India
-
రాహుల్ వైపు మళ్లిన డగ్స్ వ్యవహారం..గజ్వేల్, నిర్మల్ సభలపై కేటీఆర్ సెటైర్లు
ఎక్కి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు..కేటీఆర్ మీద రేవంత్ చేసిన డ్రగ్స్ వ్యవహారం రాహుల్ గాంధీ వైపు మళ్లింది. ఏ పరీక్షకైనా సిద్ధమంటూనే..తనతో పాటు రాహుల్ కూడా నమూనాలను ఇవ్వాలని సవాల్ విసరడం కొత్త వివాదానికి కేటీఆర్ తెరలేపాడు. గజ్వేల్ సభలో తాగుబోతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ రెచ్చిపోయా
Published Date - 02:18 PM, Sat - 18 September 21 -
అమ్మో ఢిల్లీ..అత్యాచారాల అడ్డా
గత ఏడాది జరిగిన నేరాలు, ఘోరాల చిట్టాను జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. మెట్రో పాలిటిన్ నగరాల్లో అత్యధికంగా నేరాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్టు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా ఢిల్లీ నగరంలోనే నమోదు అయ్యాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో జరిగిన నేరాల జాబితాను ప్రకటించారు. ఢిల్లీ తరువాత అత్యధికంగా నేరాలు జరిగిన న
Published Date - 05:24 PM, Thu - 16 September 21