India
-
Gold Rates: రేటు పెరిగిన బంగారం.. వాడకం తగ్గించిన జనాలు
మన దేశంలో బంగారానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. కొంతమంది బంగారాన్ని తమ హోదాకు చిహ్నంగా భావిస్తే, మరికొందరు అత్యవసర సమయాల్లో పనికి వచ్చే వస్తువుగా చూస్తారు.
Published Date - 09:34 PM, Tue - 31 January 23 -
Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!
గాంధీ (Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ.. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Published Date - 04:31 PM, Tue - 31 January 23 -
AAP And BRS: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ‘ఆప్, బీఆర్ఎస్’
రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆప్, బీఆర్ఎస్ పార్టీలు బహిష్కరించాయి.
Published Date - 03:13 PM, Tue - 31 January 23 -
Union Budget : ఎన్నికల బడ్జెట్ , రాష్ట్రపతి స్పీచ్ లో మోడీ సర్కార్ కు ప్రశంసలు
బడ్జెట్ (Union Budget) సమావేశాల ప్రారంభంలోనే రాజకీయ కోణాన్ని సంతరించుకుంది.రాష్ట్రపతి ప్రసంగంలో బోర్డర్ ఇష్యూలను పొందుపరిచారు.
Published Date - 11:58 AM, Tue - 31 January 23 -
Gautam Adani: టాప్-10 బిలియనీర్ల జాబితా నుంచి గౌతమ్ అదానీ ఔట్
ప్రపంచంలోని టాప్-10 బిలియనీర్ల జాబితాలో పెద్ద మార్పు జరిగింది. చాలా కాలంగా ఇందులో ఉన్న భారతీయ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ (Gautam Adani), ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇద్దరూ ఇప్పుడు జాబితాలో టాప్-10లో చోటు కోల్పోయారు.
Published Date - 11:33 AM, Tue - 31 January 23 -
Vistara Airlines: ఎయిర్ విస్తారా విమానంలో ఇటలీ మహిళ హల్ చల్.. సిబ్బందితో గొడవ
విమానాల్లో అకస్మాత్తుగా వింత ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈసారి అబుదాబి నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ విస్తారా విమానం (Vistara Airlines)లో ఇటలీకి చెందిన ప్రయాణికురాలు హంగామా చేసింది. ఎకానమీ టికెట్ తీసుకుని.. బిజినెస్ క్లాస్ సీటులో కూర్చుంది. సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది.
Published Date - 10:54 AM, Tue - 31 January 23 -
165 People Sentenced To Death: అత్యధికంగా 165 మందికి మరణశిక్ష
గత ఏడాది 2022లో దేశవ్యాప్తంగా దిగువ కోర్టులు 165 మందికి మరణశిక్ష (Sentenced To Death) విధించాయి. గత రెండు దశాబ్దాలలో ఒక సంవత్సరంలో దిగువ కోర్టులు విధించిన మరణ శిక్షల్లో ఇదే అత్యధికం. ఇది ఒక నివేదికలో క్లెయిమ్ చేయబడింది. 2021 సంవత్సరం ప్రారంభంలో ఈ సంఖ్య 146.
Published Date - 10:35 AM, Tue - 31 January 23 -
Scrapping Of 9 Lakh Old Vehicles: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 సంవత్సరాలు నిండిన వాహనాలకు గుడ్ బై
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు పైబడిన 9 లక్షల ప్రభుత్వ వాహనాల (9 Lakh Old Vehicles)ను రద్దు చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
Published Date - 09:52 AM, Tue - 31 January 23 -
4 Die After Car Rams Into Bus: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని దహను ప్రాంతంలో హైవేపై కారు, లగ్జరీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారాన్ని పాల్ఘర్ పోలీసులు తెలిపారు.
Published Date - 09:06 AM, Tue - 31 January 23 -
Orissa Firing: కాల్పుల్లో గాయపడిన మంత్రి నబకిశోర్ మృతి
ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి మీద ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపగా..
