India
-
Sachin Pilot : అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సీరియస్..!!
రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు యువనాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో సచిన్ పైలెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజకీయంగా ఎదగడానికి దోహదపడిన పార్టీకి సచిన్ పైలెట్ ద్రోహం చేశారంటూ ఆరోపించారు. గెహ్లాట్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సచిన్ పైలెట్ …గెహ్లాట్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. తన
Date : 25-11-2022 - 8:37 IST -
Ahmedabad: ప్రధాని మోదీ ర్యాలీలో భద్రతా లోపం.ఫ్లెయింగ్ జోన్ లో డ్రోన్ ఎగరవేడయంతో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు..!!
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అహ్మదాబాద్ లో ప్రధానమంత్రి ఎన్నికల ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో భద్రతా లోపం కనిపించింది. ప్రైవేట్ డ్రోన్ ఎగరవేసి ఉదంతం తెరపైకి వచ్చింది. దీనికి కారణమైన ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు వారిని అరెస్టు చేశారు. అహ్మదాబాద్ జిల్లాలోని బావ్లా గ్రామంలో మోదీ ర్య
Date : 25-11-2022 - 6:42 IST -
Delhi Deputy CM Manish Sisodia : కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నుతోంది..!!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. సిసోడియా ట్వీట్ చేస్తూ…ఎంసీడి, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ, సీఎం అరవింద్ కేజ్రివాల్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు. ఆప్ ,కేజ్రివాల్ గురించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో సిసోడియా ఈ ప్రకటన చేశారు. కేజ్రివాల్ పై ఆ
Date : 25-11-2022 - 6:13 IST -
Richa Apologizes: ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ పై నటి రిచా క్షమాపణ..!!
భారతసైన్యం గురించి నటి చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. దీంతో బాలీవుడ్ నటి రిచా చద్దా క్షమాపణ చెప్పారు. రిచా ట్వీట్ ద్వారా భారత సైన్యాన్ని ఎగతాళి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె చేసిన గాల్వాన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వెనక్కి తీసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉ
Date : 25-11-2022 - 5:59 IST -
SBI Recruitment 2022: ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే బ్యాంకులో ఉద్యోగం. జీతం రూ. 19.50లక్షలు..!!
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22 నుంచి ప్రారంభమైంది. ఎస్ బిఐ రిక్రూట్ మెంట్ 2022 నోటిఫికేషన్ ప్రకారం..స్పెషలిస్ట్ క్యాడర్
Date : 24-11-2022 - 9:47 IST -
G20 Meeting : మోడీ ఢిల్లీ సమావేశానికి బెంగాల్ సీఎం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీ వ్యూహంలో పడిపోయారు. గత కొన్నేళ్లుగా మోడీ సమావేశాలకు దూరంగా ఉంటూ వచ్చిన దీదీ డిసెంబర్ 5వ తేదీన జరిగే జీ 20 సమావేశానికి హాజరు కానున్నారు.
Date : 24-11-2022 - 4:54 IST -
Bisleri: అమ్మకానికి బిస్లరీ.. రేసులో టాటా గ్రూప్
బిస్లరీ ఇంటర్నేషనల్ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)ను 6,000 నుండి 7,000 కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారు.
Date : 24-11-2022 - 4:14 IST -
Enforcement Directorate : ఈడీ అండర్ లో రాష్ట్రాల పోలీస్! కేంద్రం తాజా ఉత్తర్వులు!
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు మరిన్ని పవర్స్ ఇచ్చేలా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 24-11-2022 - 4:01 IST -
Gang Raped by Girls: షాకింగ్ న్యూస్.. వివాహితుడిపై అమ్మాయిల ‘గ్యాంగ్ రేప్’
అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలు చాలా విన్నాం.. చదివాం కూడా. కానీ ఓ మగవాడిపై గ్యాంగ్ రేప్ జరిగిందంటే నమ్మగలరా..
Date : 24-11-2022 - 2:51 IST -
Railway Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో 2500పోస్టులకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..!
