India
-
అవయవదానంపై అవగాహన.. జీవన్ ధాన్ ప్రొగ్రాంకు ఆదరణ
రక్తదానం మాదిరిగా ఇప్పుడు అవయవదానం ఊపందుకుంది. వారం క్రితం ప్రమాదంలో బ్రైన్ డెడ్ అయిన 34 ఏళ్ల కానిస్టేబుల్ అవయవదానం చేశాడు. దీంతో పలువురు స్పూర్తి పొందారని జీవన్ ధాన్ సంస్థ చెబుతోంది. కానిస్టేబుల్ గుండెను నిమ్స్ లో చికిత్స పొందుతోన్న యువ పెయింటర్ కు అమర్చినట్టు సంస్థ వెల్లడించింది
Date : 24-09-2021 - 10:53 IST -
అమెరికా టాప్ 5 కంపెనీలపై మోఢీ .. టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలోని టాప్ 5 కంపెనీల సీఈవోలతో భారత ప్రధాని నరేంద్రమోడీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టాప్ 5 కంపెనీల సీఈవోలలో ఇద్దరు ఇండియన్ మూలాలు ఉన్న సీఈవోలు కావడం విశేషం.
Date : 23-09-2021 - 1:39 IST -
అమెరికాలో హౌ ఢీ మోడీ..తాలిబన్ల టార్గెట్ గా వ్యూహాలు
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పయనం అయ్యారు. ఈసారి జరిగే కార్యక్రమాలు, దైపాక్షిక ఒప్పందాలు చాలా కీలకం కానున్నాయి. ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల పరం కావడంతో ఆసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం మోడీ చేయనున్నారు.
Date : 22-09-2021 - 3:12 IST -
సెంట్రల్ ఢిల్లీలో ఫైట్ .. హిందూసేన వర్సెస్ ఎంఐఎం
సెంట్రల్ ఢిల్లీ..పైగా అశోక్ రోడ్డుకు ఇరువైపులా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రముఖులు నివసిస్తుంటారు. అక్కడే ప్రధాని, ఎన్నికల కమిషనర్, పోలీస్ కమిషనరేట్..ఇలా అన్నీ ఉంటాయి. భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఆ రోడ్డులోనే ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ నివాసం.
Date : 22-09-2021 - 2:28 IST -
దుబాయ్ ఆస్పత్రి దయాగుణం.. తెలంగాణ రోగికి రూ. 3.4కోట్ల బిల్లు రద్దు
తెలంగాణలోని ఆస్పత్రులు రోగులను ఎలా పీల్చి పిప్పి చేస్తారో అందరికీ అనుభవమే. కరోనా సమయంలో లక్షలకు లక్షలు బిల్లు వేసి సామాన్యులను పీక్కుతిన్నారు. రోగుల పట్ల కరుణ, దయ చూపిన హాస్పటల్ ఒక్కటి కూడా లేదు. అదేమని ప్రభుత్వం ప్రశ్నించిన దాఖలాలు లేవు.
Date : 21-09-2021 - 3:20 IST -
ఏపీ ఆర్థికంపై కేంద్రం నిఘా ..960కోట్ల విదేశీ రుణాల మతలబు
ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. ఖజానాకు వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తోంది. కానీ, వివిధ పథకాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాలను ఆ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలి
Date : 20-09-2021 - 2:40 IST -
పంజాబ్ సీఎం సిద్ధూ? అమరేంద్రసింగ్ రాజీనామా సింగ్ పై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి పదవికి అమరేంద్రసింగ్ రాజీనామా చేశాడు. ఆ మేరకు గవర్నర్ బన్వర్ లాల్ పురోహిత్ కు రాజీనామా పత్రాన్ని అందచేశారు. రాజీనామాకు ముందుగా 12 మంది అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేలతో సింగ్ సమావేశం అయ్యారు. వాస్తవంగా కొద్దిసేపట్లో సీఎల్పీ సమావేశం జరగాల్సి ఉండగా, ఆ లోపుగానే సింగ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-09-2021 - 5:18 IST -
పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పుడివ్వలేం.. పొంచి ఉన్న మూడో ముప్పు
కరోనా మూడో వేవ్ చిన్న పిల్లలకు వస్తుందని నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం కరోనా ఛాయలు తగ్గిపోవడంతో స్కూల్స్ ను ప్రారంభించారు. అడ్మిషన్స్ దాదాపుగా తెలంగాణ, ఏపీల్లో పూర్తయ్యాయి. కరోనా పొంచి ఉందని తాజాగా సీరం ఇనిస్టిట్యూట్ చెబుతోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలకు పిల్లలకు వ్యాక్సిన్లు సిద్ధం అవుతాయని వెల్లడించింది. ప్రస్తుతం వ్యాక
Date : 18-09-2021 - 4:14 IST -
రాహుల్ వైపు మళ్లిన డగ్స్ వ్యవహారం..గజ్వేల్, నిర్మల్ సభలపై కేటీఆర్ సెటైర్లు
ఎక్కి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు..కేటీఆర్ మీద రేవంత్ చేసిన డ్రగ్స్ వ్యవహారం రాహుల్ గాంధీ వైపు మళ్లింది. ఏ పరీక్షకైనా సిద్ధమంటూనే..తనతో పాటు రాహుల్ కూడా నమూనాలను ఇవ్వాలని సవాల్ విసరడం కొత్త వివాదానికి కేటీఆర్ తెరలేపాడు. గజ్వేల్ సభలో తాగుబోతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే డ్రగ్స్ కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ రెచ్చిపోయా
Date : 18-09-2021 - 2:18 IST -
అమ్మో ఢిల్లీ..అత్యాచారాల అడ్డా
గత ఏడాది జరిగిన నేరాలు, ఘోరాల చిట్టాను జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. మెట్రో పాలిటిన్ నగరాల్లో అత్యధికంగా నేరాలు ఢిల్లీ కేంద్రంగా జరిగినట్టు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా ఢిల్లీ నగరంలోనే నమోదు అయ్యాయి. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 నగరాల్లో జరిగిన నేరాల జాబితాను ప్రకటించారు. ఢిల్లీ తరువాత అత్యధికంగా నేరాలు జరిగిన న
Date : 16-09-2021 - 5:24 IST