India
-
Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన భర్త
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నాగ్పుర్కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం నాడు లోనారా నుంచి కరణ్పుర్ దిశగా ప్రయాణిస్తున్నాడు. వారి ప్రయాణ మార్గం నాగ్పుర్-జబల్పుర్ జాతీయ రహదారి.
Date : 11-08-2025 - 1:13 IST -
Elephant : కర్ణాటక బందీపూర్లో ఏనుగు బీభత్సం ..టూరిస్ట్పై దాడి
ఈ సంఘటన బందీపూర్లోని కెక్కనహళ్లి రోడ్డులో చోటు చేసుకుంది. ప్రకృతి ప్రేమికులు తరచూ సందర్శించే ఈ ప్రాంతంలో అంచనా వేయలేని ప్రమాదం ఎదురైంది. కేరళకు చెందిన ఓ టూరిస్ట్ అక్కడ సఫారీ కోసం వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.
Date : 11-08-2025 - 11:47 IST -
Noida: డే కేర్లో పసిపాపపై అమానుషత్వం ..సోషల్మీడియాలో వీడియో వైరల్
అక్కడి ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల పసిపాపపై మహిళా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన దృశ్యాలు బయటపడటంతో, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానిక నివాసితులైన ఓ దంపతులు తమ కుమార్తెను రోజూ డే కేర్కి పంపిస్తూ ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే ఇటీవల చిన్నారిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమె దుస్తులు మార్చే సమయంలో వారి దృష్టికి కొన్ని విషమమైన విషయాలు వచ్చాయి.
Date : 11-08-2025 - 11:17 IST -
Tragedy : ఇలా తయారయ్యారేంటీ.. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్తతో కలిసి ఖతం చేసిన మహిళ..
Tragedy : వివాహేతర సంబంధాల కారణంగా సంభవించే హత్యలు పెరుగుతున్న ఘోర పరిస్థితులు దేశవ్యాప్తంగా గమనించబడ్డాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని సాంభాల్ జిల్లా వద్ద చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఈ ప్రమాదకర తీరును మరింత బలంగా ప్రతిబింబించింది.
Date : 11-08-2025 - 11:01 IST -
DK Parulkar : 1971 యుద్ధ వీరుడు డీకే పారుల్కర్ కన్నుమూత
DK Parulkar : 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ చెర నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్న భారత వాయుసేన మాజీ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ (రిటైర్డ్) ఆదివారం రాత్రి మరణించారు.
Date : 11-08-2025 - 10:36 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక నోటీసులు జారీ చేశారు.
Date : 11-08-2025 - 10:07 IST -
Air India : మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Air India : మరోసారి ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యతో సతమతమైంది. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI-2455) గాల్లో ఉండగానే టెక్నికల్ ఇబ్బందులు తలెత్తాయి.
Date : 11-08-2025 - 9:31 IST -
Vote Chori : మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి – రాహుల్
Vote Chori : ఎన్నికలు పారదర్శకంగా, న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు
Date : 10-08-2025 - 6:47 IST -
India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్నాథ్ సింగ్
తమకే బాస్ పదవి కట్టబెట్టాలని భావించే వారికి మన దేశం ఎదుగుదల అంగీకరించదగినది కాదు అని విమర్శించారు. ప్రత్యక్షంగా పేరుపేరునా ప్రస్తావించకపోయినప్పటికీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన విధానాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 10-08-2025 - 5:04 IST -
Metro Yellow Line : బెంగళూరులో మోడీ పర్యటన..వందే భారత్ రైళ్లు, మెట్రో ప్రారంభోత్సవాలు
ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు.
Date : 10-08-2025 - 2:09 IST -
IndiGo Airlines: ఇండిగోకు రూ.1.5 లక్షల జరిమానా.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు..!
IndiGo Airlines: అంతర్జాతీయ విమానయానంలో ప్రయాణికుల సౌకర్యం, పరిశుభ్రత అనేవి ఎయిర్లైన్స్ ప్రతిష్టకు మూల స్తంభాలు. అయితే, ఇటీవల ఒక ఘటన ఇండిగో ఎయిర్లైన్స్కు గట్టి దెబ్బ కొట్టింది.
