India
-
VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు
యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై నటి సన్నీలియోన్ (Sunny Leoone) ఫొటో దర్శనమిచ్చింది. ఆమె పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. UPPRB వెబ్ సైట్లో సన్నీలియోన్ ఫొటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో నిన్న ఈ నియామక పరీక్ష జరిగింది. W
Date : 18-02-2024 - 12:16 IST -
Most Popular CMs : దేశంలోనే పాపులర్ సీఎంల లిస్టు చూశారా ?
Most Popular CMs : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులు ఎవరు ?
Date : 18-02-2024 - 8:02 IST -
Lok Sabha And Rajya Sabha: లోక్సభ- రాజ్యసభ ఎన్నికలకు మధ్య తేడా ఏమిటో తెలుసా..?
లోక్సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య కోట్లలో ఉండగా, రాజ్యసభ (Lok Sabha And Rajya Sabha) ఎన్నికల్లో మొత్తం ఓట్లు వెయ్యి కూడా లేవు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే గెలుపు ఓటమిని అంచనా వేయడం కష్టం.
Date : 18-02-2024 - 7:55 IST -
Digvijay: కమల్నాథ్ బీజేపీలో చేరికపై స్పందించిన దిగ్విజయ్ సింగ్
kamal nath will never leave sonia gandhi: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్(kamal-nath) బీజేపీ(bjp)లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానని.. ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. బీజేపీలో చేరుతారన్నది మీడియా కల్పితమని.. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను వదిలి వెళ్లరన్నా
Date : 17-02-2024 - 4:31 IST -
Tamil Nadu: తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 10 మంది మృతి
తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారని ప్రాధమిక సమాచారం. తమిళనాడు విరుదునగర్ సమీపంలోని ముత్తుసామి పురంలో విజయ్కు చెందిన బాణాసంచా ఫ్యాక్టరీ నడుస్తోంది.
Date : 17-02-2024 - 4:12 IST -
ISRO Success : ఇస్రోకు మరో సక్సెస్.. హిందూ మహాసముద్రంలో ఉపగ్రహం కూల్చివేత
ISRO Success : ఇస్రో మరో ఘనత సాధించింది.
Date : 17-02-2024 - 3:59 IST -
Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ
Date : 17-02-2024 - 2:51 IST -
Kamal Nath – BJP : కాంగ్రెస్కు మరో షాక్.. బీజేపీలోకి కమల్నాథ్.. ? నకుల్నాథ్ సిగ్నల్
Kamal Nath - BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
Date : 17-02-2024 - 2:14 IST -
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు భారీ షాక్.. ఎందుకంటే..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Date : 17-02-2024 - 1:35 IST -
BJP : బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధాన అజెండా..!
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బిజెపి (BJP) ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షులకు, కేంద్ర మంత్రులు, ఎన్నికైన పంచాయతీ అధిపతుల నుండి దాదాపు 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) సమావేశాన్ని ప్రారంభిస్తార
Date : 17-02-2024 - 1:04 IST -
Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
Delhi-Liquor-Scam-Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్(video-conference) ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్(delhi liquor scam case)తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్కు ఈడీ సమన్లు(ED summons) జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయ
Date : 17-02-2024 - 12:35 IST -
Techie Sriram Krishnan: భారతీయ సంతతికి చెందిన ఈ ఇంజనీర్ గురించి తెలుసుకోవాల్సిందే..!
అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఇంజనీర్ల ఆధిపత్యాన్ని మీరు ఎక్కువగా చూస్తారు. భారతీయ ఇంజనీర్లు ప్రతి రంగంలోనూ ఉన్నత పదవుల్లో కూర్చోవడం కనిపిస్తుంది. వారిలో ఒకరు చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (Techie Sriram Krishnan).
Date : 17-02-2024 - 11:45 IST -
Maharashtra : లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు
Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్దే అసలైన ఎన్సీపీ అంటూ స్పీకర్ ప్రకటించిన తర్వాతి నుంచి రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా ఇప్పుడు అజిత్ చేసిన ప్రకటన పవార్ కుటుంబంలోని కలహాలను బయటపెట్టింది. సీనియర్ నేత ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్(NCP chief Sharad Pawa)కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule)పై అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్(Sunetra Pawar)ను బరిలోకి దింపాలని యోచిస్తున్న
Date : 17-02-2024 - 11:38 IST -
NRI Marriages : ఎన్నారైతో పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లా కమిషన్ సిఫార్సులివీ
NRI Marriages : ప్రవాస భారతీయులు(ఎన్నారైలు), ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లతో జరిగే పెళ్లిళ్లు అన్నింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని కేంద్ర న్యాయ శాఖకు లా కమిషన్ సిఫార్సు చేసింది.
Date : 17-02-2024 - 8:56 IST -
INSAT-3DS Launch Today: నేడు నింగిలోకి GSLV-F14.. ఈ రాకెట్ ప్రత్యేకతలివే..!
ఇస్రో మెట్రోలాజికల్ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ (INSAT-3DS Launch Today)ను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మారుతున్న వాతావరణంతో పాటు, అంతరిక్షంలో ఉన్న ఈ ఉపగ్రహం రాబోయే విపత్తుల గురించి కూడా సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది.
Date : 17-02-2024 - 7:55 IST -
Gemini Android App: భారత్లో గూగుల్ జెమిని యాప్.. దీన్ని ఎవరు ఉపయోగించాలంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం వేగంగా మారుతోంది. ఈ పోటీలో ఉండేందుకు టెక్ కంపెనీలు తమను తాము వేగంగా అప్డేట్ చేసుకుంటున్నాయి. గూగుల్ తన AI యాప్ జెమినీ (Gemini Android App)ని భారతదేశంలో కూడా ప్రారంభించింది.
Date : 17-02-2024 - 6:56 IST -
India: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్, మరో పార్టీ ఔట్
India: సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్ జారిపోగా…దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు
Date : 16-02-2024 - 11:35 IST -
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ స
Date : 16-02-2024 - 4:45 IST -
‘Delhi Chalo’ Protest :’ఢిల్లీ చలో’ కార్యక్రమంలో విషాదం
రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం (Delhi Chalo’ Protest)లో విషాదం చోటుచేసుకుంది. 79 ఏళ్ల జియాన్ సింగ్ (Gian Singh) శంభు సరిహద్దు (Shambhu Border) దగ్గర గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సహచర రైతులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్స్ తెలిపారు. ఈయన మరణంతో విషాదం నెలకొంది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర హామీ చట్టం, రుణమాఫీ, రైతులకు ఫించన్లు తదితర డిమాండ్ల అమలు కోసం
Date : 16-02-2024 - 4:44 IST -
Ayodhya Ram temple:ఇక పై అయోధ్య రామాలయం ప్రతిరోజు గంట సేపు మూసివేత..ఎందుకో తెలుసా..
Ayodhyas Ram temple : ఇక పై అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya’s Ram temple) ఈ శుక్రవారం నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు(every day One hour)మూసి ఉంచనున్నారు. మధ్యాహ్నం వేళ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ ఆలయ ప్రధాన పూజారి ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 22వ తేదీన ఆలయాన్ని ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేయలేదు. ఉదయం 6 [
Date : 16-02-2024 - 4:08 IST
