India
-
Farmers Protest : మోడీకి మరో పరీక్ష.. లక్షలాది రైతన్నల ‘చలో ఢిల్లీ’
Farmers Protest : ఉత్తరాది రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చారు.
Published Date - 10:21 AM, Sun - 11 February 24 -
Basmati Rice: బాస్మతి బియ్యం చరిత్ర తెలుసా..? ఇది ఎక్కువగా ఎక్కడ సాగు చేస్తారంటే..?
బియ్యం ప్రస్తావన వచ్చినప్పుడల్లా బాస్మతి బియ్యం (Basmati Rice) పేరు ముందు వస్తుంది. బాస్మతి బియ్యాన్ని ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భంలో తయారుచేస్తారు.
Published Date - 06:55 AM, Sun - 11 February 24 -
Arvind Kejriwal: ‘ఇండియా’కు కేజ్రీవాల్ షాక్, త్వరలో లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
Arvind Kejriwal: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఉన్నట్లుండి ఈ కూటమి నుంచి వైదొలిగారు. అటు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అలాంటి సంచలన నిర్ణయమే తీసుకుని.. కూటమిక
Published Date - 10:39 PM, Sat - 10 February 24 -
Rs 50 Lakh Contract : నన్ను చంపేందుకు రూ.50 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చారు.. మంత్రి సంచలన వ్యాఖ్య
Rs 50 Lakh Contract : ‘‘నన్ను చంపేందుకు ఐదుగురు వ్యక్తులకు రూ.50 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు’’ అని మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ఛగన్ భుజ్గల్ సంచలన ఆరోపణ చేశారు.
Published Date - 03:46 PM, Sat - 10 February 24 -
PM Modi: ఎన్నికల వేళ మోడీ ఎత్తుగడలు, అయోమయంలో కాంగ్రెస్
PM Modi: తాజాగా భారత మాజీ ప్రధాని.. దివంగత పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచేశాడు ప్రధాని మోడీ. ఈ ఏడాది ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. తాజాగా శుక్రవారం చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. స్వామినాథన్,
Published Date - 02:38 PM, Sat - 10 February 24 -
5000 Cases : హల్ద్వానీ హింసాకాండ.. 5000 మందిపై కేసులు.. ఐదుగురి అరెస్ట్
5000 Cases : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో గురువారం జరిగిన హింసాకాండ వ్యవహారంలో 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 02:07 PM, Sat - 10 February 24 -
CAA 2024 : ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి.. అమిత్ షా ఇంకా ఏమన్నారంటే..
CAA 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
Published Date - 01:27 PM, Sat - 10 February 24 -
PhonePe & Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలకు బిగ్ షాక్ తగలనుందా.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..?
దేశంలోని UPI లావాదేవీలలో ఫోన్ పే, గూగుల్ పే (PhonePe & Google Pay) వంటి యాప్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో ఈ కంపెనీలకు 83 శాతం వాటా ఉంది.
Published Date - 01:05 PM, Sat - 10 February 24 -
India’s Youngest Billionaire: ఈ యువ బిలియనీర్ గురించి మీకు తెలుసా.. కంపెనీ పెట్టిన 3 నెలల్లోనే రూ. 9800 కోట్లు సంపాదన..!
భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో బిలియనీర్ల (India's Youngest Billionaire) సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే కేవలం 27 ఏళ్లకే బిలియనీర్గా మారిన వ్యక్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Published Date - 12:15 PM, Sat - 10 February 24 -
Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?
Largest Land Owner : మనదేశంలో భారత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూసంపద ఎవరికి ఉందో తెలుసా ?
Published Date - 12:06 PM, Sat - 10 February 24 -
Animal Hospital: రూ. 165 కోట్లతో జంతువుల కోసం ఆసుపత్రి.. ఎక్కడంటే..?
రతన్ టాటా దాదాపు రూ.165 కోట్లు వెచ్చించి 2.2 ఎకరాల్లో 24 గంటల పశువైద్యశాల (Animal Hospital)ను ప్రారంభించబోతున్నారు. ముంబైలో సిద్ధంగా ఉన్న ఈ ఆసుపత్రి మార్చి మొదటి వారం నుండి జంతువులకు చికిత్స చేయడం ప్రారంభించనుంది.
Published Date - 08:08 AM, Sat - 10 February 24 -
Ram Temple: నేడు పార్లమెంట్లో అయోధ్య రామ మందిరంపై చర్చ..?
బడ్జెట్ సెషన్ చివరి రోజైన శనివారం (ఫిబ్రవరి 10) కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రామమందిరాని (Ram Temple)కి సంబంధించి పార్లమెంటులో ప్రతిపాదన తీసుకురావచ్చు.
Published Date - 07:39 AM, Sat - 10 February 24 -
Bharat Ratna: ఒకే ఏడాదిలో ఐదుగురికి భారతరత్న ఎలా ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..?
భారత ప్రభుత్వం ఐదుగురికి భారతరత్న (Bharat Ratna) అవార్డును ప్రకటించింది.
Published Date - 07:24 AM, Sat - 10 February 24 -
PM Modi: ప్రధానితో లంచ్ చేసిన ఎంపీలు, మోడీ సింప్లిసిటీకి ఫిదా
PM Modi: పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ లంచ్ చేశారు. సడెన్గా ప్రధాని తమతో లంచ్ చేయడంతో సదరు ఎంపీలు షాకయ్యారు. శుక్రవారం తన తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధాని భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్కి ఆహ్వానించారు. పార్లమెంట్ క్యాంటీన్లో తనతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ప్రధాని వారిని అడిగారు. ‘‘మిమ్మల్ని న
Published Date - 12:23 AM, Sat - 10 February 24 -
Covid: దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు
Covid: రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు భారీ ఎతత్తున పరీక్షలు నిర్వహించాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చిన
Published Date - 06:49 PM, Fri - 9 February 24 -
Ration: రేషన్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్
Ration: రేషన్ షాపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. నాణ్యమైన నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా ఆన్లైన్లో విక్రయించవచ్చా అన్న విషయంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రయోగం చేస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ONDCలో, చౌక ధర
Published Date - 06:33 PM, Fri - 9 February 24 -
Paytm Update : తగ్గేదేలే అంటున్న పేటీఎం.. ఏం చేయబోతుందో తెలుసా ?
Paytm Update : తన బ్యాంకింగ్ యూనిట్ 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్' తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ పేటీఎం పెద్ద సాహసమే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Published Date - 03:51 PM, Fri - 9 February 24 -
Bharat Ratna to PV : పీవీకి భారతరత్న.. చిరంజీవి, సోనియా ఫుల్ హ్యాపీ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (P. V. Narasimha Rao) కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఈ ప్రకటన ఫై తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా..తాజాగా సోనియా గాంధీ , మెగా స్టార్ చిరంజీవి , రేవంత్ రెడ్డి తదితరులు తమ స్పందనను తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) : ‘నిజమైన దార్శనికుడు, పండిత
Published Date - 03:23 PM, Fri - 9 February 24 -
PV Narasimha Rao : పీవీకి భారతరత్న రావడం పట్ల కేసీఆర్ స్పందన
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ (Charan Singh, PV Narasimha Rao) లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) ప్రకటించింది. వీరితోపాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (Swaminathan)ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడం పట్ల తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ( PV Narasimha Rao)
Published Date - 01:43 PM, Fri - 9 February 24 -
CBSE Students: సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్నాక్స్ తీసుకుపోవడానికి అనుమతి..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Students) పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ముమ్మరంగా సిద్ధమవుతున్నారు.
Published Date - 01:15 PM, Fri - 9 February 24