India
-
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Date : 10-01-2022 - 9:10 IST -
Modi: వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫోటో తొలగింపు.. కారణమేంటంటే!
త్వరలోనే ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో వాక్సినేషన్ సర్టిఫికెట్ నుండి మోదీ ఫోటో తీసేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 10-01-2022 - 7:30 IST -
Delhi:ఆ ఆలోచన ఇప్పట్లో లేదు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ విధించే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో దాదాపు 22,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Date : 09-01-2022 - 8:54 IST -
Vaccination:20 మిలియన్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి.. అభినందించిన ప్రధాని
దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Date : 09-01-2022 - 10:01 IST -
India: ప్రధాని కాన్వాయ్ తప్పిదాలు ఎన్నో..!
ప్రధాన మంత్రి కాన్వాయ్ లో చాలా తప్పులు చేసిన సందర్భాలు అనేకం. కానీ, పంజాబ్ సంఘటన మాత్రమే హైలెట్ గా నిలిచింది. అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ కావడంతో మోడీ భద్రతపై కేంద్రం సీరియస్ అయింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద టగ్ ఆఫ్ వార్కు దారితీసింది.”ప్రధాని అనుసరించిన మార్గం గురించి సమాచారాన్ని లీక్ చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తోన
Date : 08-01-2022 - 6:03 IST -
Video: చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..
సైనికులు దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో దేశ రక్షణకై పెద్ద పీట వేస్తారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫొటోలు వారి అంకిత భావానికి అద్దం పడుతున్నాయి.
Date : 08-01-2022 - 5:04 IST -
Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా!
ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖాండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చు 3, 7 న నిర్వహించనున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు.
Date : 08-01-2022 - 4:22 IST -
UPSC Mains: వామ్మో ఇవేం ప్రశ్నలు బాబోయ్!
‘నిజం హేతుబద్ధమైనది.. హేతుబద్ధత నిజమైనది’, ‘సాంకేతికత ఆధారిత పరిశోధన అంటే ఏంటి?’, ‘సంసారాన్ని చక్కదిద్దే చేతులే ప్రపంచాన్నీ ఏలుతాయి’.. నిన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ పరీక్షల్లో ప్రశ్నపత్రంలో అడిగిన ఫిలాసఫీ ప్రశ్నలు. ఇలా ఒకట్రెండు అడిగితే ఫర్వాలేదుగానీ.. ఒకేసారి 8 ప్రశ్నలడిగేసరికి అభ్యర్థుల బుర్ర ఒక్కసారి వేడెక్కింది. ఏ, బీ రెండు సెక్షన్లలో న
Date : 08-01-2022 - 1:02 IST -
Mother Teresa’s Charity: విదేశీ విరాళాలకు కేంద్రం ఆమోదం
మదర్ థెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీసీఆర్ఏ) కింద లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. విదేశాల నుంచి విరాళాలను స్వీకరించేందుకు చారిటీకి ఉన్న లైసెన్స్ గడువు ఇటీవల ముగిసిన నేపథ్యంలో లైసెన్సు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోగా, కొన్ని లోపాలను గుర్తించి పునరుద్ధరణకు కేంద్రం నిరాకరించింది. దీంతో వాటిని సరిదిద్ది, నిబంధ
Date : 08-01-2022 - 11:28 IST -
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నటి
Date : 07-01-2022 - 10:24 IST -
PM Security:ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?
ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు.
Date : 06-01-2022 - 10:21 IST -
Punjab: మోడీని తరిమికొట్టడం.. ఖలిస్థాన్ స్వాతంత్య్రానికి నాంది
భద్రతా పరమైన వైఫల్యాల కారణంగా నిన్న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను రద్దు చేసుకుని తిరిగి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) వ్యవస్థాపకుడు గుర్ పత్వంత్ సింగ్ స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కాన్వాయ్ ను భారతీయ కిసాన్ మోర్చా అడ్డుకోవడంతో రోడ్డుపై 20 నిమిషాలు ఆగిపోయిన మోదీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. దీనిపై గుర్ పత్వంత్ స
Date : 06-01-2022 - 3:56 IST -
కాంగ్రెస్పై ‘మహామృత్యుంజయ’ అస్త్రం
పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డుపై 20 నిమిషాలు నిలిచిపోయిన అంశంపై బీజేపీ రాజకీయ గేమ్ ను ప్రారంభించింది. కాంగ్రెస్ పై మహా మృత్యుంజయ అస్త్రాన్ని బయటకు తీసింది. `ప్రాణాలతో తిరిగి వెళుతున్నా..మీ సీఎంకు చెప్పిండి..` అంటూ మోడీ పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారులతో వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది
Date : 06-01-2022 - 2:04 IST -
Punjab: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ భద్రతా వివాదం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యద
Date : 06-01-2022 - 12:54 IST -
PM Security Lapse:మోడీ, షాకు పంజాబ్ షాక్
భారత చరిత్రలో ఏ ప్రధానికి జరగని విధంగా మోడీకి పంజాబ్ లో అవమానం జరిగింది. రైతులు అక్కడి ఫ్లైఓవర్ ను నిర్బంధ చేయడంతో 20 నిమిషాలు రోడ్ పైన ఉన్నాడు.
Date : 05-01-2022 - 10:07 IST -
Cryonics: మళ్ళి బ్రతుకుతారని, మృతదేహాలను ఇలా..
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్ తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు. వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు. ఒక్క అమెరికాలోనే 250 మృతదేహాలను భద్రపర
Date : 05-01-2022 - 5:01 IST -
Reliance : రిలయెన్స్ ‘3సూపర్ స్టార్’ వ్యాపారాలు
ముగ్గురు సూపర్ స్టార్ల చేతిల్లోకి రిలయెన్స్ ఇండస్ట్రీస్ వెళ్లబోతుంది. ముఖేష్ అంబానీ 217 మిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని మూడు సూపర్ స్టార్ వ్యాపారాల ఆవిర్భావం ద్వారా ఆ ముగ్గురు మరింత విస్తరిస్తారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి వీలునామా లేకుండా తండ్రి మరణం తరువాత సోదరుడు అనిల్ అంబానీతో అప్పట్లో ఆస్తి వివాదం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.
Date : 05-01-2022 - 4:09 IST -
PM’s Security Lapse: భద్రతా వైఫల్యం.. ఫ్లైఓవర్ పై ‘మోడీ’ స్ట్రక్!
ఆయనో దేశ ప్రధాని.. ఏ చిన్న కార్యక్రమానికి హాజరైనా భారీ పోలీస్ భద్రత, వ్యక్తిగత సెక్యూరిటీ అండగా ఉంటుంది. క్షణ క్షణం చుట్టుపక్కల ఏం జరుగుతుందో నిఘా వేస్తుంది.
Date : 05-01-2022 - 3:48 IST -
Bipin Rawat : ‘బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదం అందుకే.!
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ దాదాపుగా ముగిసింది. ఆకస్మాత్తుగా వచ్చిన మేఘాల కారణంగా ప్రమాదం జరిగిందని, సాంకేతికలోపం ఎక్కడా లేదని రక్షణ వర్గాల సమాచారం. ఎలాంటి విధ్వంస ప్రయత్నం జరగలేదని ఆ వర్గాల అభిప్రాయం.
Date : 05-01-2022 - 3:19 IST -
Meghalaya : సత్యపాల్ పై `బర్తరఫ్` డిమాండ్
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను వదిలించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎప్పటికప్పుడు బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన చేస్తోన్న వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నేతలు ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Date : 05-01-2022 - 3:18 IST