India
-
Delhi Chalo : కేంద్రంతో చర్చలు విఫలం.. ‘చలో ఢిల్లీ’కి బయలుదేరిన రైతులు
Delhi Chalo : ఇవాళే (ఫిబ్రవరి 13) రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్ జరగబోతోంది.
Published Date - 07:11 AM, Tue - 13 February 24 -
PM Modi: ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ ఖతార్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న ఖతార్ రాజధాని దోహాలో పర్యటిస్తారు. ఖతార్ జైల్లో ఉన్న ఎనిమిది మంది మాజీ భారత నౌకాదళ సిబ్బందిని గల్ఫ్ దేశం విడుదల చేసిన తరుణంలో మోడీ ఖతార్ పర్యటన ఖరారైంది.
Published Date - 05:46 PM, Mon - 12 February 24 -
West-Bengal : సందేశ్ఖాలీ ఘటన.. బెంగాల్ అసెంబ్లీలో ఆరుగురు బిజెపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
bjp-mlas-suspended : ఆరుగురు బిజెపి (bjp)ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ(West Bengal Assembly)లో సస్పెండ్ చేశారు. సందేశ్ఖాలీ(sandeshkhali)లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి నేతృత్వంలోని బిజెపి ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. తాజా అసెంబ్లీ సమావేశాలు సుమారు 30 రోజు
Published Date - 04:20 PM, Mon - 12 February 24 -
Nitish Win : విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్.. ఎన్డీఏ బలం 129
Nitish Win : బిహార్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు నెగ్గింది.
Published Date - 04:14 PM, Mon - 12 February 24 -
1400 Jobs Cut : స్పైస్జెట్లో 1400 జాబ్స్ కట్.. కారణం అదే ?
1400 Jobs Cut : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ స్పైస్జెట్ త్వరలో 1400 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది.
Published Date - 03:52 PM, Mon - 12 February 24 -
Ashok Chavan: కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి అశోక్ చవాన్.. కమల్నాథ్ కూడా.. ?
Ashok Chavan : లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.
Published Date - 02:47 PM, Mon - 12 February 24 -
Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం
Rahul Gandhi : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షెడ్యూల్ మారింది.
Published Date - 02:16 PM, Mon - 12 February 24 -
Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరి
Published Date - 02:14 PM, Mon - 12 February 24 -
8 MLAs Missing : ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు జంప్.. బిహార్ అసెంబ్లీలో టెన్షన్.. స్పీకర్పై వేటు
8 MLAs Missing : బిహార్ అసెంబ్లీ సెంట్రల్ హాల్ రాజకీయ హోరును సంతరించుకుంది.
Published Date - 01:13 PM, Mon - 12 February 24 -
Deputy Chief Ministers : ఉప ముఖ్యమంత్రుల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
supreme-court : సుప్రీంకోర్టు ఈరోజు ఉప ముఖ్యమంత్రుల(Deputy Chief Ministers) నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని కోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. పార్టీల్లో ఉన్న సీనియన్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, కొన్ని సందర్భాల్లో కూటమి ప్రభుత్వాల ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం పదవుల
Published Date - 01:02 PM, Mon - 12 February 24 -
Pakistan : పాకిస్థాన్లోప్రభుత్వ ఏర్పాటుకు నెలకొన్న ప్రతిష్ఠంభన !
pakistan-election:పాకిస్థాన్లో మధ్య జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ఏ పార్టీకీ దక్కలేదు. పీటీఐ పార్టీ మద్దతిచ్చిన స్వతంత్రులు- 93, పీఎంఎల్(ఎన్)-73, పీపీపీ-54, ఎంక్యూఎం-17, ఇతరులు 19 స్థానాల్లో గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 169 సీట్ల సాధారణ మెజారిటీ ఏ పార్టీకీ లభించలేదు. మెజారిటీ స్థానాల్లో గెలవకపోయినప్పటికీ మాజీ
Published Date - 11:59 AM, Mon - 12 February 24 -
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Published Date - 11:00 AM, Mon - 12 February 24 -
India Win : భారత్కు దౌత్య విజయం.. ఖతర్ జైలు నుంచి 8 మంది నేవీ మాజీ అధికారులు రిలీజ్
India Win :దౌత్యంలో భారత్ మరో విజయం సాధించింది.
Published Date - 07:16 AM, Mon - 12 February 24 -
Direct Tax Collection: ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారీ జంప్.. గతేడాదితో పోలిస్తే 17.30 శాతం వృద్ధి, ఐటీఆర్ల సంఖ్య కూడా రెట్టింపు..!
దేశంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (Direct Tax Collection) రూ.18.38 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది.
Published Date - 06:55 AM, Mon - 12 February 24 -
BJP Rajya Sabha Candidate List : 14 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బిజెపి
ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections) జరగబోతున్న సంగతి తెలిసిందే.అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్లో 10 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. బిహార్లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్లో 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మూడేసి చొప్పున స్థానాలకు, హరియాణా, ఛత్తీస్గ
Published Date - 09:24 PM, Sun - 11 February 24 -
Sagarika Ghose : రాజ్యసభ అభ్యర్థిగా జర్నలిస్టు సాగరికా ఘోష్.. ఎవరామె ?
Sagarika Ghose : ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ సతీమణి, జర్నలిస్టు సాగరికా ఘోష్ను పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.
Published Date - 08:42 PM, Sun - 11 February 24 -
Ahmedabad Suicides: అహ్మదాబాద్లో ఆత్మహత్యల పర్వం..
అహ్మదాబాద్లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది. నగరంలో గడిచిన 48 గంటల్లో ఐదుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ముగ్గురు 21 ఏళ్ల లోపు వారే. ఈ తరహా ఆత్మహత్యలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Published Date - 05:25 PM, Sun - 11 February 24 -
Acharya Pramod Krishnam: 6 ఏళ్లు కాదు 14 ఏళ్ళు బహిష్కరించండి.. ఎందుకంటే రాముడు కూడా…!
ఆచార్య ప్రమోద్ కృష్ణన్పై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధించారు
Published Date - 03:49 PM, Sun - 11 February 24 -
Vote Vs Eat : అమ్మానాన్న నాకు ఓటేయకుంటే అన్నం తినొద్దు.. స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే పాఠాలు
Vote Vs Eat : ‘‘మీ అమ్మానాన్న నాకు ఓటు వేయకపోతే.. రెండు రోజులు పాటు భోజనం మానేయండి’’ అని స్కూల్ పిల్లలకు ఒక ప్రజాప్రతినిధి నూరిపోశాడు.
Published Date - 01:31 PM, Sun - 11 February 24 -
Ayodhya : అయోధ్య లో రెచ్చిపోతున్న దొంగలు..
అయోధ్య లోని బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్య (Ayodhya ) లో జనవరి 22 న ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలో బాలక్ రామ్ (Balak Ram) విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు నుండి రామయ్య ను దర్శించుకునే అవకాశం ఇవ్వడం తో ప్రతి రోజు లక్షల్లో భక్
Published Date - 11:50 AM, Sun - 11 February 24