Date : 10-08-2025 - 12:21 IST -
R*pe Threaten : రేప్ చేసి చంపుతా.. విమాన సిబ్బందికి బెదిరింపులు..
R*pe Threaten : బ్రిటన్కు చెందిన ఓ వ్యాపారవేత్త చేసిన ఘోర ప్రవర్తన, దాని తర్వాత వెలుగులోకి వచ్చిన కోర్టు తీర్పు, భార్య చేసిన ‘మానసిక ఆరోగ్యం’ వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Date : 10-08-2025 - 12:01 IST -
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ను చెస్ ఆటగా వర్ణించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఏప్రిల్ 25న నార్తర్న్ కమాండ్ 9 లక్ష్యాల్లో 7వ దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చింది.
Date : 10-08-2025 - 11:53 IST -
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులపై దళాల దూకుడు… కిష్ట్వార్, కుల్గాంలో ఆపరేషన్లు
Jammu Kashmir : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాల ఆపరేషన్లు మరింత వేగవంతం అయ్యాయి. ఆదివారం కిష్ట్వార్ జిల్లాలో సంయుక్త భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి.
Date : 10-08-2025 - 11:04 IST -
Anantnag : జమ్మూకశ్మీర్లొ ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం
ఇప్పటివరకు కశ్మీర్ లోయలో సరుకుల రవాణా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపైనే ఆధారపడుతూ వచ్చింది. అయితే, ఈ మార్గం తరచూ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వంటి సమస్యల వల్ల మూతపడేది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయేవి, ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు రైల్వే మార్గం అందుబాటులోకి రావడం వల్ల ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించినట్లయింది.
Date : 09-08-2025 - 8:19 IST -
FASTAG : టోల్ చార్జీ కేవలం రూ.15.. ఇండిపెండెన్స్ డే నుంచి అమల్లోకి కొత్త ఫాస్టాగ్ రూల్స్
FASTAG : జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద టోల్ రుసుములను డిజిటల్ పద్ధతిలో చెల్లించడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఫాస్టాగ్.
Date : 09-08-2025 - 7:03 IST -
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. 334 రాజకీయ పార్టీల తొలగింపు
ఈ జాబితాలో తొలగించబడిన పార్టీలు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవిగా ఈసీ పేర్కొంది. అయితే, ఈ పార్టీలు తమకు ప్రత్యేక గుర్తింపును పొందలేదని, అదే సమయంలో తమ హోదాను నిలుపుకునేందుకు అవసరమైన మినిమం షరతుల్ని పాటించలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ పార్టీలు ఎన్నికల బరిలో లేకపోవడం, తగిన నివేదికలు సమర్పించకపోవడం వంటి అంశాలు వారి తొలగింపుకు కారణమైనట్లు తె
Date : 09-08-2025 - 6:32 IST -
Heavy rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు..గోడ కూలి ఎనిమిది మంది మృతి
ఈ ప్రమాదం హరి నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఓ ఆలయం సమీపంలోని పాత గోడ నీటిని తట్టుకోలేక శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటి సమయంలో గోడ సమీపంలోని నివాసాల్లో కుటుంబాలు నిద్రలో ఉండడంతో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకుంది.
Date : 09-08-2025 - 6:17 IST -
Raksha Bandhan : చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
Raksha Bandhan : చెట్లు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను అందిస్తాయని, పక్షులు, ఇతర జీవరాశులు వాటిపైనే ఆధారపడి బతుకుతాయని అన్నారు.
Date : 09-08-2025 - 4:10 IST -
EC: 334 రాజకీయ పార్టీలపై వేటు వేసిన ఈసీ
EC: ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న 6 జాతీయ పార్టీలు మరియు 67 రాష్ట్ర స్థాయి పార్టీల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది
Date : 09-08-2025 - 4:04 IST