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయ
Published Date - 02:32 PM, Mon - 2 October 23 -
Google Maps: ఇద్దరి వైద్యుల ప్రాణాలు తీసిన గూగుల్ మ్యాప్స్.. అసలేం జరిగిందంటే..?
టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే అది మీ ప్రాణాలను కూడా తీయగలదు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) తప్పుదారి పట్టించడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కేరళలో చోటుచేసుకుంటుంది.
Published Date - 01:07 PM, Mon - 2 October 23