India
-
Air India Plane Crash : రోజు రోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Air India Plane Crash : నిన్నటి వరకు నమోదు అయిన మృతుల సంఖ్య 274 కాగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో మరో ఐదుగురు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు
Date : 15-06-2025 - 11:33 IST -
Char Dham Yatra : చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్లపై నిషేధం
Char Dham Yatra : భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హెలికాప్టర్ సేవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష అవసరమని భావిస్తున్నారు
Date : 15-06-2025 - 11:00 IST -
Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదం: ఉత్తరాఖండ్లో 7 మంది మృతి
ప్రమాదానికి ముఖ్య కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Date : 15-06-2025 - 10:55 IST -
Helicopter Crash: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్, ఆరుగురు మృతి
Helicopter Crash: కేదారనాథ్ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి కేదారనాథ్కు బయలుదేరిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
Date : 15-06-2025 - 10:29 IST -
Air India Plane Crash : విమాన ప్రమాద బాధితులకు అదనంగా మరో రూ.25 లక్షలు
Air India Plane Crash : ఈ పరిహార నిర్ణయంతో, బాధితుల కుటుంబాలకు కొంత మానసిక స్థిరత్వం కలుగుతుందనే నమ్మకంతో ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది
Date : 14-06-2025 - 8:16 IST -
PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.
Date : 14-06-2025 - 6:09 IST -
Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్కి ప్రభుత్వ గౌరవం
Pahalgam : జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది.
Date : 14-06-2025 - 5:58 IST -
Ram Mohan Naidu : విమాన ప్రమాదం..సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక కారణాలు ఏమిటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కమిటీలో ఇంకా నిపుణులను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
Date : 14-06-2025 - 4:03 IST -
Free Aadhaar Update : మరోసారి ఆధార్ ఫ్రీ డాక్యుమెంట్ల అప్లోడ్ గడువు పొడిగింపు
ఇప్పుడు ఈ గడువు మరో సంవత్సరం పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించినట్లు ఉడాయ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా UIDAI స్పందిస్తూ, ఆధార్ వివరాలను తాజా సమాచారం ప్రకారం ఉంచుకోవడం ఎంతో అవసరం అని పేర్కొంది.
Date : 14-06-2025 - 3:12 IST -
Shubhanshu Shukla : జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన
ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్నది.
Date : 14-06-2025 - 2:32 IST -
SBI : వడ్డీ రేట్లు తగ్గించి షాక్ ఇచ్చిన SBI
SBI : ఈ తగ్గింపు ‘అమృత్ వృష్టి’ పథకానికి మాత్రమే పరిమితం అని, ఇతర రెగ్యులర్ ఎఫ్డీ పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఎస్బీఐ స్పష్టం చేసింది.
Date : 14-06-2025 - 2:02 IST -
Basmati Rice Export: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం.. భారత్కు కోట్ల రూపాయల నష్టం?!
మధ్యప్రాచ్యం భారతదేశం నుంచి బాస్మతీ బియ్యం పెద్ద కొనుగోలుదారు. పంజాబ్ దేశంలోని మొత్తం బాస్మతీ ఉత్పత్తిలో 40 శాతం వాటా కలిగి ఉంది. శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్లోని అనేక న్యూక్లియర్, మిలిటరీ కేంద్రాలపై క్షిపణి దాడులు చేసింది.
Date : 14-06-2025 - 1:26 IST -
Ahmedabad Plane Crash : కేవలం ‘మేడే’ కాదు..! ఎయిర్ ఇండియా పైలట్ ATCకి పంపిన చివరి సందేశం ఇదే
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్లో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు ఒక ప్రధాన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Date : 14-06-2025 - 1:23 IST -
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్రం ముందు నుంచే సిద్ధంగా ఉంది. 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 యోగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించబడ్డాయి. అయితే ప్రధాన కార్యక్రమం మాత్రం జూన్ 21న విశాఖపట్నం బీచ్ వద్ద జరగనుంది.
Date : 14-06-2025 - 1:14 IST -
Canada-India : విభేదాల నుంచి విప్లవానికి.. భారత్–కెనడా మధ్య తిరిగి స్నేహ యాత్ర
Canada-India : కెనడా తాజా రాజకీయ పరిణామాలు భారత్తో సంబంధాలపై స్పష్టమైన మార్పును చూపిస్తున్నాయి. గతంలో ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఇచ్చిన ప్రోత్సాహం భారత–కెనడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది.
Date : 14-06-2025 - 1:10 IST -
Modi Govt: 11 సంవత్సరాల పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలీవే!
మోదీ ప్రభుత్వం దేశంలో ఏకరీతి పన్ను వ్యవస్థ కోసం వస్తు సేవల పన్ను (GST) అమలు చేసింది. జులై 2017లో అమలులోకి వచ్చిన GSTని స్వాతంత్య్రం తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా పరిగణిస్తారు.
Date : 14-06-2025 - 1:05 IST -
Ahmedabad Plane Crash : చెట్టు కింద నిద్రిస్తున్న బాలుడు మృతి
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచింది.
Date : 14-06-2025 - 12:57 IST -
Netanyahu : మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్
Netanyahu : ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు ఉద్ధృతంగా పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది.
Date : 14-06-2025 - 12:13 IST -
world’s largest list : ప్రపంచ కుబేరుల జాబితాలో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్బర్గ్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందడం అనేది ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. 2025 సంవత్సరానికి గాను విడుదలైన తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో మొత్తం 500 మంది కుబేరులు ఉన్నారు.
Date : 14-06-2025 - 11:44 IST -
Chennai : ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని రద్దీగల కూడళ్లల్లో పోలీసు, కస్టమ్స్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Date : 14-06-2025 - 11:17 IST