India
-
Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్బై.. ఎందుకు ?
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 12:23 IST -
RGIA : ‘ASQ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు 2023’ గెలుచుకున్న RGIA
వార్షిక ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (Airport Council International) (ఏసీఐ) ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్క్యూ) సర్వేలో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GMR Hyderabad International Airport) మరోసారి గుర్తింపు పొందింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న 400కి పైగా విమానాశ్రయాల్లో, 2023లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంవత్సరానికి 15 నుండి 25 మిలియన్ల మంది ప్రయాణికుల (MPPA) కేటగిరీలో హైదరాబాద్ విమానాశ్రయాన
Date : 12-03-2024 - 12:11 IST -
Pak Women: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..ప్రధాని మోడీపై సీమా హైదర్ ప్రశంసలు
Pak Women CAA: ప్రియుడి కోసం నలుగురు పిల్లలు సహా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) వచ్చేసిన పాకిస్థానీ మహిళ(Pak Women) సీమా హైదర్(Seema Haider) తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi)పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)(CAA)అమలుపై సీమా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీమా స్పందించార
Date : 12-03-2024 - 12:01 IST -
Narendra Modi : వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మార్చి 12, మంగళవారం నాడు 10 కొత్త వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 50కి పైగా చేరింది. దేశవ్యాప్తంగా 45 మార్గాలను కవర్ చేశారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలు 24 రాష్ట్రాలు, 256 జిల్లాల్లో విస్తరించి ఉన్న బ్రాడ్ గేజ్ (BG) విద్యుద్దీకరణ నెట్వర్క్లతో రాష్ట్రాలను కలుపుతూ 41 వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలను
Date : 12-03-2024 - 11:47 IST -
Byjus : బైజూస్ సంస్థ కీలక నిర్ణయం
Byjus: ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. We’re now on WhatsApp. Click to Join. ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగ
Date : 12-03-2024 - 11:46 IST -
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సమాజ్వాది పార్టీ టికెట్ ఇస్తుందా..? క్లారిటీ వచ్చేసింది..!
భారతీయ జనతా పార్టీ (BJP) లోక్సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కైసర్గంజ్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh) పేరును బీజేపీ తొలి జాబితాలో చేర్చలేదు.
Date : 12-03-2024 - 11:45 IST -
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పరువునష్టం కేసు కొట్టివేత
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Union Minister Smriti Irani )పై షూటర్ వర్తికా సింగ్(Shooter Vartika Singh) వేసిన పరువునష్టం (Defamation Case) పిటీషన్ను అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కొట్టివేసింది(dismissed). లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రా
Date : 12-03-2024 - 11:31 IST -
CAA : సీఏఏ అంటే ఏంటి? దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలెందుకు జరిగాయి?
CAA: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)- ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెస్తూ సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. మరి అసలు సీఏఏ అంటే ఏంటి? అప్పట్లో నిరసనలు ఎందుకు జరిగాయి? పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి?.. పౌరసత్వ సవరణ బిల్లు-సీఏబీని ప్రధాని నరే
Date : 12-03-2024 - 11:15 IST -
Manohar Lal Khattar: హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు విచ్ఛిన్నం.. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారా..?
లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి విచ్ఛిన్నం కానుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) స్థానంలో కొత్త ముఖాన్ని సీఎం చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Date : 12-03-2024 - 10:36 IST -
10 New Vande Bharat Trains: నేడు 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశంలో మంగళవారం మరో 10 వందే భారత్ ఎక్స్ప్రెస్లు (10 New Vande Bharat Trains) అందుబాటులోకి రానున్నాయి.
Date : 12-03-2024 - 8:54 IST -
CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి..? ఇది ఎవరికీ వర్తిస్తుంది..?
2024 లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేసింది. దీని అమలుతో పాటు దీనికి సంబంధించిన అన్ని అపోహలను కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 12-03-2024 - 8:04 IST -
CAA Decoded : సీఏఏ వచ్చేసింది.. పౌరసత్వంపై గైడ్ లైన్స్.. టాప్ పాయింట్స్
CAA Decoded : ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019’ ఎట్టకేలకు మన దేశంలో అమల్లోకి వచ్చింది.
Date : 12-03-2024 - 7:43 IST -
CAA : కాసేపట్లో సీఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్.. ప్రధాని మోడీ ప్రసంగం
CAA : ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 ’(CAA) ఎంతో వివాదాస్పదంగా మారింది. చాలా వర్గాలు దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా మోడీ సర్కారు కీలక ప్రకటన చేయబోతోంది.
Date : 11-03-2024 - 5:44 IST -
Ghazipur Bus Accident: హై టెన్షన్ వైర్ తగిలి బస్సుకు మంటలు, ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ విషాదం చోటు చేసుకుంది. ఘాజీపూర్లోని మర్దా ప్రాంతంలోని మహాహర్ధమ్ టెంపుల్ సమీపంలో ఓ పెళ్లి బస్సుకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయి.దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 11-03-2024 - 5:32 IST -
Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య
బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తుందని , రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది.
Date : 11-03-2024 - 3:36 IST -
Battle of Former Couple : ఆ లోక్సభ సీటులో మాజీ భార్యాభర్తల సవాల్
Battle of Former Couple : వాళ్లు మాజీ భార్యాభర్తలు. ఈసారి ఒకే లోక్సభ స్థానం నుంచి తలపడనున్నారు.
Date : 11-03-2024 - 3:22 IST -
Electoral Bonds : మార్చి 12లోగా ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చండి.. ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Electoral Bonds : మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు సుప్రీంకోర్టు ఆదేశించింది.
Date : 11-03-2024 - 2:56 IST -
Deepfake Video : యూపీ సీఎం యోగి ..డీప్ ఫేక్ వీడియో సంచలనం
గత కొద్దీ రోజులుగా డీప్ఫేక్ వీడియోలు (Deepfake Video), ఫోటోలు (Deepfake Photos) వైరల్ గా మారుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వీటి కట్టడికి ప్రయత్నించిన వీడీ బెడద మాత్రం తప్పట్లేదు. మొన్నటి వరకు సినీ తారలను టార్గెట్ చేస్తూ హల్చల్ చేసిన డీప్ ఫేక్ వీడియోస్..ఇప్పుడు రాజకీయ నేతలను కూడా టచ్ చేసాయి. అదికూడా రాష్ట్ర సీఎం ను. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. We’re now on WhatsApp. Click to […]
Date : 11-03-2024 - 12:12 IST -
Narendra Modi : మధ్యప్రదేశ్కు 4వవందే భారత్ను బహుమతిగా ఇవ్వనున్న ప్రధాని మోదీ
ఖజురహో నుండి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడిచే నాల్గవ సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharath Express Train)ను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సోమవారం జెండా ఊపి మధ్యప్రదేశ్ కోసం ప్రారంభించనున్నారు. గత ఏడాది వేర్వేరు సందర్భాలలో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ఇప్పటికే బహుమతిగా ఇచ్చారు. వాటిలో ఒకటి భోపాల్ నుండి ఆనంద్ విహార్ (ఢిల్లీ) మధ్య నడుస్తుంది. మర
Date : 11-03-2024 - 10:59 IST -
Fastest Router : దేశంలోనే స్పీడ్ రూటర్ రెడీ.. ఇంటర్నెట్ వేగం సెకనుకు 2,400 జీబీ
Fastest Router : మన దేశంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ రూటర్ ప్రారంభమైంది.
Date : 11-03-2024 - 9:13 IST