HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Farmers Of Punjab Are Preparing To Protestagain

Punjab : మ‌రోసారి ఆందోళ‌నకు సిద్ధ‌మ‌వుతున్న పంజాబ్ రైతులు

పంజాబ్ రైతులు మరోసారి ఆందోళ‌న‌కు సిద్ధ‌మైయ్యారు. గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం కిసాన్ మజ్దూర్..

  • By Prasad Published Date - 06:29 AM, Thu - 15 December 22
  • daily-hunt
Farmers Protest Imresizer
Farmers Protest Imresizer

పంజాబ్ రైతులు మరోసారి ఆందోళ‌న‌కు సిద్ధ‌మైయ్యారు. గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి డిసెంబర్ 15 నుంచి 11 జిల్లాల్లో టోల్ ప్లాజాలను దిగ్బంధించనున్నట్లు ప్రకటించింది. రైతుల పోరాటాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో రైతులు నిశితంగా గమనిస్తున్నారు. చండీగఢ్‌లో పంజాబ్ వ్యవసాయ మంత్రి, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించామ‌ని.. పంజాబ్ ప్రభుత్వం త‌మ‌కు MSPపై ఎప్పటికీ హామీ ఇవ్వద‌ని.. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి చీఫ్ సర్వన్ సింగ్ పంధర్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేప‌ట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, రుణమాఫీ సహా వివిధ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా స్పందించడం వల్ల ఆందోళన తీవ్రతరం చేయాలని ఆయ‌న తెల‌పారు. రైతు ఆందోళనలో తలదాచుకున్న కొన్ని కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చార‌ని.. పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు. డిసెంబర్ 15 నుండి జనవరి 15, 2023 మధ్య ఒక నెలపాటు రైతు సంఘం ఆధ్వ‌ర్యంలో టోల్ ప్లాజాలను బ్లాక్ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. కార్పోరేట్ సంస్థలు టోల్ ప్లాజాలను స్వాధీనం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • farmers
  • farmers protest
  • india
  • punjab

Related News

Vande Mataram

Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ప్రభుత్వం నాలుగు దశల్లో ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. నవంబర్ 7, 2025న ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి ప్రారంభ కార్యక్రమం జరగనుంది.

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

    PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd