India
-
PM Modi Warned Pakistan: పాకిస్థాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక!
పీఎం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో శత్రువులకు నిద్ర లేకుండా చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్. పెద్ద మెట్రో నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్లో కూడా కనిపిస్తున్నాయి.
Published Date - 05:41 PM, Fri - 30 May 25 -
Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఈ సందర్భంగా దేశ రక్షణలో నౌకాదళం పాత్రపై ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో రాజ్నాథ్ మాట్లాడుతూ.. మన దేశం శక్తిమంతమైన ప్రతిస్పందనతో పాక్ను దిగమింగే స్థితికి తీసుకెళ్లింది.
Published Date - 02:40 PM, Fri - 30 May 25 -
PM Modi : ఒక్కసారి వాగ్దానం చేస్తే.. నెరవేర్చి తీరుతాం: ప్రధాని మోడీ
పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Published Date - 01:38 PM, Fri - 30 May 25 -
PF Withdrawal : ఇకపై సెకన్ల లలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే !!
PF Withdrawal : జూన్ 2025 నుంచి అమల్లోకి రానున్న EPFO 3.0 ద్వారా పీఎఫ్ ఉపసంహరణ చాలా సులభంగా, వేగంగా, డిజిటల్ రీతిలో పూర్తవుతుంది
Published Date - 01:13 PM, Fri - 30 May 25 -
Interest Subvention Scheme (MISS) : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..తక్కువ వడ్డీకి రుణాలు
Interest Subvention Scheme (MISS) : ఈ పథకం కింద రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు.
Published Date - 12:48 PM, Fri - 30 May 25 -
Odisha : ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కలకలం..
ఈ తనిఖీల్లో అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి జిల్లా) ప్రాంతాలలోని ఏడు ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ దాడుల అనంతరం సుమారు రూ.2.1 కోట్లకు పైగా నగదు సారంగి నివాసాల నుంచి బయటపడింది.
Published Date - 12:47 PM, Fri - 30 May 25 -
Pakistan: సింధూ జలాలే పాక్కు ఎర్రగీత..రాజీ అనేది అసంభవం : అసీం మునీర్ ఘాటు వ్యాఖ్యలు
పాక్లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రధాన అధ్యాపకులు, సీనియర్ విద్యావేత్తల సమూహానికి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్పై ఎలాంటి ఒప్పందాలు సాధ్యపడవు. అది మాకు మరపురాని హక్కు.
Published Date - 11:04 AM, Fri - 30 May 25 -
IAF Chief AP Singh: ఎయిర్ చీఫ్ మార్షల్ ఆందోళన.. ఎందుకంటే?
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు అవసరం ఈ రోజే తీర్చాలి. అప్పుడే మనం భవిష్యత్తు కోసం సిద్ధం కాగలం. రాబోయే 10 సంవత్సరాలలో పరిశ్రమ నుండి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది.
Published Date - 06:26 PM, Thu - 29 May 25 -
Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
అప్పటి నుండి హిడ్మా మోస్ట్ వాంటెడ్ జాబితాలో కొనసాగుతూ, ఎక్కడి సమాచారం లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. తాజాగా ఒడిశాలో అరెస్టు కావడం మావోయిస్టు వ్యతిరేక చర్యలలో కీలక మలుపుగా భావిస్తున్నారు.
Published Date - 04:34 PM, Thu - 29 May 25 -
Rajasthan Government : మరో పాక్ స్పై అరెస్ట్
Rajasthan Government : భారత్లో అంతర్గత అశాంతిని సృష్టించేందుకు భారత పౌరులను ఆశపెట్టించి, తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న తంతు బయటపడుతోంది
Published Date - 04:09 PM, Thu - 29 May 25 -
Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దీనిపై స్పందించిన ధర్మాసనం, ఆయన మూడు రోజుల్లో భారత్కు తిరిగి రావాలని స్పష్టం చేసింది. విచారణకు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన అండర్టేకింగ్ను కూడా కోర్టులో సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
Published Date - 01:32 PM, Thu - 29 May 25 -
Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం
ఈ సింధూరం చీరలు ప్రధాని మోడీకి, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతను తెలుపుతాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కృష్ణ గౌర్(Sindoor Sarees) వెల్లడించారు.
Published Date - 01:29 PM, Thu - 29 May 25 -
Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు
ఇటీవల కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
Published Date - 01:20 PM, Thu - 29 May 25 -
Rahul Gandhi : కర్ణాటక ఆర్డినెన్స్పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి శాసన పరంగా మద్దతుగా నిలిచే తొలి చర్యలలో ఒకటిగా ఆయన అభిప్రాయపడ్డారు.
Published Date - 12:48 PM, Thu - 29 May 25 -
Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ
మన తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) రూపంలో ధీటైన సమాధానం ఇచ్చాం’’ అని మోడీ తెలిపారు.
Published Date - 11:46 AM, Thu - 29 May 25 -
Jammu and Kashmir : ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదుల లొంగుబాటు
ఈ ఆపరేషన్లో ఇర్ఫాన్ బషీర్ మరియు ఉజైర్ సలామ్ అనే ఇద్దరు యువకులు లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించబడి, వారు నిరుద్యోగం, భయంకర భవిష్యత్ను ఎదుర్కొంటున్న దృష్ట్యా, పోలీసులకు లొంగిపోయారు.
Published Date - 10:32 AM, Thu - 29 May 25 -
Double Votes Vs AI : ఏఐ టెక్నాలజీతో డబుల్ ఓట్ల ఏరివేత
ఓటరు జాబితాలో చనిపోయిన వారి(Double Votes Vs AI) పేర్లు కూడా ఉంటున్నాయి.
Published Date - 10:01 AM, Thu - 29 May 25 -
PM Surya Ghar: 300 యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్ కావాలంటే వెంటనే ఇలా చెయ్యండి
PM Surya Ghar: నెట్ మీటర్ కూడా అమర్చిన తర్వాత అధికారుల తుది తనిఖీ జరుగుతుంది. ఆ తర్వాత పోర్టల్ ద్వారా కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది
Published Date - 09:05 PM, Wed - 28 May 25 -
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:22 PM, Wed - 28 May 25 -
Union Cabinet : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే..
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ..వివరాలు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. గత దశాబ్దంలో ఖరీఫ్ పంటల MSPలో భారీ వృద్ధి చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
Published Date - 04:08 PM, Wed - 28 May 25