India
-
MCD Elections : ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన జనం…వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీనెలకొంది. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను జనాలు కొట్టిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేను కొట్టినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం త
Date : 22-11-2022 - 5:22 IST -
Aayushi Murder Case: దారుణం.. కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని..!
ఢిల్లీలో గత శుక్రవారం జరిగిన యువతి పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
Date : 21-11-2022 - 10:46 IST -
Delhi Liquor Scam Update : ఆ ఐదు టీవీ ఛానెల్స్ కు హైకోర్టు నోటీసులు…!!
ఢిల్లీ లిక్కర్ స్కాం పలు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పలు అంశాలు మీడియాలో లీక్ అవ్వడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల తీరుపై విచారణ చేపట్టింది కోర్టు. అయితే ఈ స్కాం కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పత్రికా ప్రకట
Date : 21-11-2022 - 7:34 IST -
Chhattisgarh: యువతిని చంపి…కారు ఢిక్కీ లో కుక్కి 4 రోజుల పాటు…!!
ఛత్తీస్ గఢ్ లో దారుణం జరిగింది. బిలాస్ పూర్ లో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. శవాన్నికారు డిక్కీలో కుక్కి నాలుగు రోజులపాటు అలాగే ఉంచాడు. ఆదివారం కారులో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మ్రుతురాలితోపాటు ఆ వ
Date : 21-11-2022 - 10:07 IST -
Gujarat : కేజ్రీవాల్ సభలో మోదీ నినాదాలు…అవాక్కయిన ఆప్ చీఫ్..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం గుజరాత్ లో కేజ్రివాల్ రోడ్డు షో నిర్వహించారు. అయితే రోడ్డు షోలో కొంతమంది ప్రధాని మోదీకి అనుకూలంగా నినా
Date : 21-11-2022 - 6:56 IST -
Bihar : బీహార్ లో ఘోరరోడ్డు ప్రమాదం. ట్రక్కుఢీకొని 12మంది మృతి … మృతుల్లో 8మంది చిన్నారులు..!!
బీహార్ లోని వైశాలిలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు… మృతుల్లో చిన్నారులు కూడాన్నారు. వైశాలిలోని దేశర పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన లారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఓ విందుకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల
Date : 21-11-2022 - 6:06 IST -
MLC Kavitha: విచ్ఛిన్నకారుల పట్ల కవులు కలానికి పదునుపెట్టాలి: ఎమ్మెల్సీ కవిత
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు,
Date : 20-11-2022 - 10:00 IST -
Bihar: పాట్నా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య కాల్పులు..!!
బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం విద్యార్థి సంఘాల ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు…యూనివర్సిటీ గేటు వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించ
Date : 20-11-2022 - 6:38 IST -
Gujarat Elections : ఈ ఎన్నికలు 5ఏళ్ల కోసం కాదు..రాబోయే 25ఏళ్ల కోసం: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా బొటాడ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గుజరాత్ ఎన్నికలు వచ్చే ఐదేళ్లకోసం కాదని 25ఏళ్ల తర్వాత గుజరాత్ ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయన్నారు. బొటాడ్ తో సంబంధం ఉన్న జససంఘ్ కాలం నాటిదని…బోటాడ్ ప్రజలు ఎప్పుడూ మా వెంటే ఉన్నారన్నారు. నేను గుజరాత్ లో అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలను చూస్తున్నారు. నా పర్య
Date : 20-11-2022 - 6:25 IST -
RBI Governor : భారత్ లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదు..!!
ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి లేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేటును పెంచాయని దీనికారణంతో హార్డ్ ల్యాండింగ్ సంభవించిందన్నారు. భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ మాంద్యం వచ్చే ఛాన
Date : 20-11-2022 - 6:00 IST -
BJP suspends: ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ వేటు.. కారణమిదే..?
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 27 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పనితీరుపైనే అందరి చూపు పడింది.
Date : 20-11-2022 - 3:19 IST -
Mangaluru Auto Explosion: మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే..!
