HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Pallonji Mistry

    Pallonji Mistry : బిజినెస్ `టైకూన్` ప‌ల్లోంజీ మిస్త్రీ క‌న్నుమూత‌

    షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ ముంబైలో కన్నుమూసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ ముంబై నివాసంలో నిద్రపోతున్నాడని అధికారులు తెలిపారు. అతని వయసు 93. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మిస్త్రీ దాదాపు $29 బిలియన్ల నికర విలువను సంపాదించాడు.

    Date : 28-06-2022 - 3:30 IST
  • SI Kidnapped Up

    Sonia Gandhi: సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేసు!

    దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పిపి మాధవన్‌పై కేసు నమోదు

    Date : 28-06-2022 - 3:03 IST
  • Maharashtra Crisis

    Maharashtra Crisis : శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు `సుప్రీం` రిలీఫ్‌

    అనర్హత వేధింపుల బెదిరింపులకు గురైన 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పెద్ద రిలీఫ్ ఇస్తూ, మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ వారికి జారీ చేసిన అనర్హత నోటీసులకు సమాధానం ఇవ్వడానికి సుప్రీంకోర్టు జూలై 11 వరకు గడువును పొడిగించింది

    Date : 28-06-2022 - 3:00 IST
  • Sanskrit

    Sasnkrit : స్కూళ్లలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలి.. గుజరాత్ విద్యాశాఖ మంత్రికి ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి

    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక నిర్ణయం తీసుకోవాలంటూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందట.

    Date : 28-06-2022 - 12:10 IST
  • Modi

    Modi Hyderabad Tour : 2,3 తేదీల్లో హైదరాబాద్ లో మోడీ.. మూడంచెల భద్రతకు ఏర్పాట్లు

    జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు.

    Date : 27-06-2022 - 7:30 IST
  • Sasikala

    Tamil Nadu Politics : అన్నాడీఎంకేలో ప‌ట్టుకోసం మ‌ళ్లీ శ‌శిక‌ళ

    మాజీ సీఎం జ‌య‌ల‌లిత ప్రాణ స్నేహితురాలు మ‌రోసారి అన్నాడీఎంకే పార్టీపై ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌యత్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో భారీ రోడ్ షోల‌ను నిర్వ‌హించ‌డం ద్వారా బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌న్నీర్, ఫ‌ళ‌నీ మ‌ధ్య ఉన్న గ్యాప్ ను అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని చూస్తున్నారు.

    Date : 27-06-2022 - 6:30 IST
  • Rbi

    Andhra Pradesh : ఏపీలో శ్రీలంక త‌ర‌హా సంక్షోభంపై ఆర్బీఐ రిపోర్ట్‌

    ఏపీతో స‌హా 10 రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితిపై ఆర్బీఐ ఆందోళ‌న చెందుతోంది. రాబోవు రోజుల్లో మ‌రింత ఆర్థిక క‌ష్టాలు ఉంటాయ‌ని అంచ‌నా వేసింది. శ్రీలంకలో వినాశకరమైన ఆర్థిక పరిణామాలకు ద‌గ్గ‌ర‌గా ఆ రాష్ట్రాల ఉన్నాయ‌ని సంకేతం ఇచ్చింది.

    Date : 27-06-2022 - 6:00 IST
  • Software

    US recession : ఐటీ సెక్టార్ వృద్ధికి బ్రేక్

    ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రారంభం అయిన ఆర్థిక మాంద్యం కార‌ణంగా ఇండియ‌న్ ఐటీ రంగంపై తిరోగ‌మన ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. గ్లోబల్ బ్రోకరేజ్ మరియు రీసెర్చ్ సంస్థ JP మోర్గాన్ సంయుక్తంగా ఇటీవలి CIOల సర్వే, దాని US టెక్ బృందంచే నిర్వహించబడింది.

