India
-
Salma Begum: ఒడిశా మొదటి ట్రాన్స్జెండర్ లాయర్..!
ఒడిశాలో మొదటి ట్రాన్స్జెండర్ అడ్వకేట్గా సల్మాభేగం సోమవారం(04-04-2022) చేరనున్నారు. ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మొహమ్మద్ సలీం అని పిలువబడే సల్మా బేగం ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని భుయాన్రోయిడా ప్రాంతంలో జన్మించింది. చిన్నవయసులోనే తండ్రిని కోల్పోవడంతో తల్లి దగ్గరే పెరిగారు. 2015లో సైన్స్ స్ట్రీమ్ నుండి గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, సలీం
Date : 04-04-2022 - 9:53 IST -
Corona Virus: భయపెడుతున్న ఎక్స్ఈ వేరియంట్..!
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ, చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్లోని ఎక్స్ఈ వేరియంట్ జనాన్ని భయపెడుతోంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ చైనాలో పంజా విసురుతోంది. ఈ క్రమంలో చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్ల
Date : 04-04-2022 - 9:37 IST -
Unemployment: భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోంది: CMIE
భారతదేశంలో నిరుద్యోగ రేటు తగ్గుతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది.
Date : 04-04-2022 - 9:32 IST -
కేజ్రీవాల్, మాన్ హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి – సీఎం మనోహర్లాల్ ఖట్టర్
చండీగఢ్ను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం తీవ్రంగా ఖండించారు.
Date : 03-04-2022 - 11:37 IST -
Lemon Rates : నిమ్మకాయల రేటు ఇంతలా పెరగడానికి అదే కారణమా?
అసలే వేసవి మంటలతో ఒళ్లంతా చిటపటలు. కాసిన్ని నిమ్మకాయ నీళ్లు తాగితే దాహం తీరుతుందని.. ఒంటికి సత్తువ వస్తుందని.. వేడి తగ్గుతుందని అనుకుంటారు. అలాగని నిమ్మకాయలు కొనడానికి ప్రయత్నించారో.. అంతే. ఎందుకంటే వాటి రేట్లకు ఆపిల్ కాయలు వచ్చేలా ఉంది పరిస్థితి. పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగడం, గ్యాస్ రేట్లు పెరగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకే వేసవిలో నిమ్మకాయల ధరలు చుక్కలనం
Date : 03-04-2022 - 11:22 IST -
Putin: రష్యా అధ్యక్షుడికి క్యాన్సరా..?
రష్యా అధ్యక్షుడు క్యాన్సర్ తో బాధపడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Date : 02-04-2022 - 5:51 IST -
Srilanka Emergency: ‘లంకేయులకు’ ఎంత కష్టమొచ్చే!
కరోనా మహమ్మారి విసిరిన పంజా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీలంక.
Date : 02-04-2022 - 3:47 IST -
India-Australia: భారత్ -ఆస్ట్రేలియాల చారిత్రాత్మక ఒప్పందం..!!
భారత్ -ఆస్ట్రేలియాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి ఈ చారిత్రత్మాక ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి.
Date : 02-04-2022 - 12:04 IST -
Midnight Runner Pradeep Mehra: మిడ్నైట్ రన్నర్కు.. ఊహించని సాయం..!
భారత సైన్యంలో చేరాలనే లక్ష్యంతో అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు తీస్తూ ప్రదీప్ మెహ్రా రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్షేషన్ అయిన సంగతి తెలిసిందే. ప్రదీప్ మెహ్రా రన్నింగ్ వీడియోను బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరల్ కుర్రాడిని ఇంటర్వ్యూలు చేసేందుకే బడా మీడి
Date : 01-04-2022 - 12:33 IST -
Higher Studies: విదేశాల్లో చదివే మన విద్యార్థుల సంఖ్య ఎంతంటే?