తీరప్రాంత కర్ణాటకలోని మంగళూరులో శనివారం జరిగిన ఆటో రిక్షా పేలుడు ప్రమాదవశాత్తూ జరిగినది కాదని,
Date : 20-11-2022 - 1:05 IST -
KBC 1 Crore Questions : కౌన్ బనేగా కరోడ్ పతిలో అడిగే కోటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో చాలా మంది తమ లక్ ను పరీక్షించుకునేందుకు పోటీ పడుతుంటారు. ఈ షోలో అడిగే అనేక ప్రశ్నలకు సరైన సమాధాలు చెబుతూ ఒక్కో దశకు దాచుకుంటూ లక్షల నుంచి కోటి రూపాయల వరకు గెలుస్తారు. వెయ్యి రూపాయల ప్రశ్నతో మొదలవుతుంది ఈ గేమ్. 7 కోట్లవరకు చేరకుంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్ తక్కువ మొత్తంతో బయటకు వెళ్తారు. అయ
Date : 20-11-2022 - 10:39 IST -
Bharat jodo yatra : తమ్ముడికి మద్దతుగా అక్క…తొలిసారిగా భారత్ జోడో యాత్రలో ప్రియాంకగాంధీ..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారం నుంచి ఈ యాత్రలో తన సోదరుడికి మద్దతుగా పాల్గొనున్నారు. ఈ యాత్రలో తొలిసారిగా ప్రియాంకగాంధీ చేరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్
Date : 20-11-2022 - 10:24 IST -
Gangstar : కెనడా నుంచి ఢిల్లీ పోలీసులను బెదిరించిన గ్యాంగ్ స్టర్…”నేను పంజాబ్ లోకి అడుగుపెడితే”….!!
గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్…పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకుని ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీపోలీస్ స్పెషల్ సెల్ ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లో ఉన్న పోలీసు అధికారల ఫోటోలు మా దగ్గర ఉణ్నాయి. ఏ అధికారి అయినా పంజాబ్ లో అడుగుపెట్టాడో దాని పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చూడాల్సి వస్తుందంటూ హెచ్చ
Date : 20-11-2022 - 10:06 IST -
Court Notice to ED : సత్యేందర్ జైన్ తీహార్ జైలు వీడియో ఎలా లీక్ అయ్యింది? ఈడీకి కోర్టు నోటిసులు..!!
ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేబినెట్ మంత్రి సత్యేందర్ జైన్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఎలా లీక్ అయ్యిందంటూ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ వీడియో లీక్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని ఈడీని కోరింది. వీడియో లీక్ అయిన తర్వాత ఈడీ పై ధిక్కార చర్యలు తీసుకోవాలని సత్యేందర్ జైన్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆఫిడవిట్ ఇచ్చినప్పటి
Date : 20-11-2022 - 9:49 IST -
Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!
అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వ
Date : 20-11-2022 - 9:39 IST -
Two minor sisters: దారుణం.. అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి అత్యాచారం..!
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఇద్దరు మైనర్ సోదరీమణులను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Date : 19-11-2022 - 10:02 IST -
2 Crores And SUV Car: ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి రూ. 2 కోట్లు, ఎస్యూవీ కారు కూడా..!
ఎన్నికలు వస్తే అన్నీ మరిచిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు.
Date : 19-11-2022 - 7:12 IST -
Chidambaram: భయం గుప్పిట్లో భారతదేశం: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
భారతదేశం భయం గుప్పిట్లో బతుకుతోందని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆందోళన చెందారు.రాజకీయ పార్టీలతో పాటు సమాజంలోని మూలస్తంభాలన్నీ భయంతో అల్లాడుతున్నాయని అన్నారు. ఒక ప్రైవేటు ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గత కొన్ని ఏళ్లుగా భారతదేశం వ్యాప్తంగా భయం పట్టుకుందని పేర్కొన్నారు.
Date : 19-11-2022 - 5:11 IST