India
-
షారూఖ్ కొడుకుకు బెయిల్ ఇప్పించిన ముకుల్ రోహత్గీ ఫీజ్ ఎంతో తెలుసా?
ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా 20 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్మన్ఖాన్కు బెయిల్ తెప్పించారు ముకుల్ రోహత్గీ.
Published Date - 12:12 PM, Fri - 29 October 21 -
Sabyasachi Mangalsutra Ad : ఛీ ఛీ….లోదుస్తుల్లో మంగళసూత్రమా
ఫెమస్ బెంగాలీ డిజైనర్ సబ్యసాచి ప్రోడక్ట్స్ కి ఇండియాలోనే కాకుండా ఇతరదేశాల్లో మంచి మార్కెట్ ఉంది.
Published Date - 11:28 AM, Fri - 29 October 21 -
Aryan khan : జైల్లో లేకున్నా ఈ కండిషన్స్ పాటించాల్సిందే!
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ కి కొన్ని కండిషన్స్
Published Date - 10:59 AM, Fri - 29 October 21 -
బీజేపీ మార్క్ పాలిటిక్స్
మి గిలిన పార్టీలకు భిన్నంగా బీజేపీ ఉంటుంది. ఆ పార్టీని వీడి వెళ్లిన నేతలు ఎవరు విజయవంతం కాలేదు. మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తేనే రాజకీయాల్లో రాణించారు
Published Date - 08:33 AM, Fri - 29 October 21 -
ఆర్యన్ కు బెయిల్.. సినీ ప్రముఖులు ఏమన్నారంటే..?
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 05:53 PM, Thu - 28 October 21 -
మోడీ సర్కార్ పై గవర్నర్ మెరుపుదాడి..వైసీపీలో RRR తరహాలో బీజేపీలో మాలిక్
ఒడిస్సా ఇంచార్జి గవర్నర్ పోస్ట్ తో కలుపుకుని నాలుగేళ్లలో ఐదు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Published Date - 03:45 PM, Thu - 28 October 21 -
Rahul Gandhi : అధికార ఊహల పల్లకిలో రాహుల్..మళ్లీ బీజేపీదే అధికారమంటోన్న పీకే
`సమీప భవిష్యత్ లోనే అధికారం హస్తగతం అవుతుందని రాహుల్ గాంధీ ఊహల్లో తేలియాడుతున్నాడు. మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ బలమైన శక్తిగా ఉంటుంది.
Published Date - 01:52 PM, Thu - 28 October 21 -
LPG Price Hike : వచ్చే వారం మళ్లీ గ్యాస్, పెట్రో డీజిల్ మోత
ఢిల్లీ - సిద్ధం అవండి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు మళ్లీ పెరగబోతున్నాయి. గృహాధారిత, ఇండస్ట్రియల్ వంటగ్యాస్ ధరలు కూడా వరుపగా ఐదోసారి పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
Published Date - 12:08 PM, Thu - 28 October 21 -
Agni 5 Missile : ఇండియా ఖాతాలో మరో క్రెడిట్
క్షిపణి పరీక్షల్లో ఇండియా మరో సక్సెస్ స్టెప్ వేసింది. ఒక భూభాగం పైనుండి మరో భూభాగంపైకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
Published Date - 11:33 AM, Thu - 28 October 21 -
ఆమ్మో… మళ్ళీ కొత్త వేరియెంటా
కరోనా ఇప్పట్లో వదిలే సమస్య కాదని కొందరు వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పినట్టే జరుగుతోంది.
Published Date - 11:13 AM, Thu - 28 October 21 -
పెగాసస్పై మోదీకి రాహుల్ 3 ప్రశ్నలు
ఢిల్లీ - దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ సాఫ్ట్వేర్ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.
Published Date - 05:32 PM, Wed - 27 October 21 -
నాసిరకం కంపెనీలకు కోట్లు కురిపించిన కోవిడ్ ..భారత్ లో నకిలీ వస్తువుల విక్రయ జోరు
నాసిరకం వస్తువులను వినియోగదార్లకు అమ్మడంలో భారతీయ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కోవిడ్ -19 వచ్చిన తరువాత దాని నుంచి రక్షణ పొందొచ్చని చాలా కంపెనీలు నాసిరకం శానిటైజర్లు, వస్తువులను విక్రయించాయి.