Published Date - 10:08 PM, Sun - 29 January 23 -
Odisha Minister: ఒడిశా హెల్త్ మినిస్టర్ పై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి
భువనేశ్వర్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి, అధికార బీజేడీ సీనియర్ నేత నవకిశోర్ దాస్ ఆదివారం సాయంత్రం మరణించారు.
Published Date - 09:09 PM, Sun - 29 January 23 -
Adani: ఎల్ఐసీ మెడకు అదానీ ఉచ్చు!
అదానీ పుణ్యమా అని ఎల్ఐసీ సంపద రెండురోజుల్లోనే రూ.18 వేల కోట్లకు పైగా హరించుకుపోయింది.
Published Date - 09:00 PM, Sun - 29 January 23 -
ChandraBabuNaidu: బీజేపీ వద్దంటే..కాంగ్రెస్ కావాలంటుంది! రాహుల్ సభకు బాబుకు ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వీడినా ఆ పార్టీ ఆయన్ను వదల్లేదు.
Published Date - 05:25 PM, Sun - 29 January 23 -
Antarctica: అంటార్కిటికాలో ఎగిరిన పర్యావరణ స్ఫూర్తి పతాకం
ప్రకృతి, పర్యావరణం బాగుండాలి, మానవాళికి స్వచ్చమైన ప్రాణవాయువు అందాలి అనే సంకల్పంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. దేశ విదేశాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగురుతోంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాలి, ఆకు పచ్చని చెట్లను పెంచాలనే ప్రచారాన్ని విసృతంగా అన్ని వర్గాలకు చేరువ చేస్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.
Published Date - 02:30 PM, Sun - 29 January 23 -
Murder : ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణ హత్య.. వివాహేత సంబంధమే కారణమా..?
ఢిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలో శనివారం ఓ వివాహ వేడుకకు వెళ్లి తన స్నేహితుడితో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి
Published Date - 11:58 AM, Sun - 29 January 23 -
Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్లో భారీ బహిరంగ సభ
సోమవారం జరిగే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల వల్ల కొందరు హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Published Date - 10:55 AM, Sun - 29 January 23 -
Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?
భారతీయ-అమెరికన్ వ్యోమగామి రాజా జె చారి (Raja Chari)ని వైమానిక దళం బ్రిగేడియర్ జనరల్ పదవికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేసినట్లు US స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల తెలిపింది. అన్ని సీనియర్ పౌర, సైనిక నియామకాలను ఆమోదించే సెనేట్ ద్వారా నియామకాన్ని ఖరారు చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
Published Date - 10:21 AM, Sun - 29 January 23 -
5 Dead: విషాద ఘటన.. రక్షించడానికి వెళ్లి ఐదుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri)లో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా (5 Dead), 10 మందికి పైగా గాయపడ్డారు. చౌకీ రాజాపూర్ పరిధిలోని పాంగి ఖుర్ద్ గ్రామంలోని బహ్రైచ్ రహదారిపై కారు- స్కూటీ ఢీకొన్నట్లు చెబుతున్నారు. అనంతరం స్థానికులు వారికి సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 07:42 AM, Sun - 29 January 23 -
2 IAF fighter jets crash: మధ్యప్రదేశ్లో కుప్పకూలిన యుద్ధవిమానాలు
మధ్యప్రదేశ్లో రెండు యుద్ధవిమానాలు (2 IAF fighter jets) కుప్పకూలాయి. గ్వాలియర్లోని వాయు సేన స్థావరం నుంచి ఆకాశంలోకి ఎగిరిన సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు.. మోరినా సమీపంలో క్రాష్ అయ్యాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
Published Date - 11:51 AM, Sat - 28 January 23 -
Car Hits Scooty: ఢిల్లీలో మరో దారుణం.. స్కూటీని ఢీకొట్టిన కారు.. 350 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఒకరు మృతి
ఢిల్లీ (Delhi)లోని కేశవపురంలో కంఝవాలా లాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. జనవరి 27 తెల్లవారుజామున 3 గంటలకు టాటా జెస్ట్ వాహనం స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వెళుతుండగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
Published Date - 11:08 AM, Sat - 28 January 23