India
-
Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం కొత్త రికార్డులు
Ayodhya Ram Mandir : అయోధ్యలోని బాలక్ రామ్ మందిరం భక్తుల దర్శనం, విరాళాల విషయంలో కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
Date : 25-02-2024 - 10:32 IST -
Inflation In India: సామాన్యులకు షాక్.. రాబోయే రోజుల్లో ధరలు పెంపు..?
ద్రవ్యోల్బణం (Inflation In India) నుండి ఉపశమనం కోసం ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలు నిరాశ చెందవచ్చు.
Date : 25-02-2024 - 10:27 IST -
Seat Belt : బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్ బెల్ట్ మస్ట్.. ఎందుకు ?
Seat Belt : మనదేశంలో కార్లలో ప్రయాణించే వారి భద్రత కోసం సీట్ బెల్టులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు.
Date : 25-02-2024 - 8:33 IST -
Sudarshan Setu: నేడు సుదర్శన్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!
ద్వారకా, భేట్ ద్వారక దీవులను కలుపుతూ నిర్మించిన అత్యాధునిక సుదర్శన్ సేతు (Sudarshan Setu)ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Date : 25-02-2024 - 7:50 IST -
BJP 100 Candidates: వచ్చే వారం 100 మందితో బీజేపీ తొలి జాబితా..!
ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP 100 Candidates) విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్లో దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వర్గాల సమాచారం.
Date : 24-02-2024 - 9:55 IST -
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం ప్రారంభించిన ప్రధాని మోదీ.!
సహకార రంగానికి సంబంధించిన పలు కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం హాజరయ్యారు.
Date : 24-02-2024 - 8:55 IST -
Influenza : సీజనల్ వ్యాధులు విజృంభన..ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచన
nfluenza: ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచించింది. స
Date : 24-02-2024 - 7:34 IST -
Lasya Nanditha: లాస్య నందిత ఘటన..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Ponnam Prabhakar: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ యువ నేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రజాప్
Date : 24-02-2024 - 7:01 IST -
Indian Navy: వ్యాపార నౌక పై డ్రోన్ దాడి.. భారత నౌకాదళం సహాయం
Indian Navy: గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. గత కొన్ని రోజులుగా భారతీయ నావికాదళం(Indian Navy)అనేక కార్యకలాపాలలో సముద్రపు దొంగల నుంచి వ్యాపార నౌకలను రక్షించింది. గల్ఫ్ ఆఫ్ అడెన్లో మరోసారి ఒక వ్యాపారి నౌకపై అను
Date : 24-02-2024 - 6:41 IST -
SSC New Website : అభ్యర్థులూ SSC వెబ్సైట్ మారింది.. అది చేసుకోండి
SSC New Website : పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంటుంది.
Date : 24-02-2024 - 6:41 IST -
Lok Sabha Poll Schedule: మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్..! ఈసీ వర్గాలు వెల్లడి..?
2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ (Lok Sabha Poll Schedule)ను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నాహాలు చేస్తోంది.
Date : 24-02-2024 - 5:36 IST -
Chinese Hackers: భారత్ను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..!
చైనా హ్యాకర్లు (Chinese Hackers) భారత్ను టార్గెట్ చేశారు. ఈ సైబర్ దాడిలో దాదాపు 100 జీబీ ఇమ్మిగ్రేషన్ డేటా చోరీకి గురైంది.
Date : 24-02-2024 - 4:26 IST -
PM Modi : కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ లేదుః ప్రధాని మోదీ
PM Modi On Congress : కాంగ్రెస్ పార్టీ పరివార్వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi). దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిప
Date : 24-02-2024 - 4:19 IST -
Tamil Nadu: బీజేపీలోకి జంప్ అయిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే
తమిళనాడు కాంగ్రెస్ నేత, విలవంకోడ్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.విజయధరణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
Date : 24-02-2024 - 3:50 IST -
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ
Date : 24-02-2024 - 3:41 IST -
New Criminal Laws : కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు డేట్ ఫిక్స్
New Criminal Laws : బ్రిటీష్ పాలకుల కాలం నాటి చట్టాల స్థానంలో పార్లమెంటు ఆమోదించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి.
Date : 24-02-2024 - 3:22 IST -
Manipur : యూనివర్సిటీ ప్రాంగణంలో బాంబు పేలుడు..వ్యక్తి మృతి
Manipur: గత కొన్ని రోజులుగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) తాజాగా బాంబు పేలుడు (bomb blast)తో దద్దరిల్లింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ధనమంజురి (Dhanamanjuri) యూనివర్సిటీ ప్రాంగణంలో (Manipur university campus) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్యాంపస్లో ఉన్న ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ (AMSU) కార్యాలయం వద్
Date : 24-02-2024 - 2:17 IST -
Congress AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు
Congress AAP Seat Sharing : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్
Date : 24-02-2024 - 1:44 IST -
Kasganj Accident: యూపీలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: 19 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. గంగాస్నానానికి వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై దరియావ్గంజ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో చిన్నారులు సహా 19 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ట్రాక్టర్పై వెళ్తున్న వ్యక్తులు జలసమాధి అయ్యారు.
Date : 24-02-2024 - 1:22 IST -
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తు ఇదే..
Sharad pawar: ఈరోజు రాయ్గఢ్(Raigarh)లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తన వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కొత్త గుర్తును ఘనంగా లాంచ్ చేశారు. ఆయన తన గుర్తును ప్రారంభించారు. ‘బూర ఊదుతున్న మనిషి’ ని పవార్ తన పార్టీ కొత్త గుర్తుగా ఎంచుకున్నారు. అందుకు సింబాలిక్గా ఇవాళ సింబల్ లాంచింగ్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒక బృందాన్ని రప్పించి బూరలు ఊదించా
Date : 24-02-2024 - 12:34 IST
