India
-
Andaman : భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత
ఈ మేరకు అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు నోటమ్ (NOTAM – Notice to Airmen) జారీ చేశారు. ఈ రెండు రోజుల పాటు, ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు, భారత రక్షణ రంగం చేపట్టనున్న క్షిపణి పరీక్షల సమయంలో పౌర విమానాల గగనతలంలో గమనం పూర్తిగా నిలిపివేయనున్నారు.
Published Date - 01:20 PM, Fri - 23 May 25 -
Kannada Language : ‘కన్నడ’ భయం.. బెంగళూరును వీడనున్న కంపెనీ
Kannada Language : ఈక్వల్ లైఫ్ (Equal Life) అనే ప్రైవేట్ సంస్థ బెంగళూరును వీడి మహారాష్ట్రలోని పుణే నగరానికి తరలిపోవాలని నిర్ణయం తీసుకుంది
Published Date - 11:49 AM, Fri - 23 May 25 -
Maoists Top Leader: మావోయిస్టు కొత్త దళపతి.. రేసులో తిప్పిరి తిరుపతి, మల్లోజుల వేణుగోపాల రావు ?
ఇక మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీ(Maoists Top Leader) సైద్ధాంతిక విభాగానికి చీఫ్గా పనిచేస్తున్నారు.
Published Date - 06:40 PM, Thu - 22 May 25 -
Waqf Act : వక్ఫ్ చట్టాన్ని నిలిపివేయలేం : కేంద్రం
పిటిషనర్ వాదనల ప్రకారం, వక్ఫ్ చట్టం 1995 (Waqf Act, 1995) భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వానికి విరుద్ధంగా ఉందని, అది ప్రత్యేకంగా ఒక మతానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించబడిందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Published Date - 06:36 PM, Thu - 22 May 25 -
India Vs Pakistan : ‘సిందూరం’ పవర్ను చూపించాం.. పాక్కు చుక్కనీళ్లూ ఇవ్వం : ప్రధాని మోడీ
‘‘భారత సేనలు చేసిన దాడి దెబ్బకు పాకిస్తాన్(India Vs Pakistan)లోని రహీంయార్ ఖాన్ ఎయిర్బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది.
Published Date - 03:04 PM, Thu - 22 May 25 -
ED Raids : అన్ని హద్దులు దాటుతున్నారు.. ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
అన్ని హద్దులు దాటి, సమాఖ్య పాలన భావనను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తోందని కోర్టు ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల్లో భాగంగా, సుప్రీం కోర్టు టాస్మాక్పై జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తుపై తాత్కాలికంగా స్టే విధించింది.
Published Date - 02:16 PM, Thu - 22 May 25 -
India Vs Pakistan : ట్రంప్ గాలితీసిన జైశంకర్.. అమెరికా మధ్యవర్తిత్వం అబద్ధమని వెల్లడి
‘‘అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో(India Vs Pakistan) నాకు ఫోన్ కాల్ చేశారు.
Published Date - 01:47 PM, Thu - 22 May 25 -
PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నూతన రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
Published Date - 11:41 AM, Thu - 22 May 25 -
Street Vendors : వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు.. రూ.80వేల దాకా క్రెడిట్ లిమిట్ ?
ఈ కార్డును పొందే వీధి వ్యాపారులు(Street Vendors) తమ అవసరాలకు అనుగుణంగా నగదును విత్డ్రా చేసుకోవచ్చు.
Published Date - 11:32 AM, Thu - 22 May 25 -
Rajasthan : నేడు రాజస్థాన్లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు.
Published Date - 11:11 AM, Thu - 22 May 25 -
Terrorists Encounter: కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. ? పాక్ మరో ప్లాన్!
సింగ్పొరా(Terrorists Encounter) పరిసర ప్రాంతాల్లో దాదాపు నలుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నట్లు భావిస్తున్నారు.
Published Date - 08:55 AM, Thu - 22 May 25 -
Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, "మీ విజయం గర్వించదగినది.
Published Date - 05:41 PM, Wed - 21 May 25 -
Jyoti Malhotra : మొత్తం విషయాలు బయటపెట్టిన జ్యోతి మల్హోత్రా
Jyoti Malhotra : "అవును.. నాకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ (Pakistan Intelligence) ఏజెంట్లతో సంబంధాలున్నాయి" అని ఆమె అంగీకరించిందని హిసార్ పోలీసులు వెల్లడించారు
Published Date - 04:49 PM, Wed - 21 May 25 -
Drones : కోల్కతా గగనతలంలో డ్రోన్ల కలకలం.. రంగంలోకి రక్షణశాఖ
బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఈ ఎగిరే వస్తువులు(Drones) వచ్చాయని అంటున్నారు.
Published Date - 03:48 PM, Wed - 21 May 25 -
National Herald case : రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు
ఈ కేసులో వారు దాదాపు రూ.142 కోట్ల నష్టాన్ని ప్రభుత్వానికి కలిగించినట్లు బుధవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ తాజా వాదనల ప్రకారం, నేషనల్ హెరాల్డ్ పేరుతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ద్వారా జరిగిన ఆర్థిక కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని
Published Date - 12:18 PM, Wed - 21 May 25 -
Jairam Ramesh : ప్రజల దృష్టి మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు: జైరాం రమేశ్
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు.
Published Date - 11:49 AM, Wed - 21 May 25 -
Chhattisgarh : భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Published Date - 11:11 AM, Wed - 21 May 25 -
Rajiv Gandhi : రాజీవ్గాంధీ వర్ధంతి.. రాహుల్ ఎమోషనల్ ట్వీట్.. సోనియా, ఖర్గే, మోడీ నివాళులు
అసోం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ కూడా రాజీవ్ గాంధీకి(Rajiv Gandhi) నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
Published Date - 11:09 AM, Wed - 21 May 25 -
Shehbaz Sharifs Ancestors: పాక్ ప్రధాని పూర్వీకులు కశ్మీరీ పండిట్లే.. అనంత్ నాగ్లో మూలాలు!
షెహబాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్(Shehbaz Sharifs Ancestors) ఒక వ్యాపారవేత్త.
Published Date - 09:54 AM, Wed - 21 May 25 -
Jyoti Malhotra : జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు
Jyoti Malhotra : "ఈ సరిహద్దులు ఎప్పటివరకు ఉంటాయో తెలియదు. కానీ హృదయాల మధ్య ఉన్న బాధలు మాత్రం ఒక్కరోజు మాయం అవుతాయి. మనమందరం ఒకే భూమికి చెందినవాళ్లం" అని జ్యోతి తన డైరీలో రాసిందని పోలీసులు వెల్లడించారు
Published Date - 06:57 AM, Wed - 21 May 25