India
-
Yogi Adityanath: గోరఖ్పూర్లో సీఎం యోగి నామినేషన్!
గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఆదిత్యనాథ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
Published Date - 05:21 PM, Fri - 4 February 22 -
Owaisi: AIMIM చీఫ్ కాన్వాయ్ పై కాల్పులు.. ఓవైసీ సేఫ్!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల మీరట్ జిల్లాలోని కితౌర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.
Published Date - 07:21 PM, Thu - 3 February 22 -
Nandini Scam : రూ. 218 కోట్ల ‘నందిని’ మోసం
హైదరాబాద్ లోని నందిని ఇండస్ట్రీస్ చేసిన రూ. 218 కోట్ల మోసం బయటపడింది. ఆ కంపెనీపై సీబీఐ ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది. ఆ కంపెనీ రూ.218 కోట్ల రుణం తీసుకుని ఎస్బీఐని మోసం చేసిందనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం కేసు నమోదు చేసింది.
Published Date - 02:15 PM, Thu - 3 February 22 -
Covid Report: రికార్డుస్థాయిలో తగ్గిన కరోనా కేసులు
గత 24 గంటల్లో భారతదేశంలో 1,61,386 కొత్త COVID-19 కేసులు, 1,733 మరణాలు బుధవారం నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 01:07 PM, Wed - 2 February 22 -
PM Modi: ఇది ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలియజేశారు.
Published Date - 05:03 PM, Tue - 1 February 22 -
Bharat Digital Currency : భారత్ డిజిటల్ కరెన్సీ
వచ్చే ఏడాది నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకురానుంది.
Published Date - 02:01 PM, Tue - 1 February 22 -
Cylinder Rates : సిలిండర్ ధర రూ.91.5 తగ్గింపు
జాతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1 నుంచి వాణిజ్యపరంగా 19 కిలోల ఎల్పిజి సిలిండర్ల ధరను రూ.91.5 తగ్గిస్తున్నట్టు తెలిపాయి.
Published Date - 01:41 PM, Tue - 1 February 22 -
Vande Bharat Trains : 400 వందే భారత్ రైళ్లు
రాబోయే 3 సంవత్సరాలలో మెరుగైన సామర్థ్యంతో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను తీసుకువస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.
Published Date - 01:11 PM, Tue - 1 February 22 -
Digital Education : డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
ISTE ప్రమాణాలతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్సిటీని అభివృద్ధి చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.
Published Date - 01:08 PM, Tue - 1 February 22 -
Union Budget 2022 : బడ్జెట్ హైలైట్స్
*ECLGS మార్చి 2023 వరకు పొడిగించబడుతుందని బడ్జెట్ ప్రసంగంలో FM పేర్కొంది *ECLGS మార్చి 2023 వరకు పొడిగించబడుతుంది, గ్యారెంటీ కవర్ మరో రూ. 50,000 కోట్లు పొడిగించబడింది. * 900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కెన్-బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్టును రూ. 44,000 కోట్లతో చేపట్టనున్నట్లు FM తెలిపింది. *900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 44,000 కోట్లతో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టనున్నా
Published Date - 12:59 PM, Tue - 1 February 22 -
IT Slabs 2022 : ఐటీ శ్లాబులను ప్రకటించిన నిర్మలా
ఆదాయపు పన్ను శ్లాబులో ఎలాంటి మార్పు లేదు. బడ్జెట్ 2022 లైవ్ అప్డేట్లు: ఆదాయపు పన్ను స్లాబ్లో ఎటువంటి మార్పు లేదు, బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు
Published Date - 12:56 PM, Tue - 1 February 22 -
Budget Boost: అభివృద్ధి దిశగా ఆర్ధిక సర్వే!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Published Date - 10:54 AM, Tue - 1 February 22 -
Encounter Report: సుప్రీం కోర్టుకు చేరిన దిశ ఎన్ కౌంటర్ నివేదిక
హైదరాబాద్లోని సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ అత్యాచారం,హత్య కేసులో ఎన్ కౌంటర్ పై నివేదిక సుప్రీంకోర్టుకు చేరింది.
Published Date - 10:25 PM, Mon - 31 January 22 -
Women Empowerment: మహిళ సాధికారితపై రాష్ట్రపతి
మోడీ సర్కారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ బడ్జెట్ ప్రసంగంలో నొక్కి చెప్పారు. భారతదేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్య పెరిగిందని వివరించారు. మహిళా సాధికారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.
Published Date - 06:48 PM, Mon - 31 January 22 -
Start Ups: 60 వేల స్టార్టప్ లు 6 లక్షల ఉద్యోగాలు
భారత స్టార్టప్ విజయగాథను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించాడు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని అన్నారు.
Published Date - 06:44 PM, Mon - 31 January 22 -
Covid Deaths : ఆందోళనకరంగా దేశంలో కోవిడ్ మరణాలు
కోవిడ్ పాజిటివిటీ రేటు తగ్గిన తర్వాత కూడా దేశంలో కోవిడ్ -19 మరణాల రేటు పెరుగుతుండటంతో అధికారులు మరియు ప్రజలలో ఉద్రిక్తత పెరిగింది.
Published Date - 12:34 PM, Mon - 31 January 22 -
Pegasus:’ఐటీ’మంత్రిపై కాంగ్రెస్ ‘ప్రివిలేజ్’
పెగాసస్ పై చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగా సభను సమాచార సాంకేతిక మంత్రి తప్పుదోవ పెట్టించాడని కాంగ్రెస్ భావిస్తుంది. ఆయనపై చర్య తీసుకోవాలి అని ప్రివిలేజ్ కమిటీకి కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఆదివారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసాడు.
Published Date - 08:20 PM, Sun - 30 January 22 -
Election Survey: ఐదు రాష్ట్రాల ఆత్మసాక్షి సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మ సాక్షి సర్వే ఫలితాలను వెల్లడించింది. పలు విడతలుగా చేసిన సర్వేల ప్రకారం బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని తేల్చింది. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ నుంది.
Published Date - 08:00 AM, Sun - 30 January 22 -
Delhi Report : చలి పులి.. ఢిల్లీలో 172 మంది నిరాశ్రయులు మృతి!
ఢిల్లీలో గత 28 రోజుల్లో చలి కారణంగా కనీసం 172 మంది నిరాశ్రయులు మరణించారని, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ (CHD) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది.
Published Date - 04:22 PM, Sat - 29 January 22 -
Pegasus spyware : దేశంలో `పెగాసిస్` దుమారం
భారత ప్రభుత్వం గూఢచారి సాధనం `స్పైవేర్ పెగాసస్` ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయ కల్లోలాన్ని లేపుతోంది.
Published Date - 02:19 PM, Sat - 29 January 22