న్యూఢిల్లీ: మార్చి 20 నాటికి మొత్తం 1,33,135 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు గురువారం పార్లమెంటుకు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI) నుండి అందిన సమాచారం ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో ఉన్నత విద్య కోసం భారతదేశం నుండి బయలుదేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటివరకు 1,33,135 కాగా, 2021లో 4,44,553 మంది విద్యార్థులు, 2020లో 2,59,655 మంది ఉన్నార
Date : 01-04-2022 - 10:17 IST -
Cow Urine Scheme : చత్తీస్ గడ్ లో ‘గోమూత్ర’ పథకం
బీజేపీ పాలిత రాష్ట్రాలను తలదన్నేలా చత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం `గో సంరక్షణ` వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ఆవు పేడను కిలో రూ. 1.50 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఆ పథకాన్ని మరింత విస్తరింప చేయడానికి ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతోంది. గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని చత్తీస్ గడ్ లోని కాంగ్ర
Date : 31-03-2022 - 3:42 IST -
Aadhar Pan Link : పాన్, ఆధార్ లింక్ లేకపోతే 1000 ఫైన్
పాన్ కు ఆధార్ నెంబర్ లింకు చేయడానికి గురువారంతో గడువు ముగిస్తుంది. ఆ తరువాత రూ. 1000 ఫైన్ కడితేనే లింక్ చేస్తారు.
Date : 31-03-2022 - 2:59 IST -
Petrol, Diesel Prices Hiked: బీజేపీ బాదుడు పై.. రాహుల్ షాకింగ్ కామెంట్స్..!
ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత 10 రోజుల్లో 9 రోజులు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో, పార్లమెంట్ ఆవరణలో తాజాగా మీడియాతో మాట్
Date : 31-03-2022 - 1:28 IST -
BJYM Attacks Kejriwals House: సీఎం కేజ్రివాల్ హ్యత్యకు కుట్ర..?
దేశంలో ద కశ్మీర్ ఫైల్స్ మూవీ రగడ కొనసాగుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కశ్మీర్ ఫైల్స్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ
Date : 31-03-2022 - 12:26 IST -
Rajasthan Doctor Case : సెక్షన్ 302 కింద కేసు.. లేడీ డాక్టర్ సూసైడ్.. రాజస్థాన్ రాజకీయాలు షేక్!
రాజస్థాన్ రాజకీయాలను ఓ లేడీ డాక్టర్ సూసైడ్ కేసు కుదిపేస్తోంది.
Date : 31-03-2022 - 11:49 IST -
Stalin Delhi Tour : స్టాలిన్ ఢిల్లీ పర్యటన.. కొత్త ఫ్రంట్ భవిష్యత్తును తేల్చనుందా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఏకంగా ఈ టూర్ షెడ్యూల్ నాలుగురోజులు ఉంది.
Date : 31-03-2022 - 11:47 IST -
Petrol Diesel Price: ఎనిమిదో రోజు పెట్రోల్, డీజల్ ధరలు ఎంత పెరిగిగాయంటే..?
ఇండియాలో గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. దీంతో కర్ర కాల్చి వాత పెట్టినట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 5 రూపాయలుకు పైగానే పెట్రోల్ ధరలు చమురు ధరలు పెరిగాయి. దీంతో వామ్మో అంటూ దేశ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో గత ఏడాది నవంబర్ 4 నుంచి అంటే దాదాపు ఐదు నెలలు ప
Date : 30-03-2022 - 12:38 IST -
Insider Trading : తెలుగు ఎన్నారైల ఇన్ సైడర్ ట్రేడింగ్
భారతీయులు ఏడుగురు అమెరికాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు. ఆ మేరకు అమెరికా ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేశారు. సుమారు మిలియన్ డాలర్లు( సుమారు 7కోట్లు) అక్రమ లాభాలు ఆర్జించిన స్కీమ్ లో ట్రేడింగ్ చేశారని అభియోగం మోపారు.
Date : 30-03-2022 - 11:13 IST -
Mamata Banerjee : విపక్షాల ఐక్యత కోసం మమత లేఖ
బెంగాల్ అసెంబ్లీలో జరిగిన బాహాబాహీ గురించి సీఎం మమత ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. సంస్థాగతంగా ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టింది.
Date : 29-03-2022 - 2:50 IST -
Pakistan Crisis : పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. అవిశ్వాసం తీర్మానంపై ఈ నెల 31-ఏప్రిల్ 3వ తేదీ మధ్య జరగనుంది.
Date : 29-03-2022 - 2:23 IST