India
-
Sonia Gandhi House Rent : కాంగ్రెస్ అధినేత్రికి అద్దెల భారం!
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటితో పాటు కార్యాలయాల అద్దె బకాయిలు పడ్డారు.
Published Date - 03:03 PM, Thu - 10 February 22 -
UP Election 2022: యూపీలో ప్రజాతీర్పు ఎలా ఉంటుందో.. టెన్షన్లో రాజకీయ పార్టీలు..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో, నేడు తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. మొదట దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 11 జిల్లాల్లోని, 58 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. యూపీ లోని తొలిదశ ఎన్నికల్లో దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని సమాచారం. ఈ ఎన్ని
Published Date - 10:58 AM, Thu - 10 February 22 -
UP Polls: ‘యూపీ’ ఎలక్షన్ ఫైట్… తొలి విడత పోలింగ్ ప్రారంభం!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు.
Published Date - 09:54 AM, Thu - 10 February 22 -
Owaisi: హిజాబ్ విషయంలో పాకిస్తాన్ మంత్రికి కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ
హిజాబ్ ఆందోళన దేశం దాటి ప్రపంచదేశాలకు పాకుతోంది. పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ట్విటర్ వేదికగా హిజాబ్ ఆందోళనలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
Published Date - 08:11 PM, Wed - 9 February 22 -
Hijab Issue: దేశంలో `హిజాబ్, రోజ్` దడ
కర్ణాటక రాష్ట్ర కాలేజిల్లో మొదలైన హిజాబ్ వర్సెస్ కషాయకండువా వ్యవహారం దేశ సరిహద్దులు దాటి పాకిస్తాన్ కు చేరింది. పాకిస్తాన్ కు చెందిన విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ భారత్ లోని హిజాబ్ వ్యవహారంపై రియాక్ట్ అయ్యాడు. ముస్లిం విద్యార్థుల ప్రాథమిక హక్కులకు భంగం కలిస్తున్నారని ఆయన ట్వీట్ చేశాడు. అగ్రనేతలు ప్రియాంకవాద్రాతో పాటు ఇతర నేతలు మహిళ డ్
Published Date - 02:59 PM, Wed - 9 February 22 -
Jaish E Terrorists Arrest : 11 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్
జమ్మూకశ్మీరులోని అనంత్నాగ్ జిల్లాల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు.
Published Date - 12:56 PM, Wed - 9 February 22 -
Hijab Issue : హిజాబ్ రాజాకీయాలు – కుట్ర కోణం
కర్నాటకలో మొదలైన హిజాబ్ రచ్చ దేశవ్యాప్తంగా పెద్ద చర్చాగా మారింది.
Published Date - 12:30 PM, Wed - 9 February 22 -
Chandrayaan 3 : చంద్రయాన్ 3 లాంచ్కి ముహూర్తం ఖరారు
చంద్రయాన్ ప్రాజెక్ట్పై లోక్సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Published Date - 11:40 AM, Wed - 9 February 22 -
PM Modi: కాంగ్రెస్ లేకపోతే దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదు!
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని ఈ రోజు రాజ్యసభలో ప్రసంగించారు.
Published Date - 03:24 PM, Tue - 8 February 22 -
Mahabharat’s Bheem: మహాభారత్ భీముడు ఇకలేడు!
ప్రముఖ టీవీ సీరియల్ ‘మహాభారత్’లో భీముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, అథ్లెట్ ప్రవీణ్ కుమార్ సోబ్తీ మృతి చెందారు.
Published Date - 02:52 PM, Tue - 8 February 22 -
UP Elections 2022 : ఓవైసీ రూపంలో యూపీలో బీహార్ ఈక్వేషన్
బీహార్ తరహా ఫలితాలను ఉత్తప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు.
Published Date - 04:51 PM, Mon - 7 February 22 -
Owaisi Attack : జడ్ ప్లస్ ప్లీజ్
జడ్ ప్లస్ భద్రతను తీసుకోవాలని ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరాడు.
Published Date - 03:26 PM, Mon - 7 February 22 -
Akshay Kumar: ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ గా అక్షయ్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Published Date - 02:55 PM, Mon - 7 February 22 -
Punjab Elections 2022: చన్నీకి “జై” కొట్టారు సరే.. సిద్ధూ సహకరిస్తాడా..?
పంజాబ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి అధికారం ప్రత్రిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి పట్టు లేకపోవడం, పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అంశం. ఆప్ నుండి మాత్రమే అక్కడ కాంగ్రెస్కు పోటీ ఎదురు కానుంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. పంజాబ్లో కాంగ్రెస్ తరుపున ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఏవరిని నియమిస్
Published Date - 01:36 PM, Mon - 7 February 22 -
Amit Shah: ఒవైసీ కారుపై దాడి ఘటనపై అమిత్ షా ప్రకటన!
గత వారం ఉత్తరప్రదేశ్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై జరిగిన దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేయనున్నారు.
Published Date - 09:33 AM, Mon - 7 February 22 -
Lata Cremated: ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’కు కన్నీటి వీడ్కోలు!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.
Published Date - 10:52 PM, Sun - 6 February 22 -
Corona: భారత్ లో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా 1,07,474 కేసులు నమోదు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ క్రమ క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి.
Published Date - 02:58 PM, Sun - 6 February 22 -
Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది!
భారత రత్న, ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.. కొంత కాలంగా బీచ్ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూశారు. లతా మంగేష్కర్ గత నెలలో కరోనా బారిన పడ్డారు.
Published Date - 10:14 AM, Sun - 6 February 22 -
Akhilesh Yadav : 400 సీట్లు గెలుస్తాం – అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ - ఆర్ఎల్డీ కూటమి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు
Published Date - 05:26 PM, Sat - 5 February 22 -
Govt Report: పులుల మరణాల సంఖ్య పెరుగుతోంది!
2020లో 106 మరణాలు సంభవించగా, 2021లో మధ్యప్రదేశ్లో అత్యధికంగా (42) పులుల మరణాలు సంభవించాయని, 2020లో పులుల మరణాలు 127 నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కల్లో తేలింది.
Published Date - 03:41 PM, Sat - 5 February 22