HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Venkaiah Naidu

    Vice President: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయమిది!

    అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం

    Date : 05-01-2022 - 2:47 IST
  • Rahul Rally

    Rahul Gandhi : స‌భ‌లు, ర్యాలీల‌కు ‘రాహుల్’ నో

    కోవిడ్ మూడో వేవ్ త‌రుముకొస్తోంది. ఆ క్ర‌మంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు దూరంగా ఉండాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్ నిర్ణ‌యించుకున్నాడు. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా రాహుల్ ఆనాడు రెండో వేవ్ కార‌ణంగా ర్యాలీలు, బ‌హిరంగ స‌భ‌ల‌కు దూరంగా ఉన్నాడు.

    Date : 05-01-2022 - 2:28 IST
  • Modi Bhagawat

    Modi Vs RSS : సంఘ్ తో ‘మోడీ’ సంఘ‌ర్ష‌ణ‌?

    ప్ర‌ధాని మోడీకి, సంఘ్ ప‌రివార్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా? అందుకు హ‌రిద్వార్ `ధ‌రం సంస‌ద్` నిద‌ర్శ‌నంగా నిలుస్తుందా? అంటే ఔనంటున్నారు సామాజిక‌వేత్త‌లు. యతి నర్సింహానంద్ ఆధ్వ‌ర్యంలో నిర్వహించే హరిద్వార్ ‘ధరం సంసద్’ నిర్వ‌హిస్తున్నారు.

    Date : 04-01-2022 - 4:52 IST
  • Jio

    Jio : రూపీ బాండ్ విక్ర‌యానికి జియో రెడీ

    బ్యాంకింగ్ రంగాన్ని ఆర్బీఐ సంస్క‌రిస్తోంది. పెద్ద ఎత్తున బ్యాంకులు విలీనం జ‌రుగుతున్నాయి. ఫ‌లితంగా అద‌న‌పు లిక్విడిటీ త‌గ్గుముఖం ప‌ట్టింది. ఆ క్ర‌మంలో రుణ మార్కెట్ లోకి రిల‌యెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వ‌స్తోంది. రూపాయి బాండ్ల‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధం అవుతోంది. దే

    Date : 04-01-2022 - 4:51 IST
  • Template (3) Copy

    Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి

    కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వ

    Date : 04-01-2022 - 12:43 IST
  • Template Copy

    Indian Army: ఈ నెల 15న యూనిఫాం మార్పు

    భారత భద్రతా దళాలకు కొత్త యూనిఫాం డిజైన్ పూర్తయింది. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్‌ను తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుందని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎ్‌ఫటీ) ఈ యూనిఫామ్‌ను డిజైన్‌ చేసింది. సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్‌

    Date : 04-01-2022 - 10:43 IST
  • Template (75) Copy

    UP: నేరస్థులు నాయకులయ్యారా లేక నాయకులు నేరస్థులయ్యారా?

    ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అసోసియేషన్‌ ఆఫ

    Date : 03-01-2022 - 3:52 IST
  • Template (71) Copy

    Lakhimpur-Kheri: ఘటనపై సిట్ నివేదిక

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ వేగవంతం చేసింది. ఈ ఘటనలో సిట్‌ 5000 పేజీల ఛార్జ్‌షీట్‌ను సోమవారం లఖింపుర్‌ ఖేరీలోని చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోల

    Date : 03-01-2022 - 2:50 IST
  • Template (73) Copy

    Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం ఇదే..

    డిసెంబరు 8న తమిళనాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదం లో భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో ‘కోర్టు ఆఫ్‌ ఎంక్వయిరీ’ నిర్వహించగా.. ఈ రోజు ఆ కమిటీ నివేదికను సమర్పించింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘కోర్టు ఆ

    Date : 03-01-2022 - 1:35 IST
  • Covid Vaccination: మెదలైన పిల్లల వాక్సినేషన్. ఇలా రిజిస్ట్రేషన్ చేనుకోండి

    దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి కరోనా వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    Date : 03-01-2022 - 7:11 IST
  • Covid Situation:ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క స‌మావేశం

    దేశంలో క‌రోనా కొత్త కేసులు పెరుగుతుండ‌టంతో ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియా కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.

    Date : 02-01-2022 - 11:23 IST
  • Supreme Court:ఓమిక్రాన్ ఎఫెక్ట్.. సుప్రీంలో రెండు వారాల పాటు వ‌ర్చువ‌ల్ లోనే విచార‌ణ‌

    ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది.

    Date : 02-01-2022 - 11:18 IST
  • whatsapp

    WhatsApp:ప్ర‌క్షాళ‌న చేప‌ట్టిన వాట్స‌ప్‌.. 1.75 మిలియ‌న్ ఖాతాలపై నిషేధం

    ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా నవంబర్‌లో భారతదేశంలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు మెటా కంపెనీ గా భాగ‌స్వామిగా ఉన్న వాట్సాప్ తెలిపింది.

    Date : 02-01-2022 - 12:35 IST
  • Template 2021 12 30t164111

    Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్

    పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది. కశ్మీర్ లోని

    Date : 01-01-2022 - 5:22 IST
  • Arunachal Pradesh

    Arunachal Pradesh: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పై చైనా హ‌వా

    కొత్త ఏడాది మ‌రోసారి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పాట‌ను చైనా అందుకుంది. పురాత‌న కాలం నుంచి చైనా దేశంలోని భాగం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అంటూ నిన‌దిస్తోంది. భారతలోని అరుణాచల్ ప్రదేశ్ ప‌రిధిలోని మరో 15 ప్రదేశాల పేరును మార్చడాన్ని చైనా సమర్థించింది.

    Date : 01-01-2022 - 4:20 IST
  • Template (71) Copy

    Kashmir: గుప్కార్​ నేతల హౌస్ అరెస్ట్

    పునర్విభజన కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా గుప్కార్​ నేతలు ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని జమ్ముకశ్మీర్​ పోలీసులు ముందస్తు అరెస్ట్​లు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎంవై తరిగామిలతో పాటు ఇతర నేతలందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే తమ శాంతియుత నిరసనలను అణచివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని

    Date : 01-01-2022 - 3:02 IST
  • Template 2021 12 31t120055

    Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు

    ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ఫెక్షన్ ను ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకి

    Date : 01-01-2022 - 2:06 IST
  • Template 2021 12 31t120055

    Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

    ఒమైక్రాన్‌ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్‌ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలన

    Date : 01-01-2022 - 1:18 IST
  • Fh E0hxveamxj6l Imresizer

    Vaishno Devi: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట 12 మంది మృతి

    జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

    Date : 01-01-2022 - 8:58 IST
  • Template 2021 12 31t171518

    India: దేశవ్యాప్తంగా స్ట్రైక్ ను విరమించుకున్న డాక్టర్లు

    నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ 2021ను వెంటనే చేపట్టాలంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రెసిడెంట్‌ వైద్యులు ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(ఎఫ్‌వోఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ తో చర్చల అనంతరం ఆందోళనను విరమించుకొని యధావిధిగా విధులను ప్రారంభించారు. నీట్‌ పీజీ

    Date : 31-12-2021 - 5:16 IST
← 1 … 581 582 583 584 585 … 601 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd