India
-
Lalit Modi: లలిత్ మోదీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
Lalit Modi: ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) ఉల్లంఘన కేసులో తనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానా మొత్తాన్ని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) చెల్లించాలని లలిత్ మోదీ కోరిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.
Date : 30-06-2025 - 2:07 IST -
Karnataka: సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాల ప్రచారానికి చెక్
Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్వీ దేశ్పాండే ముగింపు పలికారు.
Date : 30-06-2025 - 1:55 IST -
Weather Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ
Weather Alert: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Date : 30-06-2025 - 1:22 IST -
Bangladesh : బంగ్లాదేశ్లో 21 ఏళ్ల హిందూ మహిళపై అత్యాచారం
Bangladesh : బంగ్లాదేశ్లో 21ఏళ్ల హిందూ మహిళపై జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
Date : 30-06-2025 - 12:45 IST -
Char Dham Yatra : చార్ధామ్ యాత్ర పునఃప్రారంభం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ..ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి కొంత మెరుగుపడింది. అందువల్ల యాత్రపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం. అని తెలిపారు. అయితే, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ, అవసరమైతే వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Date : 30-06-2025 - 11:35 IST -
Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించింది. సాంకేతిక సమన్వయం కోసం పూణేలోని భారత వాతావరణ విభాగానికి (IMD) దానిని సమర్పించినట్టు మంత్రి తెలిపారు. జూలై 3 వరకు క్లౌడ్ సీడింగ్కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో, జూలై 4 నుంచి 11 వరకు ప్రయోగానికి విండోగా నిర్ణయించాం అని ఆయన వివరించారు.
Date : 30-06-2025 - 11:22 IST -
Suicide : కారులో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న నవ వధువు
Suicide : తాజాగా తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో కట్న వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 30-06-2025 - 10:54 IST -
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Date : 29-06-2025 - 3:47 IST -
‘Mann ki Baat’ : తెలంగాణ మహిళలపై ప్రధాని మోడీ ప్రశంసలు
'Mann ki Baat' : ఈ కార్యక్రమంలో ప్రధాని దేశంలో సామాజిక భద్రత పెరుగుతున్న దిశగా ప్రగతిని హైలైట్ చేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 95 కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో ఒక సామాజిక భద్రతా పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు
Date : 29-06-2025 - 3:34 IST -
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Date : 29-06-2025 - 10:16 IST -
PM Modi: ప్రధాని మోదీతో తొలి భారతీయ అంతరిక్షయాత్రికుడు శుభాన్షు శుక్లా సంభాషణ
ఈ సంభాషణను ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకుంటూ – “ఇది ఒక అద్భుతమైన సంభాషణ” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోదీ మరియు శుభాన్షు మధ్య జరిగిన చర్చ వీడియో రూపంలో కూడా షేర్ చేశారు.
Date : 28-06-2025 - 11:30 IST -
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు.
Date : 28-06-2025 - 5:13 IST -
Kolkata : లా విద్యార్థినిపై అత్యాచార ఘటన.. సెక్యూరిటీగార్డు అరెస్ట్
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య ఓ ముఖ్య నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Date : 28-06-2025 - 12:18 IST -
Kolkata gang Rape Case : పెళ్లికి నిరాకరించడమే ఆమె చేసిన తప్పా..?
Kolkata gang Rape Case : బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు గంటల పాటు నరకయాతనకు గురిచేసినట్లు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు, ఒకరు కాలేజీ పూర్వ విద్యార్థి కాగా, ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా, తృణమూల్ కాంగ్రెస్కి చెందిన విద్యార్థి విభాగం (TMCP) నేతగా ఉన్నాడు
Date : 28-06-2025 - 9:35 IST -
Kolkata : కోల్కతాలో మరో దారుణం.. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కక్షతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగానికి చెందిన నేత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం, టీఎంసీపీ (టీఎంసీ విద్యార్థి విభాగం) జనరల్ సెక్రటరీగా పనిచేసిన మనోజిత్ మిశ్రా (31) ఆమెపై పెళ్లి ఒత్తిడి తెచ్చాడు.
Date : 27-06-2025 - 7:41 IST -
Wife Kills Husband : “ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి… కానీ భర్తలను చంపకండి” – వీహెచ్
Wife Kills Husband : ఇటీవల పెళ్లైన కొందరు మహిళలు భర్తలను హత్య చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Date : 27-06-2025 - 7:31 IST -
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Date : 27-06-2025 - 3:15 IST -
S Jaishankar : ఒక కుటుంబం కోసమే దేశంలో ఎమర్జెన్సీ విధించారు: జైశంకర్
ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Date : 27-06-2025 - 2:59 IST -
Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్
తాజాగా కేంద్రం బీహార్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా చెబుతున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ జనసురాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో జోరందిస్తున్నారు.
Date : 27-06-2025 - 2:08 IST -
Tata Group: విమాన ప్రమాద బాధితులకు రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్
ఎయిరిండియా విమానం ఏఐ 171 ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 27-06-2025 - 1:26 IST