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునేందుకు గొప్ప అవకాశాన్ని కల్పించింది రైల్వే శాఖ. వెస్ట్ సెంట్రల్ రైల్వే లో పెద్దెత్తున రిక్రూట్ మెంట్ చేపట్టింది. వెస్ట్ సెంట్రల్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం…2521 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ wcr.indianrailways.gov.inలో డిసెంబర్ 17 వ తే
Date : 24-11-2022 - 12:11 IST -
Supreme Court : కేంద్రంపై సుప్రీం గుస్సా.. ప్రధానిని ప్రశ్నించే దమ్మునోడు కావాలి.!!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ వచ్చాక ఎన్నో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెండింగ్ లో ఉన్న అనేక కేసులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్ సభ్యుల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. సీఈసీ ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపి
Date : 24-11-2022 - 11:44 IST -
Mumbai: శ్మశానంలో పుట్టినరోజు, వెయ్యిమంది అతిథులు, బిర్యానీ, కేక్ వడ్డన..!!
సాధారణ పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు. ఇంట్లో లేదా దేవాలయంలో లేదా ఏదైనా ఫంక్షన్ హాల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ శ్మశానంలో పుట్టిన రోజు జరుపుకుంటే ఎలా ఉంటుంది. ఎప్పుడు ఇలా ఆలోచించారా మీరు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ…మహారాష్ట్రలోని థానేలో ఇదే జరిగింది. ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకను శ్మశానంలో ఘనంగా జరుపుకున్నాడు. ఆయన తీరు ఆశ్చర్యానికి గురిచే
Date : 24-11-2022 - 11:10 IST -
Asaduddin Owaisi: ఉద్యోగాలు కష్టం…పెళ్లి చేసుకోవడం ఉత్తమం..!!
MIMచీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటారు. ఓవైసీ బీజేపీకి బీ టీం అని అరోపణలు చేస్తుంటారు కొందరు. వాటిని తిప్పికొడుతుంటారు. అయితే తాజాగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1,5 వ తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది ఈసీ. అన్ని పార్టీలు తగ్గాఫర్ ప్రచారం నిర్వహిస్తున్నాయి. గత 27
Date : 24-11-2022 - 8:19 IST -
Fire accident: అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. 200కు పైగా ఇళ్లు దగ్ధం
అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 23-11-2022 - 9:00 IST -
Ratan Tata biopic: తెరపైకి రతన్ టాటా జీవితం.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవిత కథ తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
Date : 23-11-2022 - 7:21 IST -
G20: సమ్మిట్కు భారత్ అతిథిగా UAE
వచ్చే ఏడాది న్యూ ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ప్రత్యేక ఆహ్వానితునిగా భారత్ ఆహ్వానించింది.
Date : 23-11-2022 - 12:39 IST -
Bengal Governor : బెంగాల్ గవర్నర్ గా బోస్
పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 23-11-2022 - 12:21 IST -
Bharat Jodo Yathra : `భారత్ జోడో యాత్ర`కు రాహులతో ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాహుల్ గాంధీ `భారత్ జోడో` యాత్రకు ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
Date : 22-11-2022 - 5:18 IST -
Rashtrapati Bhavan: ‘రాష్ట్రపతి భవన్’ ను మనమూ చూడొచ్చు!
డిసెంబరు 1 నుంచి వారానికి అయిదు రోజుల పాటు రాష్ట్రపతి భవన్ సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
Date : 22-11-2022 - 12:24 IST -
NIA : మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్ట్ అరెస్ట్..ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుకున్న ఎన్ఐఏ..!!
మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ టెర్రరిస్టును ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని సోమవారం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ టెర్రరిస్టుపై రూ. 5లక్షల రివార్డు ఉంది. అరెస్టు అయిన ఉగ్రవాది కుల్విందర్ జిత్ ఖాన్ పురియాగా తెలిపింది ఎన్ఐఏ. డేరా సచ్చా సౌదా సంబంధిత సంస్థలతోపాటు పంజాబ్ పోలీసులు, భద్రత, బీబీఏంబీలను లక్ష్యంగా చేసుక
Date : 22-11-2022 - 5:49 IST