India
-
Lockdown in China : చైనా ఎఫెక్ట్, మళ్లీ కరోనా ఆంక్షలు, లాక్ డౌన్ ?
కరోనా ఫోర్త్ వేవ్ తరముకొస్తోంది. మళ్లీ ఆంక్షల దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి 90శాతం పాజిటివ్ కేసుల వ్యాప్తి కనిపిస్తోంది. దీంతో హడలి పోతోన్న రాష్ట్రాలు ఆంక్షల దిశగా సమీక్ష చేస్తోంది.
Date : 18-04-2022 - 1:09 IST -
Assam: అసాంలో కాంగ్రెస్ కి షాక్… టీఎంసీలో చేరిన మాజీ అధ్యక్షుడు
అసాంలో కాంగ్రెస్కి గట్టి షాక్ తగిలింది.
Date : 18-04-2022 - 11:12 IST -
Hate Speech : యతి నర్సింహానంద్ వివాదస్పద వ్యాఖ్యలు.. ఇండియా ఇస్లామిక్గా మారకుండా ఉండాలంటే..?
భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా ఉండాలంటే హిందువులు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని యతి నర్సింహానంద్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్దాలలో దేశం "హిందూ-లెస్" గా మారకుండా నిరోధించడానికి పిల్లలను ఎక్కువమందిని కనాలని ఆయన పిలుపునిచ్చారు.
Date : 18-04-2022 - 11:10 IST -
Russia Atomic Warfare : నీటమునిగిన రష్యా అణ్వాయుధాలు..?
రష్యాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక మాస్క్వా నౌక ధ్వంసంతో అందులోని అణ్వాయుధాలు సముద్రంలో కలిసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకపై కనీసంగా రెండు అణు వార్హెడ్లు ఉన్నట్లు అంచనావేస్తున్నారు
Date : 18-04-2022 - 8:31 IST -
Non BJP CMs:కూటమి దిశగా మరో ముందడుగు…ముంబై వేదికగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల భేటీ..!!
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి అడుగులు పడుతున్నాయా..? త్వరలోనే బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు భేటీ కానుందా..?దీనికి ముంబై వేదిక కానుందా..?అంటే అవుననే అంటున్నారు శివసేన నేత సంజయ్ రౌత్.
Date : 18-04-2022 - 5:00 IST -
Gst Council: ఐదు శాతం జీఎస్టీ శ్లాబును ఎత్తేస్తున్నారా!
అసలే ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిగిపోతే.. ఇప్పుడు మరింత భారాన్ని నెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.
Date : 17-04-2022 - 6:00 IST -
Rahul Gandhi: ‘కోవిడ్’ మరణాల సంఖ్యను మోదీ దాస్తున్నారు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు.
Date : 17-04-2022 - 5:20 IST -
Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే.. ’టార్గెట్ 370‘
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వారం, పదిరోజుల్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Date : 17-04-2022 - 4:53 IST -
Modi: 13 పార్టీల సంయుక్త ప్రకటనకు గులాబీ బాస్ దూరం
" ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా..
Date : 17-04-2022 - 1:52 IST -
Price Hike: కన్నీళ్లు తెప్పించే నిజం.. ద్రవ్యోల్బణం దెబ్బకు భారీగా ఖర్చు తగ్గించుకుంటున్న భారతీయులు
ఎంత కష్టం వచ్చిందిరా బాబూ! ఇంతకుముందు పిల్లలు ఒక బిస్కెట్ తింటే..
Date : 17-04-2022 - 1:08 IST -
Prashant Kishor : కాంగ్రెస్కు పీకే కీలక సూచనలు.. అలా చేయకపోతే కష్టమే..
అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి నానా కష్టాలూ పడుతోంది.
Date : 17-04-2022 - 11:28 IST -
Owaisi: గుజరాత్ పోల్స్ కు .. మజ్లిస్ రెడీ
ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమవుతోంది.
Date : 16-04-2022 - 5:11 IST -
PK: సోనియాతో పీకే భేటీ.. 2024 ఎన్నికల బ్లూ ప్రింట్ పై చర్చ !
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారా ? 2024 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు పోసేందుకు పదునైన వ్యూహాలు సిద్ధం చేయనున్నారా ?
Date : 16-04-2022 - 1:11 IST -
Narendra Modi: భారీ హనుమంతుడి విగ్రహం ఆవిష్కరణ
శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Date : 16-04-2022 - 12:58 IST -
Ilayaraja: నరేంద్రమోదీపై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా
తన సంగీత సాగరంలో కోట్లాది మంది ప్రజలను ఓలలాడించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను వివాదం చుట్టుముట్టింది.
Date : 16-04-2022 - 10:27 IST -
Covid: ఢిల్లీలో కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా?
కరోనాకు సమాధి కట్టేశాం.. ఇక దానితో భయం లేదు అని చాలామందిలో ఫీలింగ్ ఉంది.
Date : 16-04-2022 - 10:14 IST -
Train Derailed: పట్టాలు తప్పిన పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు..!!
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది.
Date : 16-04-2022 - 12:03 IST -
PM Modi: వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు : మోదీ
వచ్చే పదేళ్ళలో దేశానికి రికార్డు సంఖ్యలో వైద్యులు అందుబాటులోకి వస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
Date : 15-04-2022 - 2:38 IST -
Delhi Covid: కోవిడ్ ఆంక్షలు జారీచేసిన ఢిల్లీ సర్కార్
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ దడ మళ్లీ మొదలైయింది. స్కూల్స్ కు ఆంక్షలు విధిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
Date : 15-04-2022 - 12:34 IST -
CJI Ramana: `విభజన` గాయంపై చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
ఐక్యత, శాంతి ద్వారా మాత్రమే పురోగతి సాధ్యమని, విభజన మంచికాదని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శుక్రవారం అన్నారు.
Date : 15-04-2022 - 11:32 IST