South
-
Heartattack To Doctor: ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడికి గుండెపోటు.. తర్వాత ఏం జరిగిందంటే..?
నోయిడాలోని ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుడికి గుండెపోటు (Heartattack To Doctor) రావడంతో జిల్లా ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Date : 13-01-2024 - 11:07 IST -
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలుచేస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Siddaramaiah: జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి పూజలు చేస్తానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శుక్రవారం షిమోగా విమానాశ్రయంలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మించి బీజేపీ రాజకీయాలు చేయబోతోందన్నారు. బీజేపీ దేవుడిని రాజకీయంగా వాడుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, రామచంద్రకు వ్యతిరేకం కాదు. జనవరి 22 తర్వాత తాను అయోధ్యను సందర్శిస్తానన
Date : 12-01-2024 - 3:16 IST -
Vijayashanthi : హిందీ భాషా వివాదం.. విజయ్ సేతుపతికి విజయశాంతి సపోర్ట్.. ఏమన్నారంటే..
Vijayashanthi : ‘‘ఓ భాషగా హిందీని తమిళనాడులో ఎవరూ వ్యతిరేకించడం లేదు.
Date : 08-01-2024 - 2:03 IST -
Yuva Nidhi Scheme : నిరుద్యోగ భృతికి 19వేల అప్లికేషన్లే.. ఎందుకు ?
Yuva Nidhi Scheme : నిరుద్యోగుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.3వేలు.. డిప్లొమా చదివిన వారికి నెలకు రూ.1,500 ఇస్తామన్నా యూత్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
Date : 02-01-2024 - 8:03 IST -
Mangaluru: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డ్
Mangaluru: డిసెంబర్ నెలలో 2.03 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 31, 2020 నాటి వాణిజ్య ఆపరేషన్ తేదీ (COD) నుండి ఒక నెలలో అత్యధిక ప్రయాణీకులను నిర్వహించింది. విమానాశ్రయం డిసెంబర్ 31, 2023న 7,548 మంది ప్రయాణీకులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. నవంబర్ 25, 2023న 7,468 మంది ప్రయాణికులతో ఉన్న మునుప
Date : 02-01-2024 - 11:38 IST -
Sabarimala: శబరిమలలో భక్తుల సందడి, రికార్డు స్థాయిలో దర్శనం
Sabarimala: కొత్త సంవత్సరం తొలి రోజు కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు ఆలయం తెరుచుకోగా.. మధ్యాహ్నం వరకు సుమారు 20 వేల మంది అయ్యప్ప భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు వెల్లడించారు. రాత్రి ఆలయం మూసివేసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా డీఐజీ థామ్సన్ ఆధ్వర్యంలో
Date : 01-01-2024 - 5:59 IST -
5 Skeletons : ఇంట్లో ఐదు అస్తిపంజరాలు.. హత్యలా ? ఆత్మహత్యలా ?
5 Skeletons : 5 అస్తిపంజరాలు.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జైలు రోడ్డులో కలకలం రేపాయి. ప్రభుత్వ విశ్రాంత ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి (85) నివాసంలో ఇవి బయటపడ్డాయి.
Date : 29-12-2023 - 5:08 IST -
Lagrange Point: జనవరి 6న గమ్యానికి ఆదిత్య ఎల్1.. లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏమిటి..?
సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 జనవరి 6న సూర్య-భూమి వ్యవస్థలోని లాగ్రాంజ్ పాయింట్ 1 (Lagrange Point)కి చేరుకుంటుందని గురువారం (డిసెంబర్ 28) ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ తెలిపారు.
Date : 29-12-2023 - 12:30 IST -
Sabarimala : 39 రోజుల్లో 204 కోట్లు.. శబరిమల ఆలయానికి ఆదాయం వెల్లువ
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గడిచిన 39 రోజుల్లో 204.30 కోట్ల ఆదాయం సంపాదించింది.
