India
-
Bharat Ratna to PV : పీవీకి భారతరత్న.. చిరంజీవి, సోనియా ఫుల్ హ్యాపీ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (P. V. Narasimha Rao) కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఈ ప్రకటన ఫై తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా..తాజాగా సోనియా గాంధీ , మెగా స్టార్ చిరంజీవి , రేవంత్ రెడ్డి తదితరులు తమ స్పందనను తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) : ‘నిజమైన దార్శనికుడు, పండిత
Date : 09-02-2024 - 3:23 IST -
PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao)
Date : 09-02-2024 - 1:43 IST -
CBSE Students: సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్నాక్స్ తీసుకుపోవడానికి అనుమతి..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Students) పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ముమ్మరంగా సిద్ధమవుతున్నారు.
Date : 09-02-2024 - 1:15 IST -
Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్సింగ్, స్వామినాథన్లకు భారతరత్న
Bharat Ratna : మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.
Date : 09-02-2024 - 12:57 IST -
IRCTC – Ayodhya : అయోధ్య రైల్వే స్టేషన్లో ఇక ఆ సదుపాయాలు కూడా..
IRCTC - Ayodhya : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక ప్రకటన చేసింది.
Date : 09-02-2024 - 12:29 IST -
Pregnant In Jails: జైళ్లలో గర్భం దాల్చిన మహిళా ఖైదీలు.. ఎక్కడంటే..?
పశ్చిమ బెంగాల్ జైళ్లలో మగ్గుతున్నప్పటికీ మహిళా ఖైదీలు గర్భం దాల్చిన (Pregnant In Jails) ఉదంతాలు వెలుగులోకి రావడంతో సర్వత్రా కలకలం రేగింది.
Date : 09-02-2024 - 10:07 IST -
Uttarakhand Violence : నలుగురి మృతి.. 250 మందికి గాయాలు.. మదర్సా కూల్చివేతతో ఉద్రిక్తత
Uttarakhand Violence : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Date : 09-02-2024 - 8:44 IST -
ISRO Weather Satellite : 17న నింగిలోకి ఇస్రో వాతావరణ ఉపగ్రహం.. మనకేం లాభమో తెలుసా ?
ISRO Weather Satellite : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.
Date : 09-02-2024 - 8:06 IST -
Overseas Friends Of BJP: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచారానికి 3 వేల ఇండో అమెరికన్లు
2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీని అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీ (Overseas Friends Of BJP)కి రికార్డు స్థాయిలో 400 సీట్లు సాధించడంలో సహాయపడాలని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
Date : 09-02-2024 - 7:34 IST -
Maldives Vs India : మాల్దీవ్స్ నుంచి భారత సైన్యం వెనక్కి.. వారి ప్లేసులోకి వీరు !
Maldives Vs India : ‘‘మార్చికల్లా ఇండియన్ ఆర్మీని వెనక్కి పిలుచుకోండి’’ అంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పదేపదే భారత్కు అల్టిమేటం జారీ చేస్తున్నారు.
Date : 09-02-2024 - 7:33 IST -
Haldwani Violence: హల్ద్వానీలో హింసాత్మకం.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతమైన బంబుల్పురాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మదర్సా, నమాజ్ స్థలాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన బృందంపై దాడి జరిగింది. కొద్దిసేపటికే కాల్పులు, రాళ్లదాడి మొదలయ్యాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు
Date : 08-02-2024 - 10:07 IST -
Kharge: మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఖర్గే
Kharge: ‘‘మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని, గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమా
Date : 08-02-2024 - 10:01 IST -
Paytm: పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై ఆర్బీఐ గవర్నర్ రియాక్షన్
Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్వైజరీ సిస్టమ్ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపిం
Date : 08-02-2024 - 9:53 IST -
Karnataka: అక్కడ హుక్కా బార్లు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్నాటక ప్రభుత్వం హుక్కా మరియు హుక్కా బార్ల అమ్మకాలను నిషేధించింది. కోరమంగళ హుక్కా బార్లో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 08-02-2024 - 2:31 IST -
PM Modi praises Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి ఆదర్శం: మోడీ
పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చని,
Date : 08-02-2024 - 2:14 IST -
KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్సీ.. కానీ నాన్ వెజ్కు మాత్రం నో ఎంట్రీ..!
ఇప్పుడు అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC In Ayodhya) కూడా అయోధ్యలో తన సొంత దుకాణాన్ని తెరవడానికి ప్రయత్నిస్తోంది.
Date : 08-02-2024 - 9:02 IST -
Terrorists: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర దాడి.. కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బుధవారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో పంజాబ్కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు (Terrorists) కాల్చిచంపగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్లో మరో టార్గెట్ హత్యకేసు వెలుగు చూసింది.
Date : 08-02-2024 - 8:26 IST -
Pm Modi: దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉంది!
Pm Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు. నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడ
Date : 08-02-2024 - 12:01 IST -
UCC Bill Passed : యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం.. కీలక ప్రతిపాదనలివీ
UCC Bill Passed : ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Date : 07-02-2024 - 9:18 IST -
400 Paar Vs 40 Seats : ఖర్గే, మోడీ మధ్యలో దీదీ.. ‘400 పార్’ వర్సెస్ ‘40 సీట్లు’.. ప్రధాని కీలక వ్యాఖ్యలు
400 Paar Vs 40 Seats : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రస్తావించారు.
Date : 07-02-2024 - 3:25 IST