    Date : 27-06-2022 - 4:00 IST
  • Maharashtra Crisis

    Maharashtra Crisis : రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా `మ‌హా` పాలి`ట్రిక్స్`

    రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న ఏక్ నాథ్ షిండేతో పాటు ఎనిమిది మంది మంత్రుల‌పై శివ‌సేన వేటు వేసింది.

    Date : 27-06-2022 - 3:30 IST
  • Panniru Selvam Jayalaliyha

    Paneer Selvam : పన్నీర్ సెల్వానికి మద్దతుగా సీన్ లోకి ఆయన కుమారులు.. తమిళనాడులో మారిన పాలిటిక్స్

    అన్నాడీఎంకేలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని దూరం పెట్టడంతో ఆయన కొత్త స్కె్చ వేశారు

    Date : 27-06-2022 - 2:30 IST
  • Shiv Sena Shinde

    Shiv Sena Allegations: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లా? శివసేన సామ్నా ఎడిటోరియల్ లో ఆరోపణలు!

    మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా తలా రూ.50 కోట్లకు అమ్ముడుబోయారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

    Date : 27-06-2022 - 1:44 IST
  • Yaswanth

    Presidential polls : రాష్ట్రపతి అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ యశ్వంత్ సిన్హా

    రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా నామినేషన్‌ దాఖలుకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్‌, ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. నామినే

    Date : 27-06-2022 - 1:26 IST
  • Ragging

    Ragging: జార్ఖండ్‌ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పి, దాడి చేసి!

    ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా అక్కడక్కడ  ర్యాగింగ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

    Date : 27-06-2022 - 12:44 IST
  • Corona Virus India Covid19

    COVID-19 : దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో 17,073 పాజిటివ్ కేసులు న‌మోదు

    భార‌తదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అల‌జ‌డి సృష్టిస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఈ రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,06,046 కు చేర

    Date : 27-06-2022 - 11:15 IST
  • Ktr

    Minister KTR : య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌కు హాజ‌రుకానున్న మంత్రి కేటీఆర్‌

    న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువుకు రెండు రోజుల ముందు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటి రామారావు.. తాను టిఆర్ఎస్ తరపున నామినేషన్ కార్య‌క్ర‌మానికి వెళ్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంపై మమతా బెనర్జీతో బంధం పెంచుకున్న తెలంగాణ

    Date : 27-06-2022 - 10:56 IST
  • Pambam Bridge

    Railways engineering marvel: తమిళనాడులోని లిప్ట్ ద్వారా పైకి లేచే వంతెన.. లేటెస్ట్ టెక్నాలజీతో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం

    మన దేశంలో ఎక్కువమందిని ఆకర్షించే సీ బ్రిడ్జ్ లు ఏమైనా ఉన్నాయా అంటే.. అది తమిళనాడులోని పంబన్ బ్రిడ్జే అని చెప్పాలి. దాని టెక్నాలజీ అలాంటిది.

    Date : 27-06-2022 - 7:30 IST
  • Shiv Sena Shinde

    Shiv Sena rebels: మహారాష్ట్రలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం

    మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు.

    Date : 26-06-2022 - 4:27 IST
  • Rashmi Thackeray

    Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు

    మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు.

    Date : 26-06-2022 - 11:54 IST
  • Bjp

    BJP New States: 2024 తర్వాత రాష్ట్రాలు 50కి.. యూపీలో 4, మహారాష్ట్రలో 3, కర్ణాటక లో 2 స్టేట్స్ : కర్ణాటక మంత్రి

    దేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచాక .. రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని అంటున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రి, బీజేపీ నేత ఉమేష్ కత్తి.

    Date : 26-06-2022 - 11:06 IST
  • Sbi

    SBI : ఒకే టోల్ ఫ్రీ నెంబ‌ర్ తో ఎస్బీఐ సేవ‌లు

    ఇంటి నుంచే ఖాతాదారులు సేవ‌ల‌ను పొంద‌డానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స‌రికొత్త టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను ప్ర‌క‌టించింది.

    Date : 25-06-2022 - 9:00 IST
← 1 … 556 557 558 559 560 … 618 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd