India
-
Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!
ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు.
Date : 17-01-2022 - 9:03 IST -
Pench Tiger:16 ఏళ్ల పెంచ్ ఫేమస్ టైగర్ కాలర్ వాలి మృతి
మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఫేమస్ కాలర్ వాలి 16 సంవత్సరాల వయస్సులో శనివారం సాయంత్రం మరణించింది.
Date : 16-01-2022 - 8:34 IST -
Anushka Sharma: విరాట్ కోహ్లీ పై అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
క్రికెట్ లో ప్రపంచ టాప్ క్లాస్ ప్లేయర్ మరియు టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లి తన టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Date : 16-01-2022 - 6:32 IST -
UP Politics: ఎన్నికల ఎజెండా నిర్దేశించడంలో బీజేపీ విఫలం
ఎన్నికల ఎజెండాను నిర్దేశించడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ... ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత మొదటిసారి విఫలమైందనే చెప్పాలి. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసే అంశాలతో ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు ప్రత్యర్థులు నిర్దేశించిన ఎజెండాపై ప్రతిస్పందించాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది.
Date : 16-01-2022 - 10:27 IST -
National Army Day:సైనికుల త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు
దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు. భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపిం
Date : 15-01-2022 - 1:07 IST -
CDS Chopper Crash:’బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక
గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి దారితీసిన ఛాపర్ ప్రమాదం జరిగిందని దర్యాప్తు చేసిన విచారణ బృందం ప్రాథమికంగా తేల్చింది. ఆ నివేదిక ప్రకారం.
Date : 14-01-2022 - 8:11 IST -
Do Or Die For Congress : కాంగ్రెస్ ఆఖరాట
రాహుల్, ప్రియాంక భవిష్యత్ రాజకీయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల తేల్చబోతున్నాయి. ఇప్పటికే రాహుల్ కనెక్ట్ పేరుతో ఒక యాప్ ను (ఆర్ జీ) క్రియేట్ చేశారు. నేరుగా రాహుల్ తో మాట్లాడే అవకాశాన్ని ఆ యాప్ ద్వారా కల్పించబోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏఐసీసీ పగ్గాలను రాహుల్ కు అప్పగించడానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి
Date : 14-01-2022 - 2:34 IST -
Bengal Train Accident: రైలు ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
Date : 14-01-2022 - 9:44 IST -
UP Assembly: ప్రియాంక సంచలనం.. ‘ఉన్నావ్’ బాధితురాలి తల్లికి టికెట్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 50 మంది మహిళలతో కూడిన 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ గురువారం ప్రకటించింది.
Date : 13-01-2022 - 3:17 IST -
UP Elections 2022 : యూపీలో మరో మంత్రి బీజేపీకి గుడ్ బై
యూపీ బీజేపీ మంత్రులు రాజీనామా పర్వం కొనసాగుతోంది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేసి 24 గంటల తిరగకముందే మరో మంత్రి దారా సింగ్ చౌహాన్ బుధవారం మంత్రివర్గానికి రాజీనామా చేశాడు.
Date : 12-01-2022 - 4:44 IST -
Mekedatu Padayatra : మేకేదాటు పాదయాత్రపై ‘కోవిడ్’ పాలిటిక్స్
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Date : 12-01-2022 - 4:35 IST -
UP Elections 2022 : యూపీలో బెంగాల్ ఈక్వేషన్
ఇతర పార్టీ నుంచి వచ్చే లీడర్లను తీసుకుని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తప్పు చేస్తున్నాడని పశ్చిమ బెంగాల్ ఫలితాల ఆధారంగా బోధపడుతోంది. అధికారంలో ఉన్న పార్టీ లీడర్ల మీద సహజంగా వ్యతిరేకత ఉంటుంది.
Date : 12-01-2022 - 4:19 IST -
Covid 19 : మెడికల్ ఆక్సిజన్ అత్యవసరంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
Date : 12-01-2022 - 2:36 IST -
UP Elections 2022 : యూపీలో ‘మాయా’ మర్మం
యూపీ ఎన్నికల బరి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుకుంది. ఆ విషయాన్ని బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర విశ్రా వెల్లడించాడు. ఫలితంగా బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.
Date : 12-01-2022 - 1:57 IST -
3 Rafale: త్వరలో భారత్ కు మూడు యుద్ధ విమానాలు!
భారత వైమానిక దళం (IAF) ఫ్రాన్స్ నుంచి నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. వాటన్నింటికీ భారతదేశ నిర్దిష్ట ప్రమాణాలతో పూర్తిగా అమర్చబడి ఉంటుంది.
Date : 11-01-2022 - 5:57 IST -
Air Pollution : ప్రమాదకర కాలుష్యంలో 132 సిటీలు
దేశంలోని 132 నగరాల్లో ప్రమాణాల కంటే దారుణంగా పొల్యూషన్ విలువ పడిపోయింది. ఆ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తేల్చింది.
Date : 11-01-2022 - 4:50 IST -
PM security breach: దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న
Date : 10-01-2022 - 1:12 IST -
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ప్రికాషన్ డోసు వేయన
Date : 10-01-2022 - 11:36 IST -
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Date : 10-01-2022 - 9:25 IST -
Maoists:బస్తర్ లో తగ్గిన మావోయిస్టు హింసాకాండ కేసులు.. !
మవోయిస్టులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాలో గత ఏడాది హింసాకాండ కేసులు తగ్గాయి. బస్తర్ జిల్లాలో మావోయిస్టుల హింసాకాండ కేసులు 2020 తో పోలిస్తే 2021లో 28 శాతం తగ్గాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
Date : 10-01-2022 - 9:14 IST