Padma Awards : కాంగ్రెస్ లో ‘పద్మ అవార్డ్’ చిచ్చు
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది.
-
Communist Parties : ఉనికి కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు పార్టీలు..
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ తర్వాతి కాలంలో సైద్ధాంతిక విభేదాలతో మూడు స్రవంతులుగా చీలిపోయింది.
Published Date - 11:51 AM, Tue - 25 January 22 -
Yogi: యోగి బీజేపీకి బలమా? బలహీనతా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి నుంచీ బీజేపీ కాదు. తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఆయనదొక ప్రత్యేక సామ్రాజ్యం. హిందూ యువవాహిని పేరుతో 125 నియోజకవర్గాల్లో యోగి సైన్యం పనిచేస్తుంది.
Published Date - 10:17 AM, Tue - 25 January 22 -
Uddhav Thackeray : హిందుత్వంపై బీజేపీ,సేన ఫైట్
హిందుత్వంపై బీజేపీ, శివసేన రాజకీయ రాద్దాంతం మొదలుపెట్టాయి. పేపర్ మీద మాత్రమే శివసేన హిందుత్వ ఉంటుందని బీజేపీ సరికొత్త స్లోగన్ అందుకుంది.
Published Date - 05:27 PM, Mon - 24 January 22 -
Punjab Elections : పంజాబ్ లో బీజేపీ, కెప్టెన్ సీట్ల పంపకం
పంజాబ్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సీట్ల పంపకం మిత్రులతో బీజేపీ తేల్చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాడు.
Published Date - 05:04 PM, Mon - 24 January 22 -
Republic Day Parade : రిపబ్లిక్ డే పరేడ్లో వారికి నో ఎంట్రీ..?
రిపబ్లిక్ డే పరేడ్కు హాజరయ్యే వ్యక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని.. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పరేడ్ కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 02:45 PM, Mon - 24 January 22 -
UP Polls: ఐదు రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ పోరాటమే..
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో మహాసంగ్రామం మొదలైంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు, ప్రతిపక్షాలకు కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ఇప్పుడు మొదలైన ఎన్నికల సీజన్ మరో రెండేళ్ళ పాటు నిరంతరాయంగా కొనసాగు
Published Date - 07:00 AM, Mon - 24 January 22 -
Hologram Statue of Netaji: భవిష్యత్ తరాలకు నేతాజీ స్ఫూర్తిపాఠం!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్వాతంత్ర్య సమరయోధుడి హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Published Date - 08:13 PM, Sun - 23 January 22 -
Uttar Pradesh: యోగీ బాటే నా బాట అంటున్న అఖిలేశ్… ఇంకా సందిగ్ధంలోనే ప్రియాంక గాంధీ
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొన్నా.... ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ మధ్యే అన్నట్టు ఉంది. ఇక్కడ గెలుపు తమదంటే తమదేనని ఈరెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.
Published Date - 01:30 PM, Sun - 23 January 22 -
EC Ban: ఐదు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం – ఈసీఐ
వచ్చే నెలలో జరగనున్న ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ర్యాలీలు,రోడ్ షోలపై నిషేధాన్ని జనవరి 31 వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
Published Date - 10:15 AM, Sun - 23 January 22 -
Owaisi In UP : ఇద్దరు సిఎంల ఎజెండాతో ‘ఎంఐఎం’ కూటమి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విచిత్ర కూటమితో పాటు ఆశ్చర్యం కలిగించే ఒప్పందానికి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) తెరలేపింది .
Published Date - 05:01 PM, Sat - 22 January 22 -
Bose Statue Row : బోస్ విగ్రహ ఆవిష్క’రణం’
విగ్రహాల ఆవిష్కరణ కూడా రాజకీయ అనుకూల అంశంగా బీజేపీ, కాంగ్రెస్ నడుమ మారిపోయింది.
Published Date - 03:58 PM, Sat - 22 January 22 -
UP Polls : సీఎం అభ్యరి పై ప్రియాంక యూటర్న్
యూపీ కాంగ్రెస్ సిఎం అభ్యర్ధి గా తన మొఖాన్ని చూడమని చెప్పిన 24 గంటల్లో ప్రియాంక గాంధీ యూ టర్న్ తీసుకుంది.
Published Date - 02:21 PM, Sat - 22 January 22 -
UP Elections 2022 : యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంక?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అనే ప్రశ్నకు ప్రియాంక దాదాపుగా తెరదింపింది. సీఎం గా నా మొఖం చూడండి అంటూ ఆమె పిలుపు ఇచ్చింది. ఆమె దూకుడుగా వెళ్తున్నారు. యూత్ , మహిళ మేనిఫెస్టో ప్రకటించింది. క
Published Date - 02:31 PM, Fri - 21 January 22 -
Amar Jawan Jyoti: ఇండియా గేట్ ‘అమర్ జవాన్ జ్యోతి’ విలీనం
50 సంవత్సరాల తర్వాత, ఇండియా గేట్ యొక్క అమర్ జవాన్ జ్యోతిని దహనం చేసి, నేషనల్ వార్ మెమోరియల్ వద్ద జ్వాలతో విలీనం చేయనున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న శాశ్వత జ్వాల, అమర్ జవాన్ జ్యోతి అని పిలుస్తారు.
Published Date - 11:34 AM, Fri - 21 January 22 -
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Published Date - 08:40 AM, Fri - 21 January 22