India
-
Modi govt: మిషనరీస్ పై మోడీ సర్కార్ పరోక్ష వేటు
విదేశీ విరాళాలను పొందే మిషనరీస్ కు రిజిస్ట్రేషన్ అర్హతను మోడీ సర్కార్ తొలిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వచ్చంధ సంస్థలు ఎఫ్ సీఆర్ ఏ చెల్లుబాటును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.
Date : 31-12-2021 - 4:47 IST -
America: కరోనా కేసులతో అమెరికా విలవిల..
కరోనావైరస్ ధాటికి అగ్రదేశం అమెరికా వణికిపోతోంది. కొత్త వేరియంట్ రాకతో అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 5.8 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. రానున్న వారాల్లో ఒమిక్రాన్ తుపాను దేశాన్ని ముంచెత్తనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో అగ్రదేశంలో చిన్నారులు రికార్డు స్థాయిలో ఆసుపత్రుల్లో చేరుతుండటం కలవరపెడుతోంది. ఇప్పుడు మనకు ని
Date : 31-12-2021 - 3:05 IST -
18.16 lakh cases: వామ్మో.. ఒకరోజు ఇన్ని లక్షల కేసులా?
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Date : 31-12-2021 - 12:02 IST -
Kashmir: కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్లోని పంథా చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో
Date : 31-12-2021 - 11:51 IST -
Mumbai: ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం- ఇంటెలిజెన్స్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ గా చేసుకొని కాళిస్థని ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. వెంటనే అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేస్తూ అందరిని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసి
Date : 31-12-2021 - 10:58 IST -
Delay over new CDS: మోడీకి సవాల్ గా బిపిన్ వారసుని ఎంపిక!
భారత్ త్రివిధ దళాధిపతి స్వర్గీయ బిపిన్ రావత్ వారసుని ఎంపిక మోడీ సర్కార్ కు సవాల్ గా మారింది. హెలికాప్టర్ ప్రమాదం లో బిపిన్ మరణించిన తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే సీడీఎస్ కోసం అన్వేషణ చేస్తోంది.
Date : 30-12-2021 - 6:04 IST -
Award Winning: భారత ఫొటోగ్రాఫర్లకు ‘యునిసెఫ్’ అవార్డులు
ఒక చిత్రం.. వేల భావాలకు సమానం.
Date : 30-12-2021 - 5:38 IST -
UP: భాధ్యతారహిత ప్రభుత్వాలతో ప్రజలే జాగ్రతగా ఉండాలి
దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గత రెండు రోజుల్లో కేసులు రెండింతలు పెరగటం చూస్తే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నటు నిపుణులు చెబుతున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేయలేమంటున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన
Date : 30-12-2021 - 3:42 IST -
China: తైవాన్ కు మరోసారి చైనా హెచ్చరిక
తైవాన్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ కు స్వాతంత్ర్యం కావాలంటే ఆ దేశం తీవ్రమైన పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. తైవాన్ తమ సొంత దేశంలోని భూభాగమేనంటూ చైనా.. స్వతంత్ర దేశంగా తైవాన్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతూ కవించే చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా తైవాన్ వ్యవహారాల శాఖ అధికార ప్రత
Date : 30-12-2021 - 2:42 IST -
WHO Warns: సునామీలా విస్తరిస్తున్న వైరస్.. డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ లు ఒమిక్రాన్, డెల్టా లు సునామీలా విస్తరిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు పటిష్టమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరింది.
Date : 30-12-2021 - 2:11 IST -
AIMIM:నోట్ల రద్దు వైఫల్యాన్ని మోదీ అంగీకరించాలి – ఓవైసీ
ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యాపారి నివాసంలో భారీ నగదు పట్టుబడటంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు ఆలోచన విఫలమైందని ఆరోపించారు.
Date : 29-12-2021 - 10:47 IST -
Akhilesh: జై హనుమాన్ జై భీమ్.!
సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈసారి రథయాత్రను నమ్ముకున్నాడు. హనుమాన్ చిత్రపటాలను ఎన్నికల చిహ్నానికి జోడిస్తున్నాడు. ఈ పరిణామం హిందూ ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నాడు.
Date : 29-12-2021 - 4:31 IST -
Doctors’ Protest : కేజ్రీ, మోడీ నడుమ డాక్టర్ల సమ్మె
ఆస్పత్రులను బహిష్కరించిన వైద్యల అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాతపూర్వకంగా తీసుకెళ్లాడు. ఆస్పత్రుల్లో ఉండాల్సిన డాక్టర్లు రోడ్లపై ఉన్నారనే విషయాన్ని ప్రధానికి నివేదించాడు.
Date : 29-12-2021 - 3:52 IST -
Mukesh Ambani: ఆ ముగ్గురికి `ముఖేష్` సామ్రాజ్యం
ఆసియాలో అతిపెద్ద సంస్థగా పేరున్న రిలయెన్స్ యాజమాన్య వారసత్వ ప్రక్రియ ప్రారంభం అయింది. ముఖేష్ సామ్రాజ్యానికి వారసులుగా ఆకాష్, ఇషా, అనంత్ లు పట్టాభిషిక్తులు కాబోతున్నారు.
Date : 29-12-2021 - 3:34 IST -
Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’
పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పాలసీ తీసుకునేవారు బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు
Date : 29-12-2021 - 12:39 IST -
IT Deadline:ట్విట్టర్ ట్రెండ్ : ఐటీ రిటర్న్ దాఖలు గడువు పొడిగించాలని డిమాండ్
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువు మూడు రోజుల్లో ముగియనుండడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఫైలింగ్ తేదీని పొడిగించే అభ్యర్థనలను పరిశీలిస్తోంది.
Date : 29-12-2021 - 10:08 IST -
Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే
ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.
Date : 28-12-2021 - 11:49 IST -
Oil Seeds : పంజాబ్, హర్యానాల్లో ‘నూనెగింజల’ సాగుపై ఫోకస్
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సాగు చేస్తోన్న వరి, గోధుమల స్థానంలో నూనె గింజల పంటలను వేయాలని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA), భారతదేశపు ప్రధాన కూరగాయల నూనె ప్రాసెసర్ల సంఘం (SEA) సంయుక్తంగా కోరాయి. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించాయి.
Date : 28-12-2021 - 5:07 IST -
Delhi: ఎల్లో అలర్ట్తో అమల్లోకి రానున్న ఆంక్షలివే..
కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీ వ్యాప్తంగా ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసిన సర్కారు.. మరిన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ క
Date : 28-12-2021 - 4:58 IST -
Tejaswi Surya : మోడీకి తేజస్వి ‘ఘర్ వాపసీ’ గండి
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన ఘర్ వాపసీ వ్యాఖ్యలు వీడియో వైరల్ అయింది. అంతర్జాతీయంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. పైగా గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆ వీడియో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బీజేపీ గ్రహించింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.
Date : 28-12-2021 - 3:26 IST