India
-
Nina Singh: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా చీఫ్గా నీనా సింగ్..!
ఐపీఎస్ అధికారిణి నీనా సింగ్ (Nina Singh) సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డీజీ అయ్యారు. కాగా అనీష్ దయాళ్ సింగ్కు సీఆర్పీఎఫ్గా, రాహుల్ రస్గోత్రకు ఐటీబీపీ బాధ్యతలు అప్పగించారు.
Published Date - 08:44 AM, Fri - 29 December 23 -
CM Revanth Reddy: దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చే 100 రోజుల పాటు పార్టీ కోసం పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
Published Date - 07:34 PM, Thu - 28 December 23 -
Rama Temple Vs Rahul Gandhi Yatra : రామ మందిరం Vs రాహుల్ యాత్ర
మతంతో మమేకమై ఉన్న రామ మందిరం (Rama Temple) ప్రారంభోత్సవ రాజకీయాన్ని విపక్షాలు ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయో ఇంకా స్పష్టత రాలేదు.
Published Date - 04:55 PM, Thu - 28 December 23 -
Priyanka Gandhi : మనీలాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరు
మరోసారి ఈడీ (ED) కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు..ప్రతిపక్ష పార్టీల నేతల తాలూకా కేసులను బయటకు తీసి..వారిపై ఛార్జ్ షీట్ నమోదు చేస్తుంటారు. తాజాగా త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈడీ తమ పనిని మెదలుపెట్టింది. గత కొంతకాలంగా గాంధీ కుటుంబ సభ్యులపై ఈడీ కేసుల పరంపర కొనసాగిస్తోంది. ఎన్నారై వ్యాపారవేత్త సీసీ థంపీపై గ
Published Date - 04:33 PM, Thu - 28 December 23 -
CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు.
Published Date - 03:08 PM, Thu - 28 December 23 -
Rama in Political Shrine : రాజకీయ మందిరంలో రాముడు
ఇప్పుడిదంతా ఎందుకంటే, మర్యాద పురుషోత్తముడుగా కోట్లాది హిందువులు కొలుచుకునే శ్రీరాముడు (Sri Rama) రాజకీయాలకు కేంద్రబిందువైపోయాడు.
Published Date - 01:27 PM, Thu - 28 December 23 -
PM Modi To Russia: ప్రధాని మోదీని రష్యాకు ఆహ్వానించిన అధ్యక్షుడు పుతిన్..!
వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi To Russia)ని అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు.
Published Date - 11:45 AM, Thu - 28 December 23 -
COVID-19 sub-variant JN.1: ఢిల్లీని తాకిన కోవిడ్ 19 సబ్-వేరియంట్ JN.1
దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు (COVID-19 sub-variant JN.1) నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇంతలో కోవిడ్ 19 కొత్త రకం ఢిల్లీని కూడా తాకింది. JN.1 మొదటి కేసు బుధవారం (డిసెంబర్ 27) రాజధానిలో వెలుగులోకి వచ్చింది.
Published Date - 06:51 AM, Thu - 28 December 23 -
President Murmu: అమ్మాయిలకు అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరు: ముర్ము
President Murmu: అమ్మాయిలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము బుధవారం అన్నారు. దేశ రాజధానిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముర్ము ఈ ప్రకటన చేశారు. ఈరోజు డిగ్రీలు అందుకుంటున్న 65 మంది విద్యార్థుల్లో 37 మంది కూతుళ్లని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలికలకు తగిన అవకా
Published Date - 05:40 PM, Wed - 27 December 23 -
Karnataka: దుకాణాల నేమ్ప్లేట్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాలి
కన్నడ సైన్ బోర్డులను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు మరియు వ్యాపార సంస్థలకు కన్నడ భాషలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 05:02 PM, Wed - 27 December 23 -
Ram Lalla : అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించే బాలరాముడిపై కీలక ప్రకటన
Ram Lalla : జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగే భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి సంబంధించిన కీలక విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ బుధవారం వెల్లడించారు.