Published Date - 05:17 PM, Wed - 27 October 21 -
జాతీయ భద్రత ముసుగులో ఫోన్ల ట్యాపింగ్..పెగాసిస్ స్ట్రైవేర్ పై విచారణ..సుప్రీం సీరియస్
ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసెస్ తో ఫోన్ ట్యాప్ చేస్తోన్న నిర్వాకంపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిజాలను నిగ్గు తేల్చడానికి ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర్య కమిటీని వేసింది. వ్యక్తుల ప్రాథమిక హక్కును కాలరాసేలా జరుగుతోన్న ట్యాపింగ్ వ్యవహారంకు జాతీయ భద్రత అనే వాదాన్ని వినిపించడాన్ని తప్పుబట్టింది. భద్రత నెపంతో రాష్ట్ర ప్రభుత్వాల
Published Date - 04:40 PM, Wed - 27 October 21 -
ఏఐసీసీ తెరపైకి మళ్లీ రాహుల్..త్వరలోనే అధ్యక్షనిగా బాధ్యతలు?
మరోసారి ఏఐసీసీఅధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి రాహుల్ ఆలోచిస్తున్నాడు. మహారాష్ట్ర రాజ్యసభ సీటు ఎంపిక, పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఆయన మనసును మార్చేశాయని పార్టీలోని అంతర్గత చర్చ
Published Date - 04:00 PM, Wed - 27 October 21 -
వాతావరణం.. గందరగోళం.. 80 శాతం ప్రజలకు తీవ్ర ప్రమాదం!
80 శాతానికి పైగా భారతీయులు వాతావరణ ప్రమాదాలకు గురయ్యే జిల్లాల్లో నివసిస్తున్నారని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ,ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) ఓ నివేదికను విడుదల చేసింది.
Published Date - 03:09 PM, Wed - 27 October 21 -
అయోధ్యకు, కొరియాకు చారిత్రక బంధం..సరయూ నది ఒడ్డున రాణి స్మారకం
అయోధ్యలో కొరియా రాణి స్మారకం ఏమిటి? అసలు కొరియాకు, అయోధ్యకు ఉన్న సంబంధం ఏమిటి? నవంబర్ 4వ తేదీన ఉంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఓ మెమోరియల్ పార్కును కొరియా రాణి జ్నాపకార్థం ఎందుకు ఉంచుతున్నారు?
Published Date - 08:00 PM, Tue - 26 October 21 -
గవర్నర్ల వ్యవస్థ రద్దుకు ఆనాడే ఎన్టీఆర్ సై.. లంచగొండితనం బయటపెట్టిన మాలిక్
అంబానీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఓ వ్యక్తికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేస్తే 300కోట్లు లంచం ఇవ్వచూపిన వైనాన్ని మాలిక్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోన్న ఆయన గవర్నర్ల వ్యవస్థలోని లంచగొండితనంపై గళం విప్పారు. దీంతో మరోసారి దేశంలోని గవర్నర్ల వ్యవస్థ మీద చ
Published Date - 06:00 PM, Tue - 26 October 21 -
నవంబర్లో 17 రోజుల బ్యాంక్ సెలవులు. ఏ డేట్స్ తెలుసుకోండి..
హైదరాబాద్ 26,2021 - ఈ ఏడాది నవంబర్లో దేశంలోని ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏకంగా 15 రోజులకు పైగా మూతపడబోతున్నాయి.
Published Date - 12:27 PM, Tue - 26 October 21 -
నెటిజన్స్ బీ అలర్ట్.. తెలంగాణలో సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నయ్!
ప్రజల అవసరాలు పెరిగాయి. దాంతోపాటు టెక్నాలజీ వాడకమూ పెరిగింది. టెక్నాలజీ మాటున సైబర్ నేరాలూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. టెక్నాలజీ పట్ల అవగాహన లేకుంటే.. అకౌంట్స్ హ్యాక్ అవచ్చు. వ్యక్తిగత వివరాలు సైతం ఇతరులకు చేరొచ్చు.
Published Date - 11:53 AM, Mon - 25 October 21 -
రిక్షావాలాకు షాక్.. 3 కోట్లు ఫైన్ కట్టాలనంటూ ఐటీశాఖ నోటీసు
మీరు చదవిన హెడ్లైన్ నిజమే. రిక్షావాలకే.. నోటీసులిచ్చింది భారత ఇన్కంటాక్స్ శాఖనే. అది కూడా ఏకంగా మూడుకోట్లు ఫైన్ కట్టాలని.
Published Date - 11:13 AM, Mon - 25 October 21