Date : 26-12-2023 - 3:19 IST -
Karnataka: కర్ణాటకపై కరోనా ఎఫెక్ట్, రోజురోజుకు పెరుగుతున్న కేసులు
Karnataka: కర్ణాటకలో గత 24 గంటల్లో 125 కొత్త కోవిడ్ -19 కేసులు, మూడు కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 436కి చేరుకుందని హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో, 30 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 3,155 పరీక్షలు నిర్వహించబడ్డాయి. 2,072 RT-PCR, 1,083 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరిగాయని సంబంధిత అధిక
Date : 25-12-2023 - 10:14 IST -
Dog Bite: 25 మందిని కరిచిన కుక్క, ముగ్గురి పరిస్థితి విషమం
Dog Bite: కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని ఓ గ్రామంలో రేబిస్తో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్న కుక్క 25 మందిని కరిచింది. కొప్పల్ జిల్లా అలవండి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఎనిమిది మంది రోగులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారు గ్రామ పిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్ల బాలిక సహా ముగ్గురి పరిస్థితి వి
Date : 23-12-2023 - 5:41 IST -
Bangalore Airport: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్ పోర్ట్ కు అరుదైన గుర్తింపు
Bangalore Airport: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయరెండో టర్మినల్ ‘ప్రపంచంలోని అతి సుందర విమానాశ్రయం’గా గుర్తింపు దక్కించుకుంది. రెండో టర్మినల్ లోపలి విన్యాసానికి యునెస్కోకు చెందిర ఫ్రిక్స్ వర్సైల్ సంస్థ ఈ గుర్తింపును ప్రకటించింది. విమానాశ్రయాల్లో సౌకర్యాలు, ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విమానాశ్రయాలకు ఈ పురస్కారాలు, గుర్తింపును సం
Date : 22-12-2023 - 3:47 IST -
3 Years Prison : విద్యాశాఖ మంత్రి, ఆయన భార్యకు మూడేళ్ల జైలుశిక్ష
3 Years Prison : తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి , ఆయన భార్య విశాలాక్షికి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది.
Date : 21-12-2023 - 2:52 IST -
Kerala: యువతకు ఉపాధి కల్పించడంలో కేరళ ముందంజ
Kerala: ఇటీవల ప్రచురించబడిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం కేరళలోని కొచ్చి, తిరువనంతపురం అనే రెండు నగరాలు భారతదేశంలోని యువతలో పని చేయడానికి అత్యంత ప్రాధాన్య ప్రదేశాలుగా నిలిచాయి. 18-21 రాష్ట్రాలలో అత్యధికంగా ఉపాధి కల్పించగల వనరులతో కేరళ రెండవది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్
Date : 21-12-2023 - 2:28 IST -
20000 Stranded : వరద వలయంలోనే 20వేల మంది.. రంగంలోకి ఆర్మీ
20000 Stranded : తమిళనాడులోని దక్షిణ జిల్లాలలో ఉన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో దారుణ పరిస్థితి నెలకొంది.
Date : 20-12-2023 - 9:58 IST -
Apple Company: యాపిల్ కు మరో షాక్.. కీలక ఉద్యోగి రాజీనామా
యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చేశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో పనిచేసే సీనియర్ డిజైన్లలో ఒకరు.
Date : 19-12-2023 - 9:11 IST -
Drugs : ఒడిశాలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు భారీగా డ్రగ్స్ని పట్టుకున్నారు. కియోంజర్ జిల్లాలో జరిగిన రైడ్లో డ్రగ్స్ పెడ్లర్ను అరెస్టు
Date : 19-12-2023 - 4:30 IST -
Karnataka Farmers: కరువు కోరల్లో కర్ణాటక, 456 మంది రైతులు ఆత్మహత్య!
Karnataka Farmers: కర్నాటక ఈ సంవత్సరం తీవ్రమైన కరువుతో సతమతమవుతోంది. పంటలు సాగు చేయలేని పరిస్థితిని మిగిల్చింది. ఇప్పటికే ఉన్న దిగుబడి నాశనమైంది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఈ సంవత్సరం ఇప్పటివరకు 456 మంది రైతులు అప్పుల భారంతో తమ జీవితాలను ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. హవేరి, మైసూరు, బెల్గాం, చిక్కమగళూరు, కలబురగి, యాదగిరి జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగ
Date : 19-12-2023 - 1:03 IST -
Mysuru: న్యూయర్ వేడుకలకు సిద్ధమవుతున్న మైసూర్ ప్యాలెస్
మైసూరు 2024కి గ్రాండ్ వెల్కమ్ కోసం సిద్ధమవుతోంది.
Date : 18-12-2023 - 4:58 IST -
Tamilnadu: పొంగిపొర్లుతున్న కుట్రాలం జలపాతం, క్యూ కడుతున్న ప్రకృతి ప్రేమికులు
Tamilnadu: వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. జలపాతాలతో పాటు ఆధ్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆధ్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన
Date : 18-12-2023 - 12:09 IST