India
-
Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.
Date : 09-11-2021 - 12:26 IST -
మోడీకి గవర్నర్ మాలిక్ బ్లూ స్టార్ వార్నింగ్
ప్రధాన మంత్రి మోడీ పై మరోసారి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ ను గుర్తు చేస్తూ, మాజీ ప్రధాని ఇందిరాకు ఏమైందో తెలుసుకోవాలని చురకలు అంటించాడు.
Date : 09-11-2021 - 11:19 IST -
Padma Bhushan: ఇది గర్వించదగ్గ క్షణం: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు భారత అత్యున్నత పురస్కరాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డు అందుకుంది
Date : 08-11-2021 - 11:40 IST -
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్లో అత్యధికం
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్లో అత్యధికం
Date : 08-11-2021 - 5:29 IST -
Ramayana Circuit: ఈ ట్రైన్తో కనులారా శ్రీరాముడి జీవిత యాత్ర..
ఎంతో లగ్జరీగా సాగే ఈ రైలు ప్రయాణం నవంబర్7న కోవిడ్ ప్రోటోకాల్కు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలతో మొదలైంది.
Date : 08-11-2021 - 3:25 IST -
94 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫామ్లో అద్వానీ
లాల్ కృష్ణ అద్వానీ. 1984లో ఉందో లేదో తెలియని స్ధితి నుంచి భారత దేశ రాజకీయాల్లో గేమ్ఛేంజర్గా భారతీయ జనతా పార్టీని మార్చిన రాజకీయ కురువృద్ధుడు.
Date : 08-11-2021 - 11:51 IST -
BJP’s National Executive Meeting : టార్గెట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే
వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తో బీజేపీ అంతర్మథనంలో పడింది.
Date : 07-11-2021 - 11:21 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేసే మొదటి పని?
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మహిళా బిల్లు అమలుపై ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Date : 07-11-2021 - 2:38 IST -
Statue of Shankaracharya : ఆదిశంకరాచార్యుడిని చెక్కిన యువకుడు – అరుణ్ యోగిరాజ్
యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఆ యువకుడు... ఓ ప్రవేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు.
Date : 07-11-2021 - 2:32 IST -
Special Report: విప్లవం నీడన `గోండుల` వ్యధ
చత్తీస్ గడ్ లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని నివసించే గోండుల కథ విచిత్రంగా ఉంటుంది. పోలీసులు, మవోయిస్టుల మధ్య నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి అక్కడ.
Date : 07-11-2021 - 10:00 IST -
Hospital Fire: అహ్మద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు
అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విచారణకు ఆదేశించారు.
Date : 07-11-2021 - 12:01 IST -
India-China: మోడీ అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టిన అమెరికా
భారత్, చైనా సరిహద్దులు వద్ద జరిగిన ఆక్రమణ గురించి మోడీ ప్రభుత్వం నిజాలను చెప్పలేకపోతోంది. కొన్ని వేల కిలోమీటర్లు చైనా సైన్యం వాస్తవాధీన రేఖను దాటుకుని వచ్చాయని కాంగ్రెస్ చెబుతోంది.
Date : 06-11-2021 - 1:56 IST -
Travel : అమెరికా వెళ్లొద్దామా.. కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే!
కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు.
Date : 06-11-2021 - 12:53 IST -
నోట్ల రద్దై ఐదేళ్లు…ప్రజల దగ్గర పెరుగుతన్న డబ్బులు
నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్ను ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అవుతున్నా కూడా ప్రజల వద్ద ఉన్న డబ్బు క్రమంగా పెరుగుతూనే ఉందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.
Date : 06-11-2021 - 12:44 IST -
షారుక్ కొడుకు ఆర్యన్ కేసుని డీల్ చేసే కొత్త ఆఫీసర్ ఈయనే
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు కఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న సమీర్ వాంఖడేను తొలగించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ను ప్రభుత్వం నియమించింది.
Date : 06-11-2021 - 11:02 IST -
యూరప్ కోవిడ్ మరణాలపై WHO ఆందోళన.. ఫిబ్రవరి నాటికి?
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీకుదేలైయ్యాయి.మొదటి,రెండవ దశలో కరోనా వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
Date : 05-11-2021 - 10:22 IST -
MK Stalin : పొలిటికల్ హీరో “స్టాలిన్”..తమిళనాట రాజకీయ విప్లవం
కాకి కలకాలం బతికినా..కోయిల కొద్దికాలం బతికినా ఒకటే అంటారు పెద్దలు. అలాగే, ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎంత కాలం పరిపాలన చేసామని కాదు..ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం.
Date : 05-11-2021 - 3:23 IST -
Kedarnath : కేథార్ నాథ్ లో ఆదిశంకరాచార్య విగ్రహం.. విశేషాలు!
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ ఆలయంలో పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Date : 05-11-2021 - 2:44 IST -
PM Modi: జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు.. దేశానికి సైన్యం సురక్షా కవచం
దేశానికి సైన్యం సురక్షా కవచమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Date : 04-11-2021 - 1:40 IST -
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించిన మోదీ, కారణాలివే
అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్పై రూ. 7 తగ్గించాయి.
Date : 04-11-2021 - 12:48 IST