Published Date - 03:45 PM, Wed - 27 December 23 -
Agra Highway : కోళ్ల వ్యాన్కు ప్రమాదం..క్షణాల్లో కోళ్లను మాయం చేసిన వాహనదారులు
మన దేశంలోనే కాదు ప్రపంచం లో ఎక్కడైన ఫ్రీ (Free) వస్తుందంటే..ఏది వదిలిపెట్టారు..ఆఖరికి ఫినాయిల్ అయినా సరే..అలాంటిది ఫ్రీ గా రోడ్ ఫై కోళ్లు దొరుకుతున్నాయంటే ఆగుతారా..చేతికి అందిన వాటిని ఎత్తుకుని వెళ్లారు..ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్ (Agra Highway)వేపై జరిగింది. గత కొద్దీ రోజులుగా చలి వణికిస్తోంది. ముఖ్యంగా పొగమంచు ఉదయం 8 దాటినా కానీ వీడడం లేదు. ఈ పొగమంచు కారణంగా అనే
Published Date - 03:22 PM, Wed - 27 December 23 -
Rajnath Singh : ఉగ్రవాదులతో పోరాడండి.. భారతీయులను బాధపెట్టొద్దు.. ఆర్మీకి రక్షణమంత్రి సూచన
Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడి లాంటివాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Published Date - 02:17 PM, Wed - 27 December 23 -
Robert Vadra : ఈడీ ఛార్జ్షీట్లో తొలిసారిగా రాబర్ట్వాద్రా పేరు.. ఏ కేసులో ?
Robert Vadra : మనీలాండరింగ్ అభియోగాలతో పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీపై కొనసాగుతున్న కేసులో తొలిసారిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది.
Published Date - 12:31 PM, Wed - 27 December 23 -
Work From Home: కరోనా ఎఫెక్ట్.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా..?
కరోనా పరిస్థితుల దృష్ట్యా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)పై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు చేసిన విషయం తెలిసిందే.
Published Date - 12:30 PM, Wed - 27 December 23 -
Bharat Nyay Yatra : జనవరి 14 నుంచి రాహుల్గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’
Bharat Nyay Yatra : 'భారత్ న్యాయ్ యాత్ర'కు రాహుల్గాంధీ రెడీ అయ్యారు.
Published Date - 11:49 AM, Wed - 27 December 23 -
New Year Celebreations: కోవిడ్-19 ఎఫెక్ట్.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని సూచన..!
కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతుండడం స్థానిక పరిపాలనను ఆందోళనకు గురిచేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని నిర్ణయించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations)కు దూరంగా ఉండాలని సూచించారు.
Published Date - 11:45 AM, Wed - 27 December 23 -
Amrit Bharat Express : పట్టాలెక్కేందుకు సిద్దమైన అమృత్ భారత్ రైలు..దీని ప్రత్యేకతలు తెలుసా..?
అమృత్ భారత్లో భాగంగా పుష్-పుల్ టెక్నాలజీతో తయారైన అమృత్ భారత్ రైలు (Amrit Bharat Express ) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వందే భారత్ (Vande Bharat Train) తరహాలోనే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తుంది. అయోధ్య వేదికగా ప్రధాని మోడీ.. డిసెంబర్ 30న ఈ ట్రైన్లను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 6 వందే భారత
Published Date - 10:25 AM, Wed - 27 December 23 -
Rajya Sabha 2024 : 2024లో ‘పెద్దల సభ’లో పెద్ద మార్పులివీ.. !
Rajya Sabha 2024 : 2024 సంవత్సరంలో పదవీ కాలం పూర్తికానున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో పలు పార్టీల అగ్రనేతలు ఉన్నారు.
Published Date - 09:56 AM, Wed - 27 December 23 -
Loud Blast : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో పేలుడు సౌండ్స్ ?
Loud Blast : ఢిల్లీలో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు శబ్దాలు వినిపించాయంటూ ఢిల్లీ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
Published Date - 07:21 AM, Wed - 27 December 23