India
-
Rahul Gandhi: మోదీ ఇంటిపేరు వివాదం.. ఏప్రిల్ 25న కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి నోటీసులు
మోదీ ఇంటిపేరు (Modi Surname) కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కష్టాలు తగ్గడం లేదు. ఇప్పుడు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ఏప్రిల్ 25న హాజరుకావాలని పాట్నా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది.
Date : 13-04-2023 - 7:37 IST -
Rahul Gandhi : రాహుల్ గాంధీపై పరువు నష్టం ఫిర్యాదు. సావర్కర్ మనవడు పుణెలో పరువు నష్టం కేసు..
సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి ఎంపిగా అనర్హుడు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సర్వత్రా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు తాజా కేసులో వినాయక్ దామోదర్ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పూణె కోర్టులో ఆయనపై పరువునష్టం ఫిర్యాదు చేశారు. IPC సెక్షన్లు 499 (పరువు నష్టం) 500 (పరువునష్టానికి శిక్ష) కింద సాత్యకి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. త
Date : 13-04-2023 - 6:04 IST -
Karnataka Elections: 38 ఏళ్ళ రికార్డును కాషాయ పార్టీ బద్దలు కొడుతుందా ?
Karnataka Elections: కన్నడ రాజకీయం ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్. అక్కడ ఏ పార్టీ ప్రభుత్వం ఎన్నేళ్లుంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ ముఖ్యమంత్రీ వరుసగా రెండోసారి పదవి నిలబెట్టుకున్న రికార్డ్ లేదు.
Date : 12-04-2023 - 11:09 IST -
ADR Report: దేశంలో సంపన్న సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి…
దేశ రాజకీయాలను డబ్బు శాసిస్తుందని చిన్న పిల్లాడిని అడిగినా అవుననే సమాధానం ఇస్తాడు. వార్డు మెంబర్ మొదలుకుని ముఖ్యమంత్రి స్థాయి వరకు డబ్బే ప్రధానంగా పని చేస్తుంటారు
Date : 12-04-2023 - 6:07 IST -
Bull Fight: నోయిడాలోని బట్టల దుకాణంలో ఎద్దుల బీభత్సం
గ్రేటర్ నోయిడా దాద్రిలో రెండు ఎద్దులు భీభత్సం సృష్టించాయి. స్థానిక బట్టల దుకాణంలోకి చొరబడి నానా హంగామా చేశాయి. దీంతో కస్టమర్లు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
Date : 12-04-2023 - 4:27 IST -
Ashok Gehlot : మోడీతో రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం చెట్టాపట్టాల్
కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది. రాజస్థాన్ లో (Ashok Gehlot)
Date : 12-04-2023 - 3:59 IST -
Unite Opposition : విపక్ష కూటమికి నితీష్ జై, ఢిల్లీలో భేటీ
కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం (Unite Opposition) అయింది.
Date : 12-04-2023 - 3:28 IST -
Loans: ఈ సంవత్సరం నుంచి లోన్స్ చౌక.. ద్రవ్యోల్బణం డౌన్.. ఎలా.. ఏమిటి?
ఈ సంవత్సరం నుంచే మీరు అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందొచ్చు. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6% దిగువకు తగ్గుతుందని బ్యాంకింగ్ నిపుణులు , ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.
Date : 12-04-2023 - 2:51 IST -
TOEFL Test Duration Reduced: ETS ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రావీణ్యత పరీక్ష రాసేవారి కోసం మార్పులను ప్రకటించింది
ఇంగ్లిష్ని ఫారిన్ లాంగ్వేజ్గా పరీక్ష ఇప్పుడు మూడు గంటలకు బదులుగా రెండు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది మరియు పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ అధికారిక స్కోర్ విడుదల
Date : 12-04-2023 - 1:30 IST -
Coal India Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కోల్ ఇండియాలో 330 ఉద్యోగాలు, పది పాసైతే చాలు
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.భారత ప్రభుత్వ బొగ్గు గనుల (Coal India Jobs 2023) మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కుచెందిన కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 330 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, టెక్నిషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున
Date : 12-04-2023 - 10:26 IST -
Punjab Firing: భటిండా మిలిటరీ స్టేషన్లో విచక్షరహితంగా కాల్పులు, నలుగురు జవాన్లు మృతి
పంజాబ్లోని భటిండాలోని (Punjab Firing) మిలటరీ స్టేషన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాల్పుల ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు పాల్పడింది ఎవరో కూడా తెలియరాలేదు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున 4.35 గ
Date : 12-04-2023 - 10:08 IST -
Fake Currency Note: కరెన్సీ నోటు ఒరిజినలా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?
సైబర్ నేరాలు ఓ వైపు, ఆన్ లైన్ మోసాలు మరోవైపు…మధ్య డబ్బులకు టొకరాలు. ఇలా రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో గ్రామ వాలంటీర్ల ఫించన్ల డబ్బుల్లో నకిలీ కరెన్సీ (Fake Currency Note) నోట్లు కలకలం రేపాయి. ఈ తరుణంలో మీ వద్ద ఉన్న 100, 500 లేదా 2000 రూపాయల నోట్లు అసలైనవో కాదో తెలుసుకోవడం ఎలా. అసలు, నకిలీ కనిపెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకుందాం. [&hel
Date : 12-04-2023 - 9:16 IST -
Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!
దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ ప్రయాణికులలో ఉత్సుకతతో ఉంది. ఢిల్లీ-బనారస్ మధ్య మొదలైన వందే భారత్ ఇప్పుడు దాదాపు డజను రూట్లలో నడుస్తోంది.
Date : 12-04-2023 - 8:46 IST -
Bihar : ఆర్జేడీ అధినేత లాలూతో బీహార్ సీఎం నితీష్ భేటీ.. వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చ..?
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలో ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ని కలిశారు.ఈ సందర్భంగా 2024లో జరగనున్న
Date : 12-04-2023 - 8:24 IST -
Earthquake : బీహార్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదు
బీహార్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున బీహార్లోని అరారియాలో భూమి కంపించింది. రిక్టర్
Date : 12-04-2023 - 7:39 IST -
Karnataka Manifesto: మేనిఫెస్టోలో పెళ్లిళ్ల హామీ, కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ వినూత్నం
రైతే రాజు. ఆ రాజు బిడ్డలకు పెళ్లి కావడం కష్టం. వ్యవసాయం చేసే వాళ్లకు పెళ్లి కావడంలేదు. అందుకే కర్ణాటక ఎన్నికల్లో మేనిఫెస్టో గా మారింది. అందరికి తిండిపెట్టే రైతన్న కుటుంబం అంటే అలుసు.
Date : 11-04-2023 - 7:44 IST -
Sonia Gandhi: పొత్తులతోనే వచ్చే ఎన్నికలకు..సోనియా
జాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేస్తున్న మోడీని దింపడానికి అందరితో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధం అయింది. ఆ మేరకు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా సంచలన ప్రకటన చేశారు. దేశంలోని ఏ పార్టీతో నైనా కలిసి ఈ సారి ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు.
Date : 11-04-2023 - 4:40 IST -
Sachin Pilot Protest: పైలట్ ఫైర్.. సొంత ప్రభుత్వంపై నిరసన జ్వాలలు!
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మంగళవారం రాజస్థాన్లోని జైపూర్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద తన ఒక్కరోజు నిరాహార దీక్షను ప్రారంభించారు.
Date : 11-04-2023 - 4:34 IST -
Nirmala Sitharaman: పాకిస్తాన్లో కంటే ఇండియాలోనే ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉంది
భారత్ పట్ల పాశ్చాత్య దేశాల ప్రతికూల అవగాహనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ముస్లిం జనాభాలో భారత్ రెండో స్థానంలో ఉందని, ఈ జనాభా సంఖ్య మాత్రమే పెరుగుతోందని సీతారామన్ అన్నారు. పాకిస్తాన్ లో కంటే భారత్ లోనే ముస్లింల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పారు.అంతర్జాతీవ్ర ద్రవ్యనిధి ప్రపంచబ్యాంకు సమావేశంలో పాల్గొనే
Date : 11-04-2023 - 10:42 IST -
Coronavirus: దేశంలో కోవిడ్ డేంజర్ బెల్, 79శాతం పెరిగిన ఇన్ఫెక్షన్లు
భారతదేశంలో కరోనా వైరస్ ( Coronavirus)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ 5 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో పాటు, కరోనా పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో కరోనా కేసులు 79 శాతం పెరిగాయి. ఈ కరోనా సంఖ్య గత ఏడు నెలల్లో అత్యధికం. కరోనా కారణంగా మరణాల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం ఉపశమనం కలిగ
Date : 11-04-2023 - 10:28 IST