India
-
Indo-China :60 బిల్డింగులతో ఇండియాలో చైనా సెకండ్ సిటీ
భారత ఉపఖండం అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఒకే గ్రామాన్ని నిర్మించడంపై వివాదం చెలరేగుతున్న తరుణంలో తాజాగా చైనా మరో గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
Date : 19-11-2021 - 12:19 IST -
Suicides :మోడీ పాలనలో మహిళల ఆత్మహత్యలు ఆల్ టైం రికార్డ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏడేళ్ల పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న మహిళల సంఖ్య ఆల్ రికార్డ్ కు చేరింది.
Date : 18-11-2021 - 3:49 IST -
Back to work : వర్క్ మోడ్ లోకి షారుఖ్.. త్వరలోనే కెమెరా ముందుకు!
షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్ గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రగ్స్ కారణంగా షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు.
Date : 18-11-2021 - 3:32 IST -
Gandhi : గాంధీ, నేతాజీ `బంధం` ఇదీ! కంగనాకు అనిత బోస్ కౌంటర్
మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య బలమైన మానసిక సంబంధం ఉందని బోస్ కుమార్తె అనితా బోస్ వెల్లడించారు. ఇద్దరి ఆలోచనలు రెండు విభిన్న ధ్రువాలుగా ఉన్నప్పటికీ
Date : 17-11-2021 - 4:01 IST -
Covid : కట్టడిలోకి కరోనా.. దేశంలో కొత్త కేసులు 10 వేలలోపే!
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు..
Date : 17-11-2021 - 12:10 IST -
Visakhapatnam:రక్షణ రంగంలోకి నూతన నౌకలు
ఇండియన్ నేవీలో మరో నాలుగు కొత్త యుద్ధ నౌకలు చేరనున్నాయి.
Date : 17-11-2021 - 8:18 IST -
Covid Pills :“పాక్స్ లోవిడ్” పేరుతో కోవిడ్ ట్యాబ్లెట్స్ : 95 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఫైజర్
యూఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ కోవిడ్ 19 ట్యాబ్లెట్ ని తయారు చేయడానికి, విక్రయించడానికి 95 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 17-11-2021 - 8:00 IST -
Online Ganja: ‘రూటు’ మారుస్తున్నగంజాయి మాఫియా…’ఆన్ లైన్’ అడ్డాగా నయా దందా
దేశ వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Date : 16-11-2021 - 6:06 IST -
SSR:సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో విషాదం
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Date : 16-11-2021 - 5:00 IST -
Book On Ayodhya: సల్మాన్ ఇంటిపై దాడి. రాళ్లతో రువ్వి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
సల్మాన్ ఇంటిపై దాడి. రాళ్లతో రువ్వి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
Date : 16-11-2021 - 12:58 IST -
Book Ban: సల్మాన్ ఖుర్షీద్ పుస్తకంపై వివాదం, అమిత్షాకు రాజాసింగ్ ఘాటు లేఖ
సల్మాన్ ఖుర్షీద్ తాజాగా రాసిన పుస్తకంపై వివాదం రోజురోజుకూ ముదిరిపోతోంది. తాజాగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై స్పందించారు.
Date : 15-11-2021 - 5:47 IST -
CBSE Exams : సీబీఎస్ఈ మొదటి సెమిస్టర్ పరీక్షల ఇలా..
సీబీఎస్ఈ మొదటి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించడానికి బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం నుంచి ఈ పరీక్షలను దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
Date : 15-11-2021 - 2:06 IST -
ED Director Mishra : ఆయన కోసం ఆర్డినెన్స్..
వడ్చించే వాడు మనవాడైతే...ఎక్కడ కూర్చున్నా అన్నీ అందుతాయని పెద్దల సామెత. ఇప్పుడు ఈడీ డైరెక్టర్ మిశ్రా ( ED Director Mishra ) విషయంలోనూ అదే జరుగుతోంది.
Date : 15-11-2021 - 12:02 IST -
PM Modi: తన మంత్రులందరినీ ఎనిమిది గ్రూపులుగా విడగొట్టిన మోదీ
ప్రజలు చర్చించుకునేలా నిర్ణయాలు తీసుకునే మోదీ మరో నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు.
Date : 15-11-2021 - 11:28 IST -
UP Elections: యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్
2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు.
Date : 14-11-2021 - 11:10 IST -
Sonu Sood: రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన సోనూసూద్
సోనూసూద్ ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పొచ్చు. కరోనా, లాక్ డౌన్ సమయంలో తాను చేసిన సహాయ కార్యక్రమాలు చూసి తాను రాజకీయాల్లోకి రావాలని అయన అభిమానులు ఆశించారు.
Date : 14-11-2021 - 10:45 IST -
Delhi Smog: ఢిల్లీలో పాక్షిక లాక్ డౌన్, సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరుగుతోంది.
Date : 14-11-2021 - 12:14 IST -
Maoists: గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు
మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లకు ఎదురు కాల్పులు జరిగాయి.
Date : 14-11-2021 - 12:10 IST -
CJI English: ఇంగ్లీష్ పాండిత్యంపై సుప్రీమ్ సీజే సెటైర్
ఢిల్లీ పొల్యూషన్ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఇంగ్లీషు మీద ఆసక్తి కరమైన సంఘటన సుప్రీమ్ కోర్టులో చోటుచేసుకుంది.
Date : 14-11-2021 - 11:37 IST -
Election Survey: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారో క్లియర్ పిక్చర్ మీకోసం
దేశంలో మోదీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఆయన్ని గద్దె దించుతారని ప్రతిపక్షాలు చెపుతోన్నా తాజాగా చేసిన సర్వేలు మాత్రం మోదీకే పాజిటివ్ గా ఉన్నాయి.
Date : 14-11-2021 - 